మంగళవారం, 17 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:59 IST)
సంబంధిత వార్తలు
తగిన గుణపాఠం చెప్తాను..
మరి వినాయకుడిని చూస్తే...
ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?
దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమో
తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..
తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?
"ఒరేయ్ బుడుగూ..? తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?" అడిగాడు మాస్టారు
"ఇంకేముంటాయి సార్.. వారఫలాలే కదూ...?!" చెప్పాడు సుందరం.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పవన్ సార్, నా చేయి విరిగింది చూడండి, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయండి: విద్యార్థి వీడియో
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పరిధిలోని రాజపురం గ్రామం నుంచి కమలాయిపుట్టుగ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తి అధ్వాన్నంగా వుందనీ, ఆ దారిన వెళ్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు సైకిళ్లపై వెళ్తున్నప్పుడు రోడ్డుపై వున్న గతుకులకు కిందపడిపోయి దెబ్బలు తగులుతున్నాయి. దీనిపై ఓ బాలుడు వీడియో ద్వారా.. పవన్ సార్, రోడ్డు బాగాలేనందువల్ల సైకిల్ పైనుంచి కిందపడి చేయి విరిగింది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి సార్ అంటూ వెల్లడించాడు.
భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..
ఓ సినిమాలో భర్తను ఓ భార్య కోటి రూపాయలకు అమ్మేస్తుంది. ఇదే తరహాలో ప్రస్తుతం రియల్ లైఫ్లో జరిగింది. తన భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల క్రితం ఓ భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ముగ్గురినీ కౌన్సెలింగ్కు పిలిచింది
బిల్ గేట్స్కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు
బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి రైతులు తాము పండిస్తున్న పంట ఉత్పత్తులను చూపించారు. ఇంతలో కొబ్బరి చట్నీ, కరకరలాడే పునుగులు తీసుకుని ఓ మహిళ బిల్ గేట్స్కి అందించింది. వాటిని బిల్ గేట్స్ రుచి చూసి సూపర్ టేస్ట్ వుందని ప్రశంసించారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు X లో చిత్రాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. మన సంప్రదాయాలను గౌరవిస్తూనే సాంకేతికతను అవలంబించడంలో ముందంజలో ఉన్న మన రైతులను చూసి నేను గర్వపడుతున్నాను. ఈరోజు ఉండవల్లిలో మిస్టర్ గేట్స్తో దీని గురించి ఒక చిన్న క్లుప్త దృశ్యాన్ని పంచుకున్నాను.
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోదీ జియో పెవిలియన్ సందర్శన
ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జియో యొక్క AI పెవిలియన్ను సందర్శించారు. జియో అభివృద్ధి చేసిన వివిధ AI-ఆధారిత నమూనాలు, పరిష్కారాల గురించి ఆయన తెలుసుకున్నారు. జియో ఇంటెలిజెన్స్, జియో సంస్కృతి AI, జియో ఆరోగ్య AI, జియో శిక్ష, జియో AI హోమ్ వంటి నమూనాలను ప్రధానమంత్రి వీక్షించారు. ఈ నమూనాలు వరుసగా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్, భారతీయ భాష మరియు సాంస్కృతిక కంటెంట్, ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్య పరిష్కారాలు మరియు స్మార్ట్ హోమ్ ఆధారిత AI లక్షణాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో బిల్ గేట్స్ను కలిశారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన సందర్భంగా ఉండవల్లి ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి అరటి తోటలను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, సాగు విధానాలపై ఆయన ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అలాగే పేదరికం తగ్గింపు, ఉపాధి, ఏఐ ఆధారిత పాలన, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ సంస్కరణలపై దృష్టి సారించే స్వర్ణ ఆంధ్ర 2047 దార్శనికతను ముఖ్యమంత్రి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ రాష్ట్ర సంజీవని ఆరోగ్య చొరవను ప్రశంసించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?
కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్లో ఉంది.
హైదరాబాద్లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు, సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.
ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు
వాలెంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం ఆర్భాటంగా జరుపుకోవడం లేదా ఒక రోజు మాత్రమే ఆనందించడం కాదు. నేడు, బహుమతులు ఇవ్వడం అనేది మరింత వ్యక్తిగతంగా, ఆలోచనాత్మకంగా, రోజువారీ శ్రద్ధను ప్రతిబింబించేలా మారుతోంది. కేవలం రొమాంటిక్ భాగస్వాములనే కాకుండా... స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమను తాము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు అర్థవంతమైన, ఉపయోగకరమైన బహుమతుల కోసం చూస్తున్నారు. ఈ మార్పు... చాక్లెట్లు, పూల కంటే భిన్నమైన, ఆధునిక ప్రత్యామ్నాయాలకు తలుపులు తెరుస్తోంది.
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?
పైల్స్, తెలుగులో మొలలు. ఈ సమస్య వున్నవారి పరిస్థితి చెప్పలేనంత ఇబ్బందికరంగా వుంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన 7 ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. వాటిని ఎందుకు దూరం పెట్టాలో తెలుసుకుందాము. పండని అరటిపండ్లు వంటి ఇతర పండ్లను తింటే అవి మొలలు నొప్పి, బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం వుంది. వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్టోర్లలో కొనుగోలు చేసే కేక్లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య పెరుగుతుంది.