ఆదివారం, 9 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 4 మార్చి 2020 (14:40 IST)
సంబంధిత వార్తలు
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
రాత్రికి రాత్రే పారిపోయింది...
భార్యతో గొడవ.. పెట్రోల్ పోసి నిప్పించాడు.. ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి.. ఆపై?
చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
చింటి : "అవునా? ఎందుకు?"
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బంగారం అక్రమ రవాణా కేసు : నటి రన్యారావు సీబీఐ కేసు
ఇటీవల దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యారావు (34) కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెల్సిందే. తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె.రామచంద్రరావు పేరు ఉపయోగించి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
తన ఆస్తులు విలువ రూ.70 కోట్లు ... క్రిమినల్ కేసులు లేవు : నటుడు నాగబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కె.నాగబాబు నామినేషన్ పత్రాలు దాఖలు సందర్భంగా తన ఆస్తులు, అప్పులు వివరాలు వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన ఆఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం నాగబాబు మ్యాచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో రూ.55.37 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆయన వద్ద చేతిలో రూ.21.81 లక్షల నగదు, బ్యాంకులో రూ.23.53 లక్షలు ఉండగా ఇతరులకు రూ.1.03 కోట్లు అప్పుగా ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే, తన వద్ద రూ.67.28 లక్షల విలువైన బెంజ్ కారు, రూ.11.04 లక్షలు విలువైన హ్యందయ్ కారు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుంది : బోరుగడ్డ అనిల్ (Video)
తనకు ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుందని తనకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని వైకాపా నేత, ప్రముఖ రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపిస్తూ ఓ సెల్పీ వీడియోను విడుదల చేశారు. గత నాలుగు నెలలుగా టీడీపీ కూటమి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంటూ కంటతడి పెట్టుకుంటూ ఈ వీడియోను విడుదల చేశారు.
స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్
ఐస్ క్రీం కొని తినాలని ఆసక్తిగా ఉన్న ఒక వ్యక్తి ఐస్ క్రీం లోపల చనిపోయిన పామును చూసి షాక్ అయ్యాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. చాలా మందికి ఐస్ క్రీం అంటే ఇష్టం. అందుకే ఆ థాయ్ వ్యక్తి ఒక ఐస్ క్రీం కొని తినాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను అందుకున్న ఐస్ క్రీంలో పామును చూసి షాక్ అయ్యాడు. ఒక ఐస్ క్రీం కొనుగోలుదారుడు స్టిక్ ఐస్ క్రీంలో పూర్తిగా చనిపోయిన పామును చూసి షాక్ అయ్యాడు. థాయిలాండ్లో జరిగిన ఈ సంఘటన ఇంటర్నెట్ను కుదిపేసింది.
తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సింగంగా పేరుగడించిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి. కరీంనగర్ పోలీస్ కమిషనరుగా తనదైనముద్ర వేశారు. అంతేకాదు ఆయనకు ఎక్కడ పోస్టింగ్ వేసినా నిజాయితీకి మారుపేరులా, అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా వ్యవహరిస్తారని ఆయనకు మంచి పేరుంది. తాజాగా ఆయనను తెలంగాణ క్యాడర్ నుంచి కేంద్రం రిలీవ్ చేసి ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?
ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ఉపకరణాల కారణంగా మానవీయ సంబంధాలు బలపడుతున్నాయో లేదో కానీ.. భార్యాభర్తల సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వెచ్చించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతుంది. స్మార్ట్ ఫోన్లలో సంసారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా అనుబంధాలు సన్నగిల్లిపోతున్నాయి. సంపాదన కోసం ఆరాటం.. ఆడంబరాలకు ప్రాధాన్యంతో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. ఫలితం నేరాల సంఖ్య పెరగడం. హత్యలు పెరిగిపోవడం.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిపోతున్నాయి.
హైదరాబాద్లో అకింత్ వెల్నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన వెల్నెస్ నిపుణుడు గ్రాండ్మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ సంపూర్ణ వెల్నెస్లో అగ్రగామి మైలురాయికి సాక్ష్యమివ్వనుంది. జూబ్లీ హిల్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. అంకితం కాలానుగుణమైన వెల్నెస్ సంప్రదాయాలతో అధునాతన శాస్త్రీయ పద్ధతులను ఏకీకృతం చేయడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సును పునర్నిర్వచించడం లక్ష్యంగా పెట్టుకుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?
సన్ఫ్లవర్ ఆయిల్ను మితంగా ఉపయోగించినప్పుడు ఆరోగ్యానికి మంచిది. ఈ నూనెను వాడుతుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. అధిక-ఒలిక్ సన్ఫ్లవర్ ఆయిల్ LDL- చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం, HDL మంచి కొలెస్ట్రాల్ను పెంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడానికి సహాయపడుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ నాన్-కామెడోజెనిక్, అంటే ఇది రంధ్రాలను మూసుకుపోనీయదు, అన్ని రకాల చర్మాలపై ఉపయోగించవచ్చు. కొన్ని రకాల సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా-6 అధికంగా ఉంటుంది, ఇది అధికంగా తీసుకుంటే శరీరంలో మంటకు దోహదం చేస్తుంది.
పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి
జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో జీరా వాటర్ సాయపడుతుంది.
నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు
మధుమేహం. ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శరీరం సంకేతాలను చూపించినా చాలామంది దాన్ని కనుగొనలేకపోతున్నారు. నడక చేసేటపుడు ఇలాంటి సమస్యలు ఎదురయితే అది డయాబెటిక్ కావచ్చని అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. కొద్ది దూరం నడవగానే తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటే డయాబెటిస్ సమస్యకు సంకేతం కావచ్చు. డయాబెటిక్ ఫెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అయితే రక్తంలో చక్కెర ధమనులు గట్టిపడి తొడలు, పిరుదులలో నొప్పి వుండవచ్చు. కాళ్లలో తిమ్మిర్లు, జలదరించినట్లు వుండటం మధుమేహం ప్రారంభ లక్షణం కావచ్చు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వుంటే చేతులు, కాళ్ల నరాలును దెబ్బతీయవచ్చు. చేతులు మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించడం వంటివి డయాబెటిస్ సూచనలు కావచ్చు.