గురువారం, 27 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 4 మార్చి 2020 (14:40 IST)
సంబంధిత వార్తలు
బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
ఈసారి వాడు నీ దగ్గరకి వస్తే నీళ్లతో నీ ముఖం కడుక్కో... పారిపోతాడు
రాత్రికి రాత్రే పారిపోయింది...
భార్యతో గొడవ.. పెట్రోల్ పోసి నిప్పించాడు.. ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి.. ఆపై?
చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
చింటి : "అవునా? ఎందుకు?"
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్
వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ (ఇ-డిప్) ద్వారా ప్రత్యేకంగా టిక్కెట్లను జారీ చేస్తుంది. సాధారణ భక్తుల కోసం మరిన్ని స్లాట్లను రిజర్వ్ చేయడానికి అన్ని ప్రివిలేజ్ ఆధారిత దర్శనాలను రద్దు చేసినందున.. ఈ రోజుల్లో మరే ఇతర కేటగిరీ దర్శనం అనుమతించబడదని టీటీడీ స్పష్టం చేసింది.
Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్
ఆంధ్రప్రదేశ్లో రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, 2029 ఎన్నికల్లో తిరిగి ఎన్నికవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శివకోడు గ్రామంలో పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ప్రతి పల్లెకు సదుపాయం - ప్రతి కుటుంబానికీ సౌభాగ్యం లక్ష్యం కింద మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామాలను మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం అని అన్నారు.
ఎస్వీయూ క్యాంపస్లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) క్యాంపస్లో మంగళవారం చిరుతపులి కనిపించింది. ఇది ఎస్వీయూ ఉద్యోగుల క్వార్టర్ల సమీపంలో కోళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆపై చిరుతపులి నివాస సముదాయాలను దాటుకుని పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటన అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులలో, ఉద్యోగుల్లో ఆందోళనను పెంచింది. ఇటీవలి నెలల్లో వెటర్నరీ విశ్వవిద్యాలయం, వేదిక్ విశ్వవిద్యాలయం, అటవీ ప్రాంతం వెంబడి ఉన్న ఇతర సంస్థలలో ఇలాంటి దృశ్యాలు కనిపించాయని, రాత్రిపూట క్యాంపస్ సరిహద్దుల దగ్గర పెద్ద పిల్లులను తాము తరచుగా గమనిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఈ జిల్లాలో కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలను 45 రోజుల్లో పరిశీలిస్తామని, సంక్రాంతి పండుగ తర్వాత కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. బంగాళాఖాతం నుండి శంకరగుప్తం మేజర్ డ్రెయిన్లోకి టైడల్ వాటర్స్ ప్రవేశించడంతో తీవ్రంగా దెబ్బతిన్న రాజోలు మండలంలోని పెద్ద కొబ్బరి తోటలను కళ్యాణ్ పరిశీలించారు.
జగన్కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డ సవాల్ విసిరారు. గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో అరటి పంటకు బీమా చెల్లించినట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అలా నిరూపించకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...
హైదరాబాద్: అత్యంత ప్రమాదకరమైన , వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని, చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని, ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు అత్యల్పమని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ అన్నారు.
పెద్దపేగు కేన్సర్కు చెక్ పెట్టే తోక మిరియాలు
ప్రాణాంతకమై పెద్ద పేగు కేన్సర్ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను ప్రారంభించిన శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, అత్యుత్తమ ఇమేజ్ క్లారిటీ, వైద్యుడి సౌకర్యం, సామర్థ్యంపై దృష్టి సారించిన ఎర్గోనామిక్ డిజైన్ను కలపడం ద్వారా సాధారణ ఇమేజింగ్లో R20 ఒక పెద్ద ముందడుగుని సూచిస్తుంది. శామ్సంగ్ యొక్క అత్యాధునిక క్రిస్టల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన R20, సాధారణ ఇమేజింగ్ అప్లికేషన్ల విస్తృత శ్రేణిలో అద్భుతమైన చిత్ర ఏకరూపత, రిజల్యూషన్, లోతైన వివరాలను అందిస్తుంది.
ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు
చిలకడ దుంపలు. వీటిలో పలు పోషకాలున్నాయి. ఐతే కొన్ని అనారోగ్య పరిస్థితులు కలిగి వున్నవారు చిలకడ దుంపలను తినకూడదు. ఎలాంటి వారు తినకూడదో తెలుసుకుందాము. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నట్లయితే చిలగడదుంపను తినకూడదు. స్వీట్ పొటాటోలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది సేంద్రీయ ఆమ్లం. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఉంది. చిలకడ దుంపల్లో మన్నిటాల్ అనే పదార్ధం కూడా ఉంటుంది. దీని వల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు. జీర్ణవ్యవస్థ బలహీనంగా వున్నవారు తినరాదు, ఎందుకంటే ఇది కడుపు నొప్పి లేదా ఉబ్బరం కలిగిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారు దానిని అస్సలు తీసుకోకూడదు.