సంబంధిత వార్తలు
- రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలుగింటి కోడలు
- నిర్మలమ్మ పద్దుల లెక్క ... వరాలు కురిపిస్తారా.. వాతలు పెడతారా?
- సీఏఏపై ప్రస్తుతించిన రాష్ట్రపతి.. బల్లలు చరస్తూ హర్షాతిరేకాలు
- కేంద్ర బడ్జెట్ 2020: గత ఏడాది హామీల సంగతేమిటి? ఈసారి బడ్జెట్ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు?
- కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. ఆ రంగానికి అధిక కేటాయింపులు..?
బడ్జెట్ 2020, బంగారం ధరలు ఎలా వున్నాయి?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శనివారం బడ్జెట్ 2020 ప్రవేశపెడుతున్న నేపధ్యంలో ఫిబ్రవరి 1-2-2020 బంగారం ధరలు కాస్త తగ్గాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల నమోదు చేయడంతో దేశీయంగా ధరలో కూడా తేడా వచ్చింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 80 రూపాయలు తగ్గగా, 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,410 నుంచి 42,330 రూపాయల మేరకు తగ్గుదల కనిపించింది.
ఐతే వెండి ధర మాత్రం కళ్లెం లేకుండా పరుగులు తీస్తోంది. కేజీకి 50 రూపాయల చొప్పున వెండి ధర పెరిగడంతో ఆ ధర కేజీకి రూ. 49,860 రూపాయల వద్ద సాగుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇలాంటి ధరలే వున్నాయి.
