గురువారం, 5 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏంటయ్యా ఇది..? పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నాడని మందలిస్తే మాస్టారిపై దాడి
గురువులంటే ఒకప్పుడు మర్యాద, గౌరవం వుండేది. ప్రస్తుతం గురువులను లెక్కచేయని చాలామంది విద్యార్థులు వున్నారనే చెప్పాలి. విద్యార్థుల బాగు కోరుకునే ఉపాధ్యాయులకు కొన్ని చేదు అనుభవాలను మిగులుస్తున్నారు చాలామంది. అలాంటి చేదు ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నారని మందలించిన నేరానికి ఓ మాస్టారిపై పదవ తరగతి విద్యార్థులు పిడిగుద్ధుల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం, వీరవల్లి జడ్పీ హైస్కూల్లో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.
నారా దేవాన్ష్ ఈ తరం పిల్లలలాగా టెలివిజన్, ఫోన్లలో లేడు.. నారా లోకేష్
ఏపీ శాసనసభలో మానవ వనరుల శాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పంచుకున్న ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే? తన 11 ఏళ్ల కుమారుడు దేవాన్ష్ ఈ తరం పిల్లలలాగా టెలివిజన్, ఫోన్లలో లేడని లోకేష్ పంచుకున్నారు. తన భార్య బ్రాహ్మణికి అన్ని క్రెడిట్లు ఇస్తూ, బ్రాహ్మణి తనకు పుస్తకాలు చదవడానికి శిక్షణ ఇచ్చిందని లోకేష్ అన్నారు.
యుద్ధంలో ఇరాన్ ఓడితే తర్వాత టార్గెట్ మేమే: పాకిస్తాన్ రక్షణ మంత్రి
ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్ బాగా దెబ్బ తింటోంది. ఐతే ఇరాన్ కూడా తగ్గడంలేదు. తన శక్తిమేర ఇజ్రాయెల్ దేశంపైనా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ ల పైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐతే ఇరాన్ పని అయిపోతుందని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాకిస్తాన్ దేశాన్ని ఓ తోక దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. ఈ కుట్రలో ఆఫ్ఘనిస్తాన్, భారత్ భాగస్వామిగా వున్నాయని అన్నారు.
ఎంకె స్టాలిన్తో జగన్ సంబంధాలు.. బీజేపీని ఎదిరించే ధైర్యం ఆయనకుందా?
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. వేసవిలో జరగనున్న ఈ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే కేరళతో పాటు తమిళనాడు కూడా బీజేపీ విజయం సాధించని ఏకైక రాష్ట్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ద్రవిడ పాలనను ఎలాగైనా అంతం చేయడానికి తమ వంద శాతం కృషి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో, చిన్న పార్టీలను కూడా తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. బీజేపీ ఇటీవల టీటీవీ దినకరన్ పార్టీని కూడా చేర్చుకుంది. ఈ పార్టీకి ఓటు బ్యాంకు అస్సలు లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మదురైలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వరుసకు చెల్లితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగింది.. చివరికి ఏమైంది?
వరుసకు చెల్లి.. కానీ ఆమెను కోరిక తీర్చమని వేధింపులకు గురిచేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానని వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఆమె. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెల్లిలి వరస అయిన అక్షయ అమ్మాయిని మనోజ్ కుమార్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్షయను.. ఆమె తమ్ముడిని చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది అక్షయ.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్కు కలిసి వచ్చేలా వుంది
పవర్ స్టార్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంగీత దర్శకులు థమన్, దేవీశ్రీ ప్రసాద్ సంయుక్తంగా పనిచేయడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ప్రకటించారు. ఇదిలా వుండగా, ఏదైనా సినిమా పెద్ద సినిమా విడుదల అంటే చిన్న సినిమాలు కూడా వాయిదా పడుతుండేవి. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా వాయిదా పడ్డారు. కారణం ఏదైనా యశ్ సినిమా టాక్సిక్.. సినిమా జూన్ కు వెళ్ళిపోయింది.
Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్
సోషల్ మీడియాలో సినిమా అధికారిక హ్యాండిల్ని ఉపయోగించి, బాలాజీగా సత్య యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి, "టీం వృషకర్మ వారి బాలాజీ అకా సూపర్ టాలెంటెడ్ సత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. వృషకర్మ రేపు, మార్చి 5, 2026న మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల అవుతుంది. ఉదయం 10:30 గంటల నుండి ప్రసాద్ PCX స్క్రీన్లో లాంచ్ ఈవెంట్ జరుగుతుంది."
Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్
రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్ట్రావగాంజా 'పెద్ది' సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్ వైరల్ హిట్ గా అదరగొట్టింది.
Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్కు ఫోన్ చేసి థియేటర్లో చేయమని చెప్పా : బండ్ల గణేష్
తమ్ముడు శివాజీ నాకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి. యంగ్ బ్యాచ్ అంతా కలిసి ఓ మంచి సినిమాను చేశారు. అలీ అన్న శివాజీ సినిమా ఫంక్షన్కు వెళదాం రా అన్నాడు. వెంటనే ఆలోచించకుడా వచ్చాను. గతంలో శివాజీ నిర్మించిన సినిమాలతో పాటు ఆయనతో కలిసి నటించాను. ఇలాంటి పండగ వాతావరణం ఉన్న ఫంక్షన్లో పాల్గొనడం నాకు ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాలో ఎంతో మంది ప్రతిభ ఉన్న కమెడియన్స్ నటించారు. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఒకే సినిమాలో కనిపించడం చాలా అరుదు. అది ఈసినిమాకు దక్కింది అని బ్రహ్మానందం అన్నారు.