బుధవారం, 11 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 28 జనవరి 2020 (19:01 IST)
సంబంధిత వార్తలు
డాడీ చనిపోయారు... ఇద్దరితో అమ్మ రాసలీలలు.. ఎస్పీకి పిల్లలు ఫిర్యాదు
మొబైల్ ఫోన్ చేతిలో వుంటే.. ఆ పనికి గంట.. లేకపోతే.. 2 నిమిషాలు?
అమ్మా.. సన్నీ లియోన్.. ఎంత గొప్ప మనస్సమ్మా నీది.. ఏం చేశారు..?
అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
బామ్మనే పెళ్లాడుతా.. పట్టుబట్టిన 22 ఏళ్ల కుర్రాడు.. ఆగ్రాలో ఘాటు ప్రేమ
గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?
"అదేంట్రా..? గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావ్..?" అడిగాడు తండ్రి
"గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జామ్లు కాస్తాయని..!" షాకిచ్చే బదులిచ్చాడు బంటి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భర్త చనిపోయిన 20 రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడింది.. భర్తను అలా చంపేసింది..
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. భర్తను హత్య చేసి గుండెపోటుగా డ్రామా చేసి భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2026 జనవరి 30వ తేదీన పరమేష్ మరణించాడు. ఆ సమయంలో అతని భార్య ఆశ, తన భర్తకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించింది. అందరూ ఆమె ఏడుపు చూసి నిజమే కావచ్చు అని నమ్మేశారు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా హుటాహుటిన పరమేష్ అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.
ఏపీలో ఎల్పీజీ కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం అన్నారు. గృహ, వాణిజ్య అవసరాలను తీర్చడానికి తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదని ఆయన తెలిపారు. ఈ కీలక సమయంలో ఎల్పిజిని చట్టవిరుద్ధంగా బ్లాక్ మార్కెట్కు మళ్లించకుండా నిరోధించడానికి జిల్లాల వారీగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.
Belagavi: సోషల్ మీడియాలో పురుషులకు ఆకర్షించి.. దోచుకెళ్లే కిలాడీ అరెస్ట్
సోషల్ మీడియా ద్వారా పురుషులను ఆకర్షించి, లాడ్జీలకు తీసుకెళ్లి, వారి వస్తువులను దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 ఏళ్ల మహిళను తిలక్వాడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని బాగల్కోట్ జిల్లాకు చెందిన దీపా మహాలింగ్ అవతగి (33)గా గుర్తించారు. ఆమె ప్రస్తుతం హుక్కేరి తాలూకాలోని సంకేశ్వర్ పట్టణంలో నివసిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పురుషులను ఆకర్షించి వారితో మాటలు కలిపి.. హోటల్కు రప్పిస్తుంది.
గుండెపోటుతో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి
గుండెపోటుతో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళవారం 3.2 కిలోమీటర్ల పరుగులో పాల్గొంటూ గుండెపోటు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు విజయవాడలోని రామవరప్పాడు నివాసి వెంకటేశ్వరరావు మంగళగిరిలోని ఆరవ బెటాలియన్కు అనుబంధంగా ఉన్నాడు. శిక్షణా వ్యాయామంలో కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత అతను కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని మంగళగిరిలోని ఎయిమ్స్కు తరలించారు. కానీ వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.
ఇరాన్ పరిస్థితి ఇలా వుందా? భీకర దాడులు చేయబోతున్నాం: అమెరికన్ రక్షణమంత్రి
ఇరాన్ దేశానికి అమెరికా దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ హెచ్చరిక చేసాడు. ఆ దేశంపై భీకర దాడులు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫైటర్ జెట్స్, బాంబర్స్, ఇరాన్ లోని కీలక స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఖచ్చితత్వంతో కూడిన భారీ క్షిపణులు సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ అమెరికా పూర్తి శక్తిని ఉపయోగించలేదనీ, ఈరోజు మొదటిసారిగా అమెరికా శక్తి ఏమిటో ఇరాన్ చూస్తుందన్నారు. ఆ దేశం అణుబాంబులు తయారుచేయకుండా చూడటమే తమ బాధ్యతనీ, అందుకుగాను అక్కడ వున్న అణుకేంద్రాల కోసం యత్నిస్తున్న ప్రాంతాలన్నిటినీ మసి చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇరాన్ దేశంలోని క్షిపణి నిల్వ కేంద్రాలు, లాంఛర్లను తుడిచిపెట్టబోతున్నట్లు తెలియజేసారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం సుయోధన. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.
Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్
అల్లు అర్జున్ 23 చిత్రం కోసం డిజైన్ చేసిన స్పెషల్ థీమ్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఆరంభం కాకుండానే ఇలా జరగడం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో AA23 వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాది జులైలో రెగ్యులర్ షూట్ ప్రారంభంకానుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. వర్కింగ్ టైటిల్ తోపాటు థీమ్ ను రూపొందించారు.
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం
డిఫరెంట్ కంటెంట్తో ఆడియెన్స్ను ఆకట్టుకునేందుకు ‘సందిగ్ధం’ టీం రెడీ అవుతోంది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీకి పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్, పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక త్వరలోనే వరుస అప్డేట్లతో ఆడియెన్స్ను ఎంగేజ్ చేయబోతున్నారు.
Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్
‘అ!’ సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ అనతి కాలంలోనే టాలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడాను చూడకుండా తన వద్దకు వచ్చిన, తనకు నచ్చిన, తాను మెచ్చిన కథలకు జీవం పోస్తూ, తన మార్క్ను చూపిస్తూ వచ్చారు మార్క్ కె రాబిన్.
గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్
శుభం సినిమాలో నటించిన యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మర్ లో "దీవాన" సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.