బుధవారం, 25 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
Last Modified:
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
సంబంధిత వార్తలు
పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
అబ్బాయిలే వెధవలు ఎలా..?
గర్ల్ ఫ్రెండ్తో అలా కావాలనీ...
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం
ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పాలనే ఆశలను రేకెత్తించి ఉండవచ్చు, కానీ ఈ కాలంలో ప్రపంచం ముందు ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శించడం చాలా ప్రమాదకరమైనది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్-3 అనే ప్రచారంలో ఉపయోగించిన అత్యాధునిక ఆయుధాలు, అత్యంత గైడెడ్ క్షిపణులు ప్రపంచ ఆంక్షలు ఈ షియా దేశానికి ఎటువంటి తేడాను కలిగించలేదని, ఐక్యరాజ్యసమితి దాని సైనిక భాగస్వామ్యాలను ఆపడంలో విఫలమయ్యాయని స్పష్టం చేశాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇజ్రాయెల్, అమెరికన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న బలం మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలలో భయాందోళనలను పెంచింది.
రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యను రూ.50,000 అప్పు తీర్చడానికి అమ్మేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంకా భార్యపై స్నేహితుడిచే అత్యాచారం చేయించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇండోర్లోని మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి భర్త ధార్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 35 కి.మీ దూరంలో ఉన్న కన్వాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని భార్య ఇండోర్లో నివసించింది.
వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాల మీదికి తెచ్చేవిగా వుంటున్నాయి. వ్యూస్ కోసం కొందరు కదులుతున్న రైళ్ల నుంచి వీడియోలు తీసిన ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వున్నాయి. అలాగే ఇంకొందరు కొండ శిఖరాలు, లోయ అంచులు... ఇలా ప్రమాదకర ప్రాంతాల్లో నిలబడి వీడియోలు తీస్తున్నప్పుడు పలువురు ప్రమాదవశాత్తూ జారిపడి చనిపోయిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా ఓ మహిళ సోషల్ మీడియాలో వ్యూస్ సాధించడం కోసం ఏకంగా తన చీరకే నిప్పు పెట్టుకుంది. చీర చెంగుకి నిప్పంటించుకున్నది చాలక, అలా మండుతున్న చీరచెంగుతో నృత్యం చేస్తూ వీడియో తీసింది.
జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?
దేశంలో రైల్వే చార్జీలు చాలా సంవత్సరాల తర్వాత పెరగనున్నాయి. ఈ పెరిగిన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ ట్రైన్ టిక్కెట్ ధర కిలోమీటరు ఒక్క పైసా, ఏసీ తరగతి టిక్కెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగనున్నాయి. రైల్వే వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాన్ని అపూర్వమైన స్థాయిలో నిర్వహించనున్నట్లు రవాణా మంత్రి- హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సికింద్రాబాద్లో జూలై 13న జరగనున్న ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని సృష్టించే లక్ష్యంతో ఉంది. ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించిన తర్వాత, మంత్రి వివిధ శాఖల అధికారులతో సన్నాహాలను సమీక్షించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి
నటి రమ్యశ్రీ పై కొందరు రెండురోజులనాడు భూ బకాసులు దాడి చేశారు. హైదరాబాద్ సమీపంలో 2008 లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ద్వారా కొంత స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆమెతోపాటు మరికొందరు కూడా కొనుగోలు చేశారు. వారంతా కొడుకులు కష్టపడితేనే మేం గతంలో కొనుగోలు చేశాం. కానీ వాటిని సంజయ్ ఖాన్, శ్రీధర్ రావు అనే రియల్టర్ లు తమ భూమిగా కబ్జాచేశారు. దీనిపై ప్రభుత్వానికి విన్నవించారు. హైడ్రా కు కూడా వివరించారు. దీనిపై హైడ్రా కమీషనర్ మాతో మీటింగ్ వేశారు. కానీ ఆరోజు శ్రీదర్ రావు అనే వ్యక్తి రాలేదు.
Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తమ్ముడు" సినిమా నుంచి 'జై బగళాముఖీ..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
అహాన్, అనీత్ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ‘సయారా’ చిత్రం రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ను మేకర్లు రిలీజ్ చేశారు. ‘సయారా’ ఆల్బమ్లోని నాల్గవ పాట హమ్సఫర్ను తాజాగా విడుదల చేశారు.
సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది "సమ్మతమే" సినిమా. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా రిలీజై ఈ రోజుకు సరిగ్గా మూడేళ్లవుతోంది. 2022, జూన్ 24న "సమ్మతమే" ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీమ్ క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్
‘మహాభారతం’ సీరియల్ చాలా పెద్దది. అన్ని ఎపిసోడ్స్కి నేను దర్శకత్వం వహించలేదు. మరి కొంత మంది దర్శకులు కూడా ఉన్నారు అని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అన్నారు. తాజాగా ఆయన విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చేశారు. జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మాణంలో కన్నప్ప రూపొందింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ పలు విషయాల్ని పంచుకున్నారు.