శుక్రవారం, 9 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ కవితలు
Written By
Last Modified:
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:24 IST)
సంబంధిత వార్తలు
పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్? క్రష్ గేట్లపై నుంచి ప్రవహిస్తున్న నీరు
ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు!!
అబ్బాయిలే వెధవలు ఎలా..?
గర్ల్ ఫ్రెండ్తో అలా కావాలనీ...
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్...!!!
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం భర్తను ప్రియుడితో కలిసి చంపేసి.. గుండెపోటు అంటూ నాటకం
నిజామాబాద్లో ఘోరం జరిగింది. భర్తను భార్య హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సౌమ్య అనే మహిళ తన భర్త పల్లాటి రమేష్ మీద రెండు కోట్ల రూపాయలకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బు వస్తుందని తెలిసి.. ప్రియుడు దిలీప్తో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు పడటానికి తోడు.. ఇన్యూరెన్స్ డబ్బుల కోసం సహజ మరణంగా నమ్మించేందుకు రమేష్ గుండెపోటుతో చనిపోయాడని డ్రామా చేసింది. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసి అనంతరం హార్ట్ ఎటాక్గా నమ్మించినట్లు తేలింది.
కాంగ్రెస్ సర్కారు కాదు.. సీరియల్ స్నాచర్ : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, సీరియల్ స్నాచర్ అంటూ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల నేపథ్యంలో నందినగర్లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.
నా ఒంట్లో ఏం బాగోలేదన్న బాలికను టెస్ట్ చేయగా గర్భవతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై 25 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేసాడు. దీనితో ఆమె అనారోగ్యం బారిన పడింది. భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వారావు పేటకు చెందిన కామాంధుడు బాలికపై అఘాయిత్యం చేసినట్లు తేలింది. గత కొన్నిరోజులుగా బాలిక ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు టెస్ట్ చేయించారు. ఈ పరీక్షలో ఆమె 5 నెలల గర్భవతిగా తేలింది. దీనితో విషయాన్ని చైల్డ్ డెవలెప్మెంట్ శాఖకు తెలియజేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మైనర్ అమ్మాయిని చిన్న పిల్లవాడిని ముద్దు పెట్టుకునేలా చేశాడు.. యూట్యూబర్పై కేసు
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడే కంటెంట్ను సృష్టించినందుకు యూట్యూబర్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ యూట్యూబర్ కాంబేటి సత్యమూర్తి తన వైరల్ హబ్ 007 యూట్యూబ్ ఛానల్ ద్వారా మైనర్లతో సెన్స్ఫుల్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఆ యూట్యూబర్ 15-17 ఏళ్ల పిల్లలతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ, వారిని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేలా ఒత్తిడి చేశాడు.
జనవరి 9 నుంచి వైజాగ్లో లైట్ హౌస్ ఫెస్టివల్
జనవరి 9 నుండి వైజాగ్లో లైట్హౌస్ ఫెస్టివల్ 3.0 జరుగుతుంది. ఈ కార్యక్రమం సముద్రానికి సంబంధించిన చరిత్ర, సంప్రదాయాలను హైలైట్ చేస్తూ తీరప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భవిష్యత్ తరాలకు సముద్ర సంస్కృతిని కాపాడటంపై దృష్టి పెడుతుంది. ఈ ఉత్సవం జనవరి 9, 10 తేదీలలో ఎంజీఎం పార్క్లో జరుగుతుంది. దీనిని షిప్పింగ్, ఓడరేవులు, జలమార్గాల విభాగం నిర్వహిస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Rajasab loss: తెలంగాణాలో రాజా సాబ్ ప్రివ్యూలను అడ్డుకున్నదెవరు? నష్టపోయిన నిర్మాత
తెలుగు సినిమాకు ఆంధ్ర, తెలంగాణకు ప్రాణం. కానీ నిన్న జరిగిన పరిణామం వల్ల ప్రభాస్ నటించిన రాజా సాబ్ విషయంలో ఓ లోపం జరిగింది. ఆంధ్రలో ప్రీమియర్స్ వేయడానికి అనుమతి లభించడంతో గత రాత్రి 8.30 గంలనుంచే షోలు ప్రదర్శించబడ్డాయి. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దానికి కారణాలు ఏమైనా చిత్ర నిర్మాతల ప్లానింగ్ లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Niharika Konidela: నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న చిత్రం రాకాస
నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖరారు చేసి.. టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్
ప్రభాస్ తో రాజాసాబ్ అనే సినిమాను మారుతీ తీస్తున్నాడని అనగానే కాంబినేషన్ పై ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యాక్సన్ సినిమాలు చేసి కొంత గేప్ తీసుకుని చక్కటి లవ్ సినిమా చేయాలని ప్రభాస్ పలుసార్లు బహిరంగంగా వేదికలపై ప్రకటించాడు. అందుకే ప్రభాస్ తో మారుతీ చేసిన ప్రయోగమే రాజా సాబ్. గతంలో ప్రేమకథా చిత్రమ్ తీసిన అనుభవంతో ప్రభాస్ ఆ తరహా సినిమా తీస్తున్నాడని టాక్ వచ్చేసింది. మరి ఫైనల్ గా సంక్రాంతి కానుకగా నేడే, జనవరి 09న థియేటర్లలో విడుదలైంది. మరి ఆ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
Oscars 2025: ఎలిజిబుల్ ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్స్ రేసులో కాంతార చాప్టర్ 1
98వ అకాడమీ అవార్డుల కోసం కౌంట్డౌన్ కొనసాగుతున్న తరుణంలో, భారతీయ సినిమా మరో ముందడుగు వేసింది. ఈ సంవత్సరం ఆస్కార్ను దేశానికి తీసుకురావడానికి మరింత దగ్గరవుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1, అనుపమ్ ఖేర్ నటించిన తన్వి ది గ్రేట్ అనే రెండు భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరించి, 98వ ఆస్కార్ అవార్డులకు అర్హత సాధించిన 201 చలనచిత్రాల జాబితాలో చేరాయి.
Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల, ఆమె కొంతకాలం పాటు నటనకు దూరంగా ఉంది. ఇప్పుడు, ఆమె కొత్త ఉత్సాహంతో వెండితెరపైకి తిరిగి రావడానికి పూర్తిగా సిద్ధమైంది. గత సంవత్సరం సమంత తన తొలి నిర్మాణ సంస్థలో నిర్మించిన శుభం చిత్రంలో కనిపించినప్పటికీ, అది కేవలం అతిథి పాత్ర మాత్రమే, పూర్తి స్థాయి ప్రధాన పాత్ర కాదు. ఈ కారణంగా, సమంతను మళ్లీ ప్రధాన పాత్రలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.