సంబంధిత వార్తలు
- బస్సు కిటికీ లోపలికి దూరేందుకు యత్నించిన చిరుత పులి (Video)
- నవంబరులో ఏపీకి రానున్న నాలుగు కుమ్కీ ఏనుగులు
- స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్
- మైసూరులో మరో రేవ్పార్టీ- 50 మందికిపైగా అరెస్ట్- అపస్మారకస్థితిలో యువత
- శ్రీవారి మెట్టుకు వెళ్లే కంట్రోల్ రూమ్ వద్ద చిరుతపులి - అధికారులు అప్రమత్తం
1,000 రాగి కలశాలతో మంత్రాలయంలో పవిత్ర క్షీరాభిషేకం (video)
Mantralayam
ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామిలను తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి మూల బృందావనం వద్దకు తీసుకెళ్లారు.
పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ ఫలమంత్ర అక్షింతలు వేసి భక్తులను ఆశీర్వదించారు. మంత్రాలయం వీధులు, మధ్వ కారిడార్, తుంగభద్ర నదీ తీరాలు వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Sahasra Kalasha Ksheerabhishekam by HH Sri Subudhendra Teertha Swamiji #sriraghavendraswamy #mantralaya pic.twitter.com/8jMdOQsX81
— Sri Raghavendra Swamy Mantralaya???? (@SRSDarshana) October 17, 2024
