మంగళవారం, 28 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:38 IST)
సంబంధిత వార్తలు
మరి నాకేమీ తేలేదా..?
మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకుని.. శబరిమలకు వచ్చిన రెహానా..
కాలేజీలకు వెళ్తుతున్నారా.. అయితే ఇలా చేయండి..?
కుంకుడు రసంతో పట్టుచీరను ఉతికితే...?
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
భార్య: ఏవండి.. నిన్న రాత్రి నాకు ఓ కల వచ్చింది... అందులో మీరు నాకు పట్టుచీరలు, నగలు కొనిచ్చారండి..
భర్త: నిజమా..? నాకు అదేలా కల వచ్చిందే.. కాకపోతే అందులో మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ప్రధాని మోడీ హోటల్ బస బిల్లు రూ.80 లక్షలు.. మేమే చెల్లిస్తామంటున్న కర్నాటక సర్కారు!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బస చేసిన హోటల్ బిల్లును తామే చెల్లిస్తామని కర్నాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతుంది. గత యేడాది మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఆ సమయంలో ఆయన ఓ హోటల్లో బస చేశారు. ఈ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది. ఆ రోజు హోటల్ బిల్లు రూ.80 లక్షలు ఇంకా చెల్లించక పోవడమే ఇందుకు కారణం. దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పెండింగులో ఉన్న ఆ బిల్లును కర్ణాటక ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది.
మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు... వేడి గాలులు తప్పవండోయ్
మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు ప్రారంభం కానుండగా, దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తాయని ఐఎండీ సోమవారం తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ మే 30 నుండి భారతదేశం అంతటా హీట్ వేవ్ తగ్గుతుందని, రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరించారు.
ఏపీ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదు చెల్లింపులు... రాత్రికి రాత్రే డిజిటల్ విధానం అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో గత ఐదేళ్లుగా నగదు లావాదేవీల్లో మద్యం విక్రయాలు జరుపుతూ వచ్చింది. కానీ, సోమవారం నుంచి ఉన్నఫళంగా డిజిటల్ చెల్లింపులు చేపట్టింది. ఈ మేరకు అన్ని మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై విపక్ష నేతలు సైతం విస్తుపోతున్నారు. గత ఐదేళ్లుగా లేని డిజిటల్ చెల్లింపులు ఇపుడే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదునే తీసుకుంటూ డిజిటల్ చెల్లింపులకు ఆస్కారమే లేకుండా వైకాపా ప్రభుత్వం చేసింది. కానీ, ఏపీ అసెంబ్లీకి ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో స్వీకరించాలని లక్ష్యాల్ని విధించి మరీ విక్రయాలు చేయిస్తోంది. కొన్ని జిల్లాల్లోని దుకాణాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చేపట్టే మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపులనే తీసుకోవాలని మౌఖికంగా ఆదేశాలిచ్చింది.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు-ఎమర్జెన్సీ విండో ద్వారా..?
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందికి దించారు. ప్రయాణికులు సురక్షితంగా దిగిన అనంతరం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. విమానంలో ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ టీమ్ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్లో అరుదైన 'పంజాబ్ వ్యాధి' - అంతుచిక్కని వ్యాధితో హడలిపోతున్న వైద్యులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి వ్యాపించింది. ఇది పంజాబ్ రాష్ట్రం నుంచి వ్యాప్తించింది. ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకున్న వైద్యులే హడలిపోతున్నారు. ఈ అంతు చిక్కని వ్యాధి ఉనికి రాష్ట్రంలో కనపించడం ఇపుడు కలకలం రేపుతోంది. ఈ వ్యాధి పేరు సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ అనే ఈ వ్యాధిని పల్నాడు. జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ కిరణకుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 'పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురంతండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ విభాగం వైద్యులు ప్రయోగశాలలో రక్తపరీక్ష చేయగా.. వారు సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు
హైబీపీ... అధిక రక్తపోటు. హైబీపి వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు శత్రువులుగా వుంటాయి. వాటిని ఈ సమస్య వున్నవారు దూరంగా పెట్టాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మద్యం అలవాటు వున్నవారు తక్షణమే మానుకోవాలి. ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్ను చేర్చవద్దు. ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి. బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి. పాప్కార్న్ తినవద్దు. ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.
కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు
కొలెస్ట్రాల్ అనేది శరీరం కొత్త కణాలను తయారు చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరం. ఐతే మంచి కొవ్వు కాకుండా శరీరంలో చెడు కొవ్వు పరిమాణం పెరిగుతూ పోయిందంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక కొలెస్ట్రాల్ రోగులు బాగా వేయించిన, బాగా కాల్చిన ఆహార పదార్థాలు తినరాదు. వెన్న, చీజ్ తింటే కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు దూరం పెట్టేయాలి. చక్కెర పానీయాలు తాగితే కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఇబ్బందుల్లో పడతారు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి వాటికి ఎంతదూరం పెడితే అంత మంచిది.
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.