శనివారం, 31 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (16:07 IST)
సంబంధిత వార్తలు
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్..?
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య
భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
భార్య: ఏవండీ.. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే..
భర్త: అయ్యో.. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు జుట్టు రాలకుండా షాంపు కొన్నానే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి
వైకాపా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున, దాని నాయకులపై అనేక కేసులను పోలీసులు చురుగ్గా కొనసాగిస్తున్నారు. బెయిల్ దరఖాస్తులు ఆలస్యం అవుతున్నాయి లేదా తిరస్కరించబడుతున్నాయి. చాలా సందర్భాలలో, బెయిల్ మంజూరు అయిన వెంటనే కొత్త కేసులు దాఖలు చేయబడుతున్నాయి. ఈ పరిణామాలను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్షించి, చట్టపరమైన నిర్వహణలో సాధ్యమయ్యే లోపాలను గుర్తించారని భావిస్తున్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్య, పెరుగుతున్న చట్టపరమైన ఒత్తిడిని నిర్వహించడానికి ప్రస్తుత న్యాయ బృందం సరిపోకపోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్లో?
ఇటీవల ముగిసిన మహానాడు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. కడపలో జరిగిన మూడు రోజుల సమావేశంలో ఆయన బలమైన, ప్రభావవంతమైన ప్రసంగాలు చేశారు. చివరి రోజున భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, లోకేష్ సంక్షిప్తంగా, దృఢంగా మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని హామీ ఇచ్చారు.
Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మారి, అనేక వివాదాలు, చట్టపరమైన చిక్కులు ఎదుర్కొన్న తర్వాత, వంశీ ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకు ప్రజా, రాజకీయ జీవితాలకు దూరంగా ఉన్న ఆయన భార్య పంకజ శ్రీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లు ఆసక్తికరమైన పరిణామం జరుగుతోంది.
విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం
అతడు ఒడిశాలో సీనియర్ ప్రభుత్వ ఇంజినీర్. అతడు వుంటున్న ఫ్లాట్ లోపల ఎటుచూసినా రూ. 500 నోట్లతో వున్న పెద్దపెద్ద బండిల్స్. అదేమీ అతడు కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ప్రజల నోళ్లు కొట్టి పోగేసుకున్నది. ఈ గుట్టు కాస్తా తెలియడంతో అతడి ఇంట్లో తనిఖీ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు బయలుదేరారు. వాళ్లు వస్తే ఎలాగూ డబ్బంతా పట్టుకుపోతారనుకున్నాడో ఏమోగానీ, చేతికి అందినంత డబ్బును తను వుంటున్న ఫ్లాట్ కిటికీ నుంచి కిందకు విసిరేయడం ప్రారంభించాడు. అన్నీ రూ. 500 కరెన్సీ నోట్లే.
Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?
మార్చిలో 2025లో మొదటి సూర్యగ్రహణం సంభవించింది. తాజాగా మరో ఖగోళ విందు సిద్ధంగా వుంది. త్వరలో ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రపంచం చంద్రగ్రహణాన్ని కూడా చూసింది. సెప్టెంబర్ 21, 2025న జరిగే సూర్యగ్రహణం పాక్షిక గ్రహణం అవుతుంది. అంటే చంద్రుడు సూర్యుని ఉపరితలంలో కొంత భాగాన్ని మాత్రమే కప్పుతాడు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, చంద్రుని మధ్య నీడ భూమిని తాకదు. కాబట్టి ఈసారి పూర్తి గ్రహణం ఉండదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?
మొక్కల ఆధారిత ఆహారంలో అధిక మోతాదులో ఫ్లేవనాయిడ్లు వుంటాయి. కనుక వీటితో ఎటువంటి చెడు దుష్ప్రభావాలు వుండవు. చాలామంది మునగ ఆకు పొడిని ఆహారంలో భాగం చేసుకుంటే ఏమయినా దుష్ప్రభావాలు వుంటాయోమోనని సందేహిస్తుంటారు. మునగ ఆకులు, విత్తనాలు, బెరడు, వేర్లు, రసం, పువ్వులను సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగ ఆకులు, గింజల కాయలను ఆహారంగా ఉపయోగిస్తారు. మునగ ఆకు సారాలతో కూడిన భద్రతా అధ్యయనాలు మునగ చాలా సురక్షితమైనదని సూచిస్తున్నాయి. మానవ అధ్యయనాలతో సంబంధం ఉన్న హానికరమైన ప్రభావాలు ఏవీ నివేదించబడలేదు.
నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?
నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి, ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.