సంబంధిత వార్తలు
- ఒమిక్రాన్పై అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే థర్డ్ వేవ్... : ఐఎంఏ
- సౌతాఫ్రికాలో కరోనా ఫోర్త్ వేవ్ : పెరుగుతున్న ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు
- భారత్ క్రికెట్ జట్టు 3 టెస్ట్ల సిరీస్ : సౌతాఫ్రికా జట్టు ఎంపిక
- పొంచివున్న ఒమిక్రాన్ ముప్పు : డాక్టర్ శ్రీనివాస రావు హెచ్చరిక
- ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ పీక్ స్టేజీలో వుంటుంది.. మనీంద్ర అగర్వాల్
భారత్లో 23కి చేరిన ఒమిక్రాన్ కేసులు
భారత్లో ఒమిక్రాన్ కేసులు 23కి చేరాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,79,384 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 220 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఒక్క కేరళలోనే 168 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో వైరస్ క్రియాశీల రేటు 0.27 శాతానికి తగ్గగా... రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది.
