శనివారం, 3 జనవరి 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
వంటకాలు
శాకాహారం
Written By
Kowsalya
Last Updated :
గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:40 IST)
మీల్మేకర్ పులావ్ తయారీ విధానం...
కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 2 కప్పులు మీల్మేకర్ - 1 కప్పు ఉల్లిపాయలు - 2 పచ్చిమిర్చి - 2 అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ పసుపు - కొద్దిగా పుదీనా - పావు కప్పు కొత్తిమీర - పావు కప్పుట బిర్యా
:
తాాజా వార్తలు
తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ లోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయనను కలుసుకునేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వారందరూ పవన్ కల్యాణ్ కారు పైకి ఎక్కి అభివాదం చేస్తూ వెళ్లారు. అనంతరం ఆయన జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి.. మీరంతా చాలా పెద్ద అడుగు వేశారు.
విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
కర్నాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన బళ్లారి జిల్లా ఎస్పీ పవన్ నజ్జూర్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను అకారణంగా సస్పెండ్ చేసిందని ఆరోపిస్తూ ఆయన బలవన్మరణానికి యత్నించాడు. తుమకూరు జిల్లాలోని తన స్నేహితుడి ఫామ్హౌస్లో మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తులు కోసం వివిధ పార్టీల నేతలు కసరత్తులు ప్రారంభించారు. రెండు ప్రధాన పార్టీలైన అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలు బలమైన పొత్తులు ఏర్పరచుకుని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించిన సినీ హీరో విజయ్ కూడా ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో తన బరమేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి స్నేహాస్తం అందించాలన్న ఆలోచనతో ఉన్నట్టు టీవీకే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో విజయ్ మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు
తరచూ ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో పాటు ఫోన్లు దొంగిలించి, ఇతరులను ఇబ్బందులు పెడుతున్న కన్న బిడ్డ పట్ల ఆ తల్లిదండ్రులు కఠినంగా నడుచుకున్నారు. కుమారుడు అనే కనికరం కూడా లేకుండా 12 యేళ్ల బిడ్డను గొలుసులతో కట్టేసి రెండు నెలల పాటు ఇంట్లోనే బంధించారు. చివరకు వారే చైల్డ్ హెల్ప్ లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో శిశు సంక్షేమ కేంద్ర అధికారులు వచ్చిన ఆ బాలుడు చేతులకు వేసిన గొలుసులు విప్పి... సంక్షేమ కేంద్రానికి తరలించారు. అలాగే, అధికారుల ఫిర్యాదుతో బాలుడి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది.
డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు
మాదక ద్రవ్యాలు తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాదులోని నార్సింగ్ లో కొంతమంది డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనితో ఈగల్ టీమ్, నార్సింగ్ పోలీసులు వలపన్ని అక్కడ డ్రగ్స్ సేవిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి కూడా వుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తికి డ్రగ్స్ పరీక్ష చేయగా ఇద్దరికీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో సుధీర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని డీ అడిక్షన్ కేంద్రానికి తరలించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు
తెలుగు చిత్ర పరిశ్రమలోని కొద్దిమంది ప్రముఖ మహిళా దర్శకులలో ఒకరైన నందిని రెడ్డి, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహిళల సమస్యల గురించి మాట్లాడారు. ఓ బేబీ, అన్నీ మంచి శకునములే, కళ్యాణ వైభోగమే వంటి చిత్రాలతో పేరుగాంచిన ఆమె, మహిళలపై భద్రత, స్వేచ్ఛపై తన బలమైన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఫీల్-గుడ్ చిత్రాల ద్వారా బలమైన, స్వతంత్ర మహిళలను నిరంతరం చిత్రీకరించడానికి ప్రయత్నించానని నందినిరెడ్డి అన్నారు. అయితే, దేశంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మహిళలకు భద్రత లేదనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ
చిన్న గాయకుడినుంచి ఆటుపోటులను ఎదుర్కొని దిగ్గజ సంగీత దర్శకుడిగా ప్రపంచ స్థాయి లో పేరెన్నిగన్న ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల ది గ్రేట్’ అనే సినిమాను సి.హెచ్. రామారావు తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేశారు.మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన
మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోదారి గట్టుపైన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈ సినిమా టీజర్ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.
Chirag Jani: ద్రౌపది 2 లో మహమ్మద్బీన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ జానీ
మోహన్.జి దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’పై అంచనాలు పెరుగుతున్నాయి. 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశపు నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో బహుభాషా చిత్రంగా రూపొందించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. రిచర్డ్ రిషి లుక్, చక్కటి పాటలు, విజువల్స్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ను మరింతగా పెంచాయి. ఇందులో చిరాగ్ జానీ విలన్గా నటిస్తుండటం అంచనాలను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లాయి.
Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మొదటి రెండు పాటలు ఇప్పటికే అద్భుతమైన స్పందనను పొందాయి. ఇప్పుడు, మేకర్స్ మూడవ ట్రాక్ వామ్మో వాయ్యో ను వరంగల్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు.