బుధవారం, 18 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?
వీధికుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 15నెలల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుక్క కరవడంతో మంచానికే పరిమితమైన ఏడేళ్ల బాలుడు మంచికట్ల మణితేజ చికిత్స కోసం కుటుంబ సభ్యులు రూ. 65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు.
అల్లుడే మామకు, భార్యకు నిప్పంటించాడా? అసలేం జరిగింది?
హనుమకొండలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా, కాజీపేట మండలం పరిధిలోని కాడిపికొండలో గల రాజీవ్ గృహకల్పనలో బుధవారం ఉదయం ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో తండ్రీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. మృతులను రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24) గా గుర్తించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, తండ్రికి మంటలు అంటుకోగా, ఆయన్ని రక్షించే ప్రయత్నంలో కుమార్తె తీవ్రమైన కాలిన గాయాలకు గురయ్యారు. వీరిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
తగలబడుతున్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బైటకొచ్చిన వీడియో
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులకు గల్ఫ్ దేశాలు కూడా భారీగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. పర్యాటకులకు స్వర్గధామంగా పేరున్న దుబాయ్ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకుపై డ్రోన్ పడటంతో నిప్పు అంటుకుంది. దీనితో విమానాశ్రయంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దుబాయ్ ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఐతే ఇరాన్ చేస్తున్న దాడులను గల్ఫ్ దేశాలన్నీ సంయమనంతో భరిస్తున్నాయి.
అమెరికన్లను ఏం చేయదలచుకున్నారు? ట్రంప్కి యూఎస్ ఉన్నతాధికారి కెంట్ సూటి ప్రశ్న, రాజీనామా
ఇరాన్ పైన అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం అధిపతి జోసెఫ్ కెంట్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసారు. తన పదవికి రాజీనామా చేసారు. అసలు ఈ యుద్ధం ద్వారా అమెరికన్లను ట్రంప్ ఏం చేయదలుచుకున్నారు? అధికారం మీ చేతుల్లో వుంది, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇస్తారా లేదంటే అధోగతి పాల్జేస్తారా అంటూ తన లేఖలో పేర్కొన్నారు. ఇరాన్ పైన అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుందో తెలియని స్థితిలో వుందనీ, కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడితోనే అమెరికా దేశం ఇరాన్ పైన యుద్ధం చేస్తోందని వెల్లడించారు.
గన్తో రీల్స్ చేయబోయాడు.. బుల్లెట్ గుండెల్లో దిగింది.... అంతే...
కొందరు యువతీ యువకులు రీల్స్ వ్యామోహంలో పడి ప్రాణాలు కోల్పోతున్నాడు. తాజాగా ఓ వ్యక్తి గన్తో రీల్స్ చేశాడు.. చివరకు ఆ గన్లోని బుల్లెట్కు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తూర్పు ఢిల్లీలో జరిగింది. మృతుడుని పవన్గా గుర్తించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అనగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' కథ కూడా వినలేదని ఆ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా అన్నారు. పవన్ - రాశీఖన్నా - శ్రీలీలలు జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాశీఖన్నా మీడియాతో మాట్లాడారు.
సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ
ఇటీవలి కాలంలో సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే వ్యక్తులు, అలాంటి సంస్కృతి పెరిగిపోతోందని సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కోలీవుడ్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. దీనిపై ఖుష్బూ స్పందించారు.
ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా
రశ్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వరుసగా అవార్డ్స్ సొంతం చేసుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకు ఉత్తమ నటిగా రశ్మిక గద్దర్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో ఈ సినిమాకు మూడు అవార్డ్స్ దక్కాయి. చెన్నైలో జరిగిన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 28వ ఉగాది పురస్కారాల్లో ఉత్తమ నటిగా రశ్మిక, ఉత్తమ విలన్ గా దీక్షిత్ శెట్టికి అవార్డ్స్ దక్కాయి.
హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్
స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం
ధృవ్ సర్జా హీరోగా నటించిన కన్నడ చిత్రం కేడీ ది డెవిల్. ఈ మూవీలో బాలీవుడ్ నటి నోరాహి ఫతేహి, సంజయ్ దత్లు కీలక పాత్రను పోషించారు. వీరిద్దరిపై ఓ స్పెషల్ సాంగ్ను కూడా చిత్రీకరించారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని 'సర్కే చునర్ తేరీ సర్కే' అంటూ సాగే లిరికల్ పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా, అశ్లీలంగా ఉన్నాయంటూ నలు వైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్కు గురైంది.