సోమవారం, 2 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ను ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. యువశక్తిని చోదకశక్తిగా చేసుకుని పేదలు, అణగారిన వర్గాల ప్రగతి లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించినట్టు ఆమె తెలిపారు. మొత్తం రూ.53.5 లక్షల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన బడ్జెట్లో స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ దార్శనికతతో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనే మూడు ప్రధాన కర్తవ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నిధులను భారీగా కేటాయించారు. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.1128.91 కోట్లు కేటాయించింది. అమరావతి సమ్మిళిత, సుస్థిరత అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ఈ నిధులను సమకూర్చనున్నట్టు వెల్లడించింది.
అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ
ఓ మహిళ భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, తమ వివాహేతర సంబంధానికి ఆ వ్యక్తి భార్య అడ్డుతగులుతోంది. దీంతో ఆగ్రహించిన మహిళ... ఆ వ్యక్తి భార్య, బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో మంటలు అంటుకుని ఆ మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చంటిబడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. సంచలనంగా మారిన ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేతపల్లిలో జరిగింది.
నారా లోకేశ్పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రేమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు జోగి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మొహరించి, ఆందోళనకారులను అదుపులు చేస్తున్నారు.
వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు
కేంద్ర వార్షిక బడ్జెట్ 2026ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో బడ్జెట్ను కేటాయించారి. దీనికి కారణం లేకపోలేదు. భారత్ శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్లతో పోరాటం చేస్తోంది. ఈ దేశాలతో తీవ్ర విభేదాలు నెలకొనివున్నాయి. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్తో అత్యాధునిక యుద్ధతంత్రం అవసరాలను భారత్ గుర్తించింది. దీనికి తగ్గట్లే కేటాయింపులను చేసింది. గతేడాది అన్నింటికి కలుపుకొని.. రూ.6.81లక్షల కోట్లు కేటాయించగా.. ఈ సారి అది రూ.7.85 కోట్లకు చేరుకొంది. ఈ సారి మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో తమకు 14.68శాతం లభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శనివారం రాత్రి అపోలో ఆసుపత్రిలో కవలు జన్మించారు. ఒక పాప, ఒక బాబుకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది. కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి.
తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు. ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పరిధిలోని ప్రథమపురి కాలనీలోని ఆయన నివాసంలో శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజుల క్రితం కూడా ఆయన తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ రెండు కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్
మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. మెగా హీరో నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులైనారు. ఉపాసన కవలపిల్లలకు జన్మనిచ్చారు. ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా వున్నారని.. తమ కుటుంబంలో కొత్త సభ్యులు రావడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మరోసారి తాతయ్య అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు క్లింకార అనే కుమార్తె వున్న సంగతి తెలిసిందే.
ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.