మంగళవారం, 17 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:38 IST)
రెండొందలు మింగేశాడే..!!
"నిన్న మావాడు రూపాయి నాణెం మింగేశాడు.. భయపడిచచ్చాననుకో" చెప్పింది లలిత
"అయ్యో..! డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళక పోయావా...?" అడిగింది విమల
"ఆ... తీసుకెళ్ళానే... ఆయన మాత్రం తక్కువ తిన్నాడా ఏంటీ..? ఏకంగా రెండొందలు మింగేశాడే..!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?
చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. భార్య సబ్బును వాడిన పాపానికి అతడు జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జరిగింది. తన అనుమతి లేకుండా తన సబ్బును ఉపయోగించాడనే కారణంగా సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ వింత సంఘటనకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రవీణ్ కుమార్ తన భార్య వ్యక్తిగత సబ్బును ఉపయోగించానని, దీనితో వివాదం చెలరేగిందని ఆరోపించారు. భార్య పోలీసులను సంప్రదించడంతో ఇంట్లో చిన్న గొడవ పెరిగి పెద్దదైంది.
పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!
హనీమూన్ పేరుతో తీసుకెళ్లిన భర్తను అతి కిరాతకంగా భర్త చంపించేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో పెళ్లి అయిన పది రోజులకే నవ వధువు ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్లో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని బదౌన్కు చెందిన సునీల్కు ఇటీవల వివాహం జరిగింది. పెళ్లైన పదిరోజులకే ప్రియుడితో నవ వధువు పారిపోయింది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది.
Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేయబడిందని బయటపడింది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయని తాజా సమాచారం. వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయబడినట్లు టాక్. తాజా వార్త ఏంటంటే.. ఏపీ పీసీసీ చీఫ్ ఫోన్ ట్యాప్ చేయబడింది అనేదే. వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్ సోదరి షర్మిల సెల్ ఫోన్ను అత్యంత రహస్యంగా ట్యాప్ చేశారని బయటపడింది.
సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గత ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయాలని ఆదేశించిన అప్పటి అధికార పార్టీ నాయకులను, ఆదేశాలను పాటించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను శిక్షించాలని ఆయన అన్నారు.
Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి
ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో భూభాగంలోకి ప్రవేశించడానికి గాజా స్ట్రిప్లోకి ప్రవేశించినప్పుడు దాడి జరిగింది. కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారు. హత్యలకు సంబంధించిన సరైన పరిస్థితులు వెంటనే స్పష్టంగా తెలియలేదు. గత నెలలో కేంద్రాలు ప్రారంభించినప్పటి నుండి, ప్రత్యేక అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగల సహాయ బృందం నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న జనంపై ఇజ్రాయెల్ దళాలు పదేపదే కాల్పులు జరిపాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమా విశేషాలు పంచుకున్నారు.
విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం
పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగ్నేచర్ మాస్, కమర్షియల్ స్టయిల్ ని విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో బ్లెండ్ చేసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తారు. అన్ని ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.
తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం
మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాకుశ్రీకారం చుట్టారు. తన 76వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివార్లో ప్రారంభమైంది. అందులో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ చేస్తున్న ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ తో ఫొటో విడుదలచేసింది చిత్ర టీమ్.
సుహాస్ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.