బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:01 IST)
సంబంధిత వార్తలు
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
చిన్న పిల్లలకు ఫ్రిజ్లోని నీరు ఇస్తున్నారా?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
లంబు : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా!
జంబు : అందుకే డ్రింక్ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భార్యతో ప్రాణ స్నేహితుడి అఫైర్.. ఇంటికి భోజనానికి పిలిచి కాల్చిపారేశాడు..
వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కోపంతో కట్టుకున్న భార్యను, ప్రాణ స్నేహితుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్లోని ట్రోనికా సిటీ రామ్పార్క్ కాలనీలో ఫర్నిచర్ వ్యాపారి అయిన రషీద్ (38), అతడి భార్య షబ్నమ్ (36) దంపతులకు ఏడాదిన్నర నుంచి 20 ఏళ్ల వయసున్న ఏడుగురు పిల్లలు వున్నారు.
ఎవరైనా హైదరాబాద్పై ఒక్క బాంబు వేస్తే అంతా మటాష్: కూనంనేని
సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యుద్ధాల కాలం నడుస్తోంది. ఎవరైనా హైదరాబాద్పై ఒక్క బాంబు వేస్తే నగరం మొత్తం నాశనమవుతుందని అసెంబ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైందని, దానిని అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
శత్రుత్వం లేని నౌకలకు హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి.. ఇరాన్
కఠినమైన షరతులకు లోబడి శత్రుత్వం లేని నౌకలకు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇవ్వబడుతుందని తెలిపింది. ఎక్స్ అనే వెబ్సైట్లో ఒక పోస్ట్లో, ఇతర దేశాలకు చెందిన లేదా వాటితో సంబంధం ఉన్న నౌకలు, ఇరాన్పై ఎలాంటి దురాక్రమణ చర్యలకు మద్దతు ఇవ్వకుండా లేదా వాటిలో పాల్గొనకుండా, అలాగే ప్రకటించిన భద్రతా నిబంధనలను పూర్తిగా పాటిస్తే, జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఆ రాయబార కార్యాలయం పేర్కొంది.
Andhra Pradesh: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఉరుములు, ఈదురుగాలులతో..
ఉత్తర ఆంధ్ర ప్రాంతంపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటూ, రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఉపరితల ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ద్రోణి సంయుక్త ప్రభావంతో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర- రాయలసీమ ప్రాంతాల్లో, ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పాములా పాకుడు.. నాగ దోషాలు తొలగిస్తాడు.. మార్కెట్లోకి కొత్త బాబా (video)
దేవుళ్లను నమ్మండిరా బాబూ అంటే బాబాలను నమ్మేవారు ఎక్కువైపోతున్నారు. బాబాల జోలికి వెళ్లడం ఎందుకు వారిచేతులారా మోసపోవడం ఎందుకని చాలామంది చెప్తున్నా.. ప్రజల్లో మార్పు ఇంకా రాలేదనే చెప్పాలి. తాజాగా మార్కెట్లోకి మరో కొత్త బాబా వచ్చారు. ఇతని పాకుడు చూస్తే వామ్మో పాము అలా నేలపై పాకుతూ వెళ్తుందేమోనని అనిపిస్తుంది. ప్రస్తుతం జనాలు జడుసుకుంటున్న నాగ దోషాలను తొలగిస్తాననే కాన్సెప్టుతో రంగంలోకి దిగి బాగా సంపాదిస్తున్నాడు ఈ కొత్త బాబా. పాములు కూడా నివ్వెరపోయేలా నేలపై పాకుతూ వెళ్లడమే ఇతని ప్రత్యేకత.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్డ్రాప్లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా మంగళవారంనాడు అమరావతిలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు.
'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతారలోని పంజుర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్వీర్ సింగ్ ప్రవర్తించారని న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, రణ్వీర్కు స్వల్ప ఊరటనిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే, తదుపరి విచారణకు రణ్వీర్ పూర్తి సహకారం అందించాలని సూచించింది.
Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ
వీరి చర్చ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం "ప్రాజెక్ట్ హెయిల్ మేరీ" చుట్టూ సాగింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి... మిల్ గయా'కి ఈ కొత్త చిత్రానికి ఉన్న భావోద్వేగపరమైన పోలికలను వారు గుర్తుచేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా వారు సూచనలు ఇచ్చారు.
Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.