బుధవారం, 30 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక చందనోత్సవం సందర్భంగా ఒక విషాద సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించారు. ఈ విషాదకరమైన సంఘటన ఈ ప్రాంతం అంతటా విషాద ఛాయలను నింపింది.
వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వేసవిలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 8 ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ తిరుపతి వయా వికారాబాద్, గుంతకల్ మార్గంలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవ వేడుక సందర్భంగా జరిగిన విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు చొప్పన ఆర్థిక సాయం చేయాలని ఆదేసించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!
చిన్నపాటి అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది. పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆమె ధరించిన చున్నీనే ఆమె ప్రాణాలు తీసింది. భర్తతో కలిసి బైకుపై వెళుతుండగా మెడకు చున్నీ చుట్టుకునిపోయి వివాహిత మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో వెలుగు చూసింది. పెళ్లయిన 9 నెలలకే భార్య మరణించడంతో కుటుంబ సభ్యులు, మృతురాలి తల్లిదండ్రులు, ఆమె భర్త బోరున విలపిస్తున్నారు.
అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్
హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్- ఇంజనీరింగ్ విద్యార్థిని కరుమూరు ప్రియాంక రెడ్డి, ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సందర్భంగా అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీతో భారీ ప్లేస్మెంట్ ఆఫర్ను పొందింది. తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రియాంక తన కెరీర్ను రూపొందించడంలో గీతం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. "ఈ సంస్థ అత్యాధునిక ప్రయోగశాలలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పూర్తిగా అమర్చబడిన నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ (KRC)కి ప్రాప్యతను అందించింది, ఇవన్నీ ఆమె అభ్యాస అనుభవాన్ని బాగా మెరుగుపరిచాయి" అని ఆమె వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం, ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. నాగ చైతన్య, శోభిత డిసెంబర్ 4, 2024న వివాహం చేసుకున్నారు. ఇద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో విడుదలైన థండేల్ సినిమాతో చైతన్య హిట్ సాధించాడు.
Jackie Chan: జాకీ చాన్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు
యాక్షన్ స్టార్ జాకీ చాన్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన అనేక యాక్షన్ చిత్రాలు ఆసియా అంతటా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించడమే కాకుండా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. జాకీ చాన్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందారు.
కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్
నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్.
కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'కిష్కింధపురి'. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై డైనమిక్, ప్యాషినేట్ సాహు గారపాటి నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న కిష్కింధపురి ఒక యూనిక్ ప్రపంచంలో సెట్ చేయబడింది, అద్భుతమైన హర్రర్-మిస్టరీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్
పహాల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహాల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.