మంగళవారం, 17 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)
సంబంధిత వార్తలు
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని చూడవచ్చు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గత ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయాలని ఆదేశించిన అప్పటి అధికార పార్టీ నాయకులను, ఆదేశాలను పాటించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను శిక్షించాలని ఆయన అన్నారు.
Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి
ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో భూభాగంలోకి ప్రవేశించడానికి గాజా స్ట్రిప్లోకి ప్రవేశించినప్పుడు దాడి జరిగింది. కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారు. హత్యలకు సంబంధించిన సరైన పరిస్థితులు వెంటనే స్పష్టంగా తెలియలేదు. గత నెలలో కేంద్రాలు ప్రారంభించినప్పటి నుండి, ప్రత్యేక అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగల సహాయ బృందం నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న జనంపై ఇజ్రాయెల్ దళాలు పదేపదే కాల్పులు జరిపాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు.
Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?
అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత, దానిని రద్దు చేశారు. టేకాఫ్కు ముందు చివరి గంటల్లో సాంకేతిక సమస్యల గురించి సమాచారం అందిన తర్వాత, షెడ్యూల్ చేయబడిన అహ్మదాబాద్-లండన్ విమానాన్ని రద్దు చేయాలని విమానం నిర్ణయించింది. ఎయిర్ ఇండియా విమానం AI 159 టేకాఫ్కు నిమిషాల ముందు రద్దు చేయబడింది. 200 మందికి పైగా ప్రయాణికులతో ఉన్న విమానం మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరాల్సి ఉంది.
అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు శిరీష భర్త తిమ్మరాయప్ప. అయితే ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లాడు తిమ్మరాయప్ప. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి. కూలీ పని చేస్తూ అప్పు కడుతోంది.
Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్
ప్రముఖ కిడ్నాప్ కేసులో మంగళవారం తమిళనాడు ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హెచ్ఎమ్ జయరామ్ను సస్పెండ్ చేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తిరువళ్లూరు జిల్లా పోలీసులు ఆయనను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఆయనను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక జంటను బలవంతంగా విడదీసే ముఠాకు తన అధికారిక వాహనాన్ని అందించారని ఆరోపిస్తూ మైనర్ బాలుడి అపహరణకు దోహదపడ్డారనే ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సునీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమా విశేషాలు పంచుకున్నారు.
విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం
పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగ్నేచర్ మాస్, కమర్షియల్ స్టయిల్ ని విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో బ్లెండ్ చేసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తారు. అన్ని ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.
తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం
మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాకుశ్రీకారం చుట్టారు. తన 76వ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివార్లో ప్రారంభమైంది. అందులో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ చేస్తున్న ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ తో ఫొటో విడుదలచేసింది చిత్ర టీమ్.
సుహాస్ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.