బుధవారం, 23 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది. ఇకపై పాకిస్థాన్ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్
పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు పాటిస్తుందని ప్రకటించారు. "పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి గౌరవార్థం, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలను పాటిస్తుంది. మేము మా పార్టీ జెండాను అవనతం చేస్తున్నాము" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సవాలుతో కూడిన సమయంలో ఐక్యతకు పిలుపునిస్తూ, ఏ ఉగ్రవాద చర్య కూడా భారతదేశ ఐక్యతను నాశనం చేయలేదన్నారు.
ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భాగంగా ఉగ్రవాదులు తమ లక్ష్యాలను ఎలా నిర్దేశించుకున్నారో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఉగ్రవాదులు పర్యాటకుల ఐడి కార్డులను తనిఖీ చేసి, వారు హిందువులా కాదా అని నిర్ధారించుకుని, ఆపై కాల్పులు జరిపారు. అయితే, ఉగ్రవాద దాడి మధ్య, పోనీ రైడ్ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదులతో తిరిగి పోరాడాడు.
Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?
జమ్మూ: దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని టాంగ్మార్గ్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. అనుమానాస్పద కార్యకలాపాల గురించి నిర్దిష్ట సమాచారం అందిన తర్వాత గట్టి వలయం ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సోదాల సమయంలో భద్రతా దళాలపై భారీ కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీనితో ఎన్కౌంటర్ ప్రారంభమైందని, భారీ కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అదనపు బలగాలను పంపించాయి. మరింత సమాచారం అందాల్సి వుంది.
టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదయ్యాయి. టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ఇస్తాంబుల్కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. టర్కీ పొరుగు దేశాలైన బల్గేరియా, గ్రీస్, రొమేనియాలలో కూడా ఈ ప్రకంపనలు కనిపించినట్టు టర్కీ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...
చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తింటుంటే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేపల కూరలో ఉపయోగించే పసుపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.
ఐపిఎల్ సీజన్ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి
క్రికెట్, ముఖ్యంగా ఐపిఎల్ వంటి వేగవంతమైన లీగ్లు, అత్యధిక పనితీరును కోరుతాయి. ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శనను కొనసాగించడానికి బలం, ఓర్పుతో పాటుగా త్వరగా కోలుకోవడం అవసరం. కాలిఫోర్నియా బాదం వంటి సహజ ప్రోటీన్ వనరుతో సహా సరైన పోషకాహారం వారి ఆటను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పనితీరును సమర్ధించడానికి ఒక సరళమైన, సహజమైన మార్గం, కాలిఫోర్నియా బాదం పప్పులు. సహజ ప్రోటీన్తో నిండిన ఇవి కండరాల కోలుకోవడానికి సహాయపడతాయి. నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి, ఆటగాళ్లు తమ తదుపరి మ్యాచ్కు సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తాయి.
ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?
ఉదయాన్నే సరైన అల్పాహారం తీసుకోనట్లయితే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా పలు రుగ్మతలు పట్టుకుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్నిచ్చే ఎంపికలను చేసుకుంటూ ఏది ఎలా తినాలో అదే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి ఎంపికలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే పాలు తాగే అలవాటు కొందరికి వుంటుంది, ఇలా చేస్తే ప్రోటీన్లు తక్కువగానూ చక్కెర స్థాయిలు అధికంగా శరీరంలో చేరి చేటు చేస్తాయి. ఉదయాన్నే కాఫీ లేదా టీతో కలిపి బిస్కెట్లు తినే అలవాటు ఆకలిని చంపేస్తుంది, దీనితో అల్పాహారం కొద్దిగానే తినగలుగుతారు. కొందరికి శాండ్విచ్ తినే అలవాటు వుంటుంది. ఉదయాన్నే అవి తింటే ఒక్కసారిగా బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి.