శనివారం, 7 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:20 IST)
సంబంధిత వార్తలు
పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?
చెప్పులు కొనే బెడద తప్పింది...
మీ బాధేంటో చెప్పండి...
మరి నాకేమీ తేలేదా..?
హోంవర్క్ చేయలేదనీ మోకాళ్లు వాచిపోయేలా కొట్టిన టీచర్
నేను చాలా రాష్ట్రాలు తిరిగాను తెలుసా...?
దాము: నేను చాలా రాష్ట్రాలు తిరిగాను తెలుసా...?
శీను: అలాగా.. ఏ పనిమీద...?
దాము: పనిమీద కాదు, రైలుమీద తిరిగాన్లేవోయ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Meera Jasmine: నటుడు షైన్ టామ్ చాకో కుటుంబానికి నటి మీరా జాస్మిన్ సంతాపం
ప్రముఖ నటి మీరా జాస్మిన్ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంపై సంతాపం వ్యక్తం చేసింది. ఆయన తండ్రి సిబి చాకో శుక్రవారం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదంలో మరణించారు. తన ఇన్స్టాగ్రామ్లో, నటుడు షైన్ టామ్ చాకో కుటుంబ చిత్రాన్ని పోస్ట్ చేసిన నటి, "దుఃఖిస్తున్న కుటుంబం కోసం ప్రార్థనలు. ఇలాంటి సమయాలు దయ ఎంత ముఖ్యమో మనకు నిరంతరం గుర్తు చేస్తాయి. దుఃఖం చాలా నిజమైన విషయం. దయతో ఉందాం..." అని రాసింది.
Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి మస్క్ ఓ కొత్త చర్చ లేవనెత్తారు. తన సోషల్ మీడియా ప్లాట్ పాం ఎక్స్ లో ఓ పోల్ నిర్వహించారు. ఆసక్తికరంగా 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలోనే "ది అమెరికా పార్టీ" అంటూ మస్క్ పోస్ట్ చేశారు. అమెరికాలోని 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి తగిన సమయం ఇదేనా అంటూ మస్క్ పోల్ నిర్వహించారు.
Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్ బ్యాగ్లో కుక్కి పారేశాడు..
మియాపూర్లోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్ దేశానికి చెందిన విజయ్ తోపా (26) రెండు నెలల కిందట నేపాల్ నుంచి ఇద్దరు పిల్లల తల్లి తారాబెహరా(33)తో అక్రమ సంబంధం పెట్టుకుని హైదరాబాద్కు తీసుకొచ్చాడు. అతడు బౌరంపేట్లోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?
ఉద్యోగం వత్తిడి ఒకవైపు, ఇంటి సమస్యలతో సతమతం ఇంకోవైపు. తీరిక లేని జీవితం. విశ్రాంతి తీసుకున్నా బుర్రంతా వేడెక్కి కళ్లు వేడిబడి శరీరమంతా అలసిపోయి దిగాలుపడే జీవితం. ఇలాంటి వారి ఒత్తిడిని... ప్రత్యేకించి మహిళలు ఎదుర్కొనే అశాంతిని, మానసిక ఒత్తిడిని తగ్గించేసేందుకు Man mums రెడీగా వుంటున్నారు. ఇంతకీ ఏంటీ Man mums వ్యవహారం? అసలు విషయం ఏంటో తెలుసుకుందాము. చైనాలో వర్కింగ్ ఉమెన్, ఇంటి బాధ్యతలతో సతమతమయ్యే మహిళలు కాసింత మానసిక ఉల్లాసం పొందేందుకు ఆశ్రయిస్తున్న ఒక సౌకర్యమే Man Mums.
AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్ (BIEAP), జూన్ 7న AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025ను ప్రకటించింది. మే నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు (IPASE) హాజరైన విద్యార్థులు ఇప్పుడు వారి ఫలితాలను చూడవచ్చు. ఫలితాలు అధికారిక వెబ్సైట్లు bie.ap.gov.in, resultsbie.ap.gov.in లలో అందుబాటులో ఉన్నాయి. ఫలితాన్ని తనిఖీ చేయడానికి, విద్యార్థి సంవత్సరాన్ని ఎంచుకోవాలి, రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవాలి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది. శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము. అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి. అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు
ఎర్రటి అరటి పండ్లు. వీటిలోని పోషకాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తింటే గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అరటి పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా వుండటంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్న ఎర్ర అరటిపండులో 9 నుంచి 28 శాతం మేర విటమిన్ సి, బి6 వుంటాయి. ఎర్ర అరటి పండులో వుండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సాయపడుతుంది. ఎర్ర అరటి పండు తింటుంటే రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతాయి ఎర్రటి అరటి కాయలు.
ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్
మధుమేహం. ఈ వ్యాధి వచ్చింది అనగానే తీసుకునే ఆహారంపై అనేక ఆంక్షలు వుంటాయి. నోటికి తాళం వేసుకోవాలేమో అన్నట్లు తయారవుతుంది పరిస్థితి. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన రసాలు కొన్ని వున్నాయి. ఈ జ్యూస్లు ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట 2 టేబుల్ స్పూన్ల మెంతి విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలో వుంటుంది. ఉసిరి, కలబంద రసానికి తేనె, మిరియాలు జోడించి సేవిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరిగి బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ చియా గింజలను, బాటిల్ నీటిలో నానబెట్టి దానిలో నిమ్మకాయ పిండి ఆ రసాన్ని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.