శుక్రవారం, 2 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:54 IST)
సంబంధిత వార్తలు
రాంగ్ నెంబర్ అంది..?
ప్లాస్టిక్ని మేమే తెచ్చుకుంటే..?
గులాబ్ జామ్లు కాస్తాయని..?
నిజంగా వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే : డాక్టర్ కుసుమ రావు
పెంపుడు కుక్కకు ప్రాధాన్యమిచ్చిన భార్య : శునకంలా మారిన భర్త
బయట ఆహారం తినొద్దని చెప్పారు..?
రమేష్: సమోసా లోపలిది తిని బయటిది పారేస్తున్నావెందుకు..?
వెంగళప్ప: డాక్టర్ బయట ఆహారం తినొద్దని చెప్పారు.. అందుకే..
రమేష్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
శ్రీకాకుళం వాసులకు శుభవార్త - పలు రైళ్లకు స్టాపింగులు
శ్రీకాకుళం జిల్లా వాసులకు ప్రయోజనం చేకూరేలా పలు రైళ్లకు వివిధ రైల్వే స్టేషన్లలో స్టాపింగ్ సౌకర్యం కల్పించారు. తద్వారా వేలాది మంది ప్రయాణికులు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా, జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్లలో హాల్ట్లు మంజూరు చేసిందని, తెలిపారు. పూరి - అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇచ్ఛాపురం స్టేషనులో, బెరంపురం - విశాఖపట్టణం ఎక్స్ప్రెస్కు తిలారు వద్ద, భువనేశ్వర్ - న్యూ విశాఖపట్టణం ఎక్స్ప్రెస్కు బారువ వద్ద హాల్ట్కు అనుమతిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
ఏపీకి రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ.. ఎందుకు?
సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్ను సందర్శించనున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలన్న కేంద్రం ఇటీవలి నిర్ణయంతో ఈ పర్యటన ముడిపడి ఉంది. ఈ పథకం పేరు మార్పును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మహాత్మా గాంధీ గుర్తింపును తొలగిస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ మార్పు కేవలం కొత్త పేరు పెట్టడం మాత్రమే కాదని, గ్రామీణ పేదల కోసం ఉద్దేశించిన ఒక చారిత్రాత్మక సంక్షేమ పథకం నుండి గాంధీ విలువలను తుడిచిపెట్టే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
కీలక నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు - ఇకపై వాట్సాప్లో హాల్ టిక్కెట్లు
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను తల్లిదండ్రులకే నేరుగా వాట్సాప్లో షేర్ చేయనుంది. ఇంటర్ పరీక్షల హాల్టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్కి పంపనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రూ.1.44 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ కేసులో ట్విస్ట్.. ఏంటది?
గత యేడాది బీహార్ రాష్ట్రంలో ఓ రైలులో జరిగిన రూ.1.44 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అధికారికి, ఈ దోపిడీ ముఠాకు సంబంధం ఉంటడంతో పాటు దోపిడీ కేసులో దర్యాప్తు అధికారే కీలక పాత్ర పోషించినట్టు వెల్లడైంది. దీంతో పోలీసులు దర్యాప్తు అధికారిని అరెస్టు చేశారు.
కన్నడ నటుడు దర్శన్ భార్యకు అసభ్య సందేశాలు... ఇద్దరు అరెస్టు
కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మికి అసభ్య సందేశాలు పంపిన కేసులో ఇద్దరిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ నిపుణుడు కావడం గమనార్హం. దావణగెరకు చెందిన టెక్కీ నితిన్, బెంగుళూరులోని చిక్కబానవర ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చంద్రుగా వీరిని గుర్తించారు. ఐపీ అడ్రెస్ల ఆధారంగా వీరిద్దరిని గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.