గురువారం, 5 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..?
బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది...
టీచర్: ఎందుకు..?
బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వైకాపా సభ్యులు సభ నుంచి పారిపోతూ జీతాలు తీసుకుంటున్నారు... జగన్ మాత్రం... : స్పీకర్ అయన్న
ఏపీ శాసనసభ సమావేశాలకు వైకాపా సభ్యులు హాజరుకాకుండా పారిపోతూ జీతాలు మాత్రం తీసుకుంటున్నారని, కానీ, వాళ్ల పార్టీకి చెందిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం జీతం తీసుకోవడం లేదని స్పీకర్ సీహెచ్.అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైకాపా సభ్యులు గైర్హాజరుపై స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల గురించి గళం విప్పుతారని ఓట్లు వేసి గెలిపిస్తే సభకు రాకుండా పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. సభకు హాజరుకాకుండా కేవలం బయట ఉంటూ వేతనాలు తీసుకోవడం అనైతికంగా సరికాదన్నారు. వైకాపా సభ్యులంతా జీతాలు తీసుకుంటున్నారని, కాన, వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని చెప్పారు.
తెలంగాణ మహిళలకు శుభవార్త : హెల్త్ మిషన్-100 పేరుతో ఆరోగ్య పరీక్షలు
మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్త్ మిషన్ 100 పేరుతో మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను నేరుగా పేదల ముంగిటకే చేర్చడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ హెల్త్ స్క్రీనింగ్ ప్రక్రియను రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దక్షిణ కుంభమేళా.. గోదావరి పుష్కరాల నిర్వహణపై కేబినేట్ సబ్ కమిటీ
దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన గోదావరి పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, 2027 పుష్కరాల నిర్వహణపై సబ్-కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్కు సమాచార సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వం వహిస్తారు.
హైడ్రా పేరుతో కాంగ్రెస్ అరాచకాలు : మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు విరుచుకుపడ్డారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆయన అన్నారు. హైడ్రాను అడ్డుపెట్టుకుని ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల గృహాలను కూల్చివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
మధ్యప్రాచ్యంలో ఘర్షణ: ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి 180 విమానాల రద్దు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య వాయుమార్గ పరిమితుల కారణంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు అనే మూడు మెట్రో విమానాశ్రయాల నుండి బుధవారం సుమారు 180 విమానాలు రద్దు చేయబడినట్లు వర్గాలు తెలిపాయి. ముంబై విమానాశ్రయంలో 48 డిపార్చ్యూస్, 45 రాకపోకలు సహా 93 విమానాలు రద్దు చేయగా, ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం 52 విమానాలు రద్దు చేయబడ్డాయి. వీటిలో 25 డిపార్చ్యూస్, 27 రాకపోకలు ఉన్నాయి. బెంగళూరు విమానాశ్రయంలో పనిచేస్తున్న వివిధ విమానయాన సంస్థలు 18 రాకపోకలు సహా 34 విమానాలను నడపలేదని వర్గాలు తెలిపాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్లో ఇ-స్టోర్ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.