మంగళవారం, 13 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:54 IST)
సంబంధిత వార్తలు
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
మీ నాన్న పేరు రాయి...?
టీచర్: చింటూ.. మీ పేరు, మీ నాన్న పేరు రాయి.
టీచర్: చింటూ.. నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు..
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బాపట్ల సూర్యలంకకు మహర్దశ, ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు, లోకేష్
బాపట్ల సూర్యలంక బీచ్ కు మహర్దశ పట్టబోతోంది. ఇక్కడి సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.o కింద కేంద్ర ప్రభుత్వం రూ. 97 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్మర్ఫేషన్ భవనాల పనులు చేపట్టారు. వీటితో పాటుగా సూర్యలంక ఎక్స్పీరియన్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సూర్యలంక సముద్ర తీరాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
Kavitha: ఏపీ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి పోరాడుతుంది.. కవిత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న జల వివాదాల నేపథ్యంలో, ఏపీ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి పోరాడుతుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర జలాల పంపకం ఒక సున్నితమైన, అపరిష్కృత సమస్యగా ఉన్న సమయంలో ఆమె ఈ ప్రకటన చేశారు. పోలవరం-నల్లమల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ను భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని కోర్టు పేర్కొనడంతో, రాష్ట్ర ప్రభుత్వ న్యాయపరమైన విధానానికి ఇది ఒక ఎదురుదెబ్బ తగిలింది.
పోలవరం-నల్లమల సాగర్ వివాదంపై రిట్ పిటిషన్ కొట్టివేత: సుప్రీంకోర్టు
పోలవరం-నల్లమల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారించడానికి కోర్టు అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు రిట్ విచారణకు చట్టపరమైన ఆధారం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతర్రాష్ట్ర జల పంపిణీకి సంబంధించిన వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్గా కాకుండా, ఆర్టికల్ 131 కింద సివిల్ దావాగా దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
కిటికీ నుంచి దూరి 34 ఏళ్ల టెక్కీపై 18 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో నిప్పు
ఎప్పట్నుంచో పక్కింట్లో నివాసం వుంటున్న 34 ఏళ్ల టెక్కీపై 18 ఏళ్ల యువకుడు కన్నేసాడు. ఆ మహిళ ఒంటరిగా వుండటాన్ని గమనించిన కామాంధ యువకుడు ఆమె ఇంటి కిటికి నుంచి లోపలకి దూరాడు. ఆమెపై అత్యాచార యత్నం చేసాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసాడు. దీనితో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని భావించిన ఆ కామాంధుడు బెడ్రూంలోని దుస్తులకు నిప్పంటించి కిటికి నుంచి దూకి పరారయ్యాడు. ఐతే తొలుత ఆ మహిళ అగ్నిప్రమాదంలో చనిపోయిందనుకున్నారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వాస్తవం బైటపడింది.
పబ్లో పనిచేసే ఫాతిమాను మాట్లాడట్లేదని చంపేశాడు..
పబ్లో పనిచేసే ఫాతిమా అనే మహిళను, ఆమె తనతో మాట్లాడటం మానేసిందనే కారణంతో ఆదివారం రాత్రి బోరబండలో ఆమె స్నేహితుడు హత్య చేశాడు. బంజారా హిల్స్లోని ఒక పబ్లో పనిచేస్తున్నప్పుడు వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. అయితే, అతను ఆ ఉద్యోగాన్ని మానేసి, తర్వాత మరో పబ్లో చేరాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.
ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది. చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.