సంబంధిత వార్తలు
- అసానీ తుఫాను హెచ్చరికలు: వినియోగదారులను సురక్షితంగా ఉండాలని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అప్రమత్తం
- అసని తుఫాను.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రానున్న 3 రోజులు?
- మహాకాళేశ్వరం రాజమండ్రి దేవాలయం విశిష్టను వివరిస్తూ నరేష్ చిత్రం
- ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన 'అసని'
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు
శ్రీకాకుళం జిల్లాలో కొట్టుకొచ్చిన బంగారు మందిరం
Andhra coast
అసాని తుపాన్ ప్రభావంతో ఇది సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడూ చూడని వింతైన రథం మంగళవారం కొట్టుకు వచ్చింది.
ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు.
ఇకపోతే.. తీవ్రతుఫాను నుంచి తుఫానుగా బలహీనపడింది అసని. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం వుందంటోంది వాతావరణ శాఖ.
తర్వాతి కథనం
