మంగళవారం, 17 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 7 ఆగస్టు 2014 (19:27 IST)
పిన్నీ అని పిలవమంటున్నాడమ్మా..!
"అమ్మా.. నాన్న పద్ధతి సరిగా లేదు... కాస్త మందలిస్తావా లేదా..?" పెద్ద ఆరిందానిలా తల్లితో అంది పింకీ
"ఏం... ఎందుకే...?" అడిగింది తల్లి
"నాన్న.. పనిమనిషిని పిన్నీ అని పిలవమని చెబుతున్నాడు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Assembly Budget Session: ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్.. అవన్నీ కట్టుకథలేనన్న కాంగ్రెస్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్పిత కథలను, తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపక్షాలు వింతగా కట్టుకథలను తెరపై ప్రదర్శిస్తున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదే పదే నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
జగిత్యాల జిల్లాలో ఘోరం.. నాలుగు నెలల గర్భిణిని కత్తితో చంపి పొడిచిన భర్త
జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, మాధాపూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 19 ఏళ్ల గర్భిణీ యువతిని ఆమె భర్తే కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైష్ణవిగా గుర్తించిన ఈ బాధితురాలు ఒక యూట్యూబర్ కాగా, దాడి జరిగిన సమయానికి ఆమె నాలుగు నెలల గర్భిణి. పోలీసుల వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఆమె భర్త హరి బాబు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ దంపతులకు సుమారు ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది.
మహిళపై అత్యాచారం చేసి కాలువలో విసిరేసిన నలుగురికి యావజ్జీవ శిక్ష
2024 అక్టోబరులో కడియంలో ఓ వివాహిత మహిళను కాళ్లూచేతులు కట్టేసి సమీపంలో వున్న తోటలోకి తీసుకుని వెళ్లి ఆమెపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసారు. ఆ తర్వాత ఆమెను సమీపంలో వున్న కాలువలో పడేసి హత్య చేసారు. ఈ కేసులో దేవర యేసు, ప్రవీణ్, ప్రసాద్, సురేష్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసారు. అప్పట్నుంచి కేసుపై వాదప్రతివాదనలు జరిగాయి. నిందితుల మహిళపై అత్యాచారం చేసి హత్య చేసారనే ఆధారాలను పోలీసులు సమర్పించడంతో ఈ నలుగురికి తూర్పుగోదావరి జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Nara Rohit: చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా ?
పార్టీ ఆవిర్భావం నుండి అత్యంత విధేయత కలిగిన వాళ్లలో ముఖ్యులు శ్రీ అయ్యనపాత్రుడు.. పార్టీ తరపున 7 సార్లు గెలిచి నర్సీపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ కంచు కోటలా మార్చేశారు.. ఇప్పుడు ఆయన కుమారుడైన చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా ..? అంటే అవుననే సమాధానమే వస్తుంది.. గతంలో రెండుసార్లు ఎంపీ సీటును వదులుకుని అధిష్టానం ఆదేశానుసారం పార్టీ విజయంలో తన పాత్ర పోషించడంలో విజయ్ అధిష్టానం దృష్టిలో పడినట్టు సమాచారం.. పైగా గత ప్రభుత్వ హయాంలో ఐటీ వింగ్ పై దాడులు చేసినా కూడా వెనకడుగు వెయ్యకుండా తన వాణి వినిపించడం లో సత్తా చాటారు.
ఎన్డీఏతో పొత్తు లేదు.. స్వతంత్రంగా పోటీ చేస్తాం.. టీవీకే విజయ్
నటుడుగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగానాలను గట్టిగా తోసిపుచ్చారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టీవీకే స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చబోతోంది. రాష్ట్రంలో హోరాహోరీగా సాగే చతుర్ముఖ పోటీకి ఇది మార్గం సుగమం చేస్తుంది. పట్టినంపాక్కంలో టీవీకే నాయకుల సమావేశంలో విజయ్ మాట్లాడుతూ, తమ పార్టీ ఏ రాజకీయ కూటమితోనూ పొత్తు చర్చలు జరపలేదని విజయ్ స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది.
Ragini Dwivedi: సస్పెన్స్ థ్రిల్లర్గా పోలీస్ కంప్లైంట్ టీజర్ విడుదల
సౌతిండియా ప్రేక్షకుల ముందుకు యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ కలగలిపిన సినిమాను తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది.
రాకాస హక్కులను సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్కు ముందే జరిగిన థియేట్రికల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్ను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.
మాది ఎంటర్ టైన్ మెంట్ గోత్రం, యూత్ ను థియేటర్స్ కు తెప్పించే నక్షత్రం
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
పవనిజం అనే ప్రభంజనం... ఆయనలో ఒక రకమైన అమాయకత్వం వుంది.. రాశీఖన్నా
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్నారని తెలిసిన మరుక్షణమే రాశీఖన్నా స్టోరీ వినకుండా ఓకే చెప్పేశారు. నిజం చెప్పాలంటే, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అని తెలిసిన వెంటనే, కథ వినకముందే నేను ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశాను.. అని రాశీ వెల్లడించారు. ఈ గురువారం విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రచారంలో భాగంగా రాశీ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ.. "నా మొదటి సినిమా చేసినప్పటి నుంచే, ఆయన స్టార్డమ్ గురించి, 'పవనిజం' అనే ప్రభంజనం గురించి నేను చాలా విన్నాను. అప్పటి నుంచే, ఆయనతో కనీసం ఒక్కసారైనా కలిసి నటించాలని నేను కోరుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఆ కల నెరవేరింది." అంటూ రాశీఖన్నా తెలిపారు.