టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు
కర్టెసి: టిటిడి
ఈ మేరకు శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠ పీఠాధిపతి విద్యాశ్రీశా తీర్థ స్వామీజీ సమక్షంలో దాత టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు.
