శుక్రవారం, 13 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:49 IST)
సంబంధిత వార్తలు
బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?
ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?
పబ్ జి గేమ్కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
అతని ఇంట్లో వారం రోజులు గడిపిన టీవీ నటి ఝాన్సీ... ఎవరతను?
స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...?
ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..
ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు..
స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర
వైకాపా నేత, మాజీమంత్రి పేర్ని నాని పాపం పండిందని, ఇక వదిలేదని ఏపీ రాష్ట్ర అబ్కారీ శాఖామంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఐదేళ్లు ప్రజలను పీక్కుతిని నేడు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. 2023లో బదిలీ అయిన తాహశీల్దారు 2024లో పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదలపై ప్రేముంటే 6400 టిడ్కో ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. సీఆర్జెడ్ భూముల్లో పట్టాలివ్వడాన్ని కోర్టులో తప్పుబట్టాయని గుర్తు చేశారు. 2006లో బందరు పోర్టును అమ్మేసేందుకు పేర్ని నాని ప్రయత్నించారని ధ్వజమెత్తారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం
అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయిన స్థలం నుంచి డీవీఆర్ (డీజిటల్ వీడియో రికార్డర్)ను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాద స్థలంలో ఉన్న శకలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. దీన్ని ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపారు. అలాగే. విమానం బ్లాక్ బ్లాక్స్ను డీకోడ్ చేస్తే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని విమానరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్
మేఘాలయ హనీమూన్ కేసు దర్యాప్తులో సరికొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాజా రఘువంశీ హత్యకు ఏకంగా మూడుసార్లు ప్లాన్ చేసి, నాలుగోసారి విజయం సాధించినట్టు తేలింది. ఈ హత్యకు పాల్పడింది కూడా రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ రఘువంశీలేనని, వీరు కిరాయి ముఠా సభ్యులతో కలిసి హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ దారుణ విషయాలను ఎస్పీ వివేక్ సియామ్ స్వయంగా వెల్లడించారు. నాలుగో ప్రయత్నంలో హంతకులు తమ ప్లాన్ను విజయవంతంగా అమలు చేసి, రాజా రఘువంశీని దారుణంగా హత్య చేశారని ఆయన వెల్లడించారు.
KA Paul: చిన్నవాడైన రామ్మోహన్కి ఏవియేషన్పై అవగాహన లేదు: కే.ఏ.పాల్
విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనది.. చిన్నవాడైన రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్పై అవగాహన లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని రామ్మోహన్ నాయుడు ఆ శాఖకు పనికిరాడని కేఏ పాల్ అన్నారు. ఏవియేషన్ అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖను అప్పగించాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. అలాగే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఉగ్రవాదుల దాడి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
భారత్లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?
ఆదివారం మీటింగ్ కు చిన్న చిత్రాల నిర్మాతలకు చోటు లేకపోవడం, ఆంధ్ర ప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి. సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలు, తదితర అంశాలుపై పలువురు అసహానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాడు ఫిలింఛాంబర్ లో పలువురు చిన్న నిర్మాతలు మీటింగ్ వేశారు. ఇందులో నట్టికుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది
తేజ్ నటిస్తూ కన్నడ - తెలుగు - మలయాళ భాషల్లో దర్శకత్వం వహిస్తున్న త్రిభాషా చిత్రం "డ్యూడ్". ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న "డ్యూడ్" చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు.
విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్
హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్గా విజయ్ ఆంటోని ఎప్పుడూ ఆడియెన్స్ను కొత్త పాయింట్తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఆయన నటిస్తూ, నిర్మించిన నూతన చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు.
గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?
14 సంవత్సరాల తర్వాత సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ సినిమాలకే అగ్ర పీఠం వేశారు. ఒక దశలో ఆయా సినిమాలను చూడకుండానే అవార్డు కమిటీ ఎంపిక చేసింది. అవార్డు కమిటీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాతకాలం జర్నలిస్టులు వున్నారు. ఇదిలా వుండగా, అసలు తెలంగాణ సినిమాకు సరైన గుర్తింపు దక్కలేదని ఇప్పటికే పలువురు దర్శకులు వాపోయారు.
Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది
అక్కినేని నాగార్జున నటుడిగా కెరీర్ ను పదికాలాలపాటు చెప్పుకునేలా చేసిన శివ చిత్రం గురించి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం తెలుగు సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. అయితే ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్ లోకి తేవాలని అభిమానులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కావడం మామూలే. ఆయా సినిమాలకు మంచి ఆదరణ కూడా వుంటోంది. అలాగే శివ ను చేయాలని హీరో నిర్ణయించుకున్నాడు.