ఆదివారం, 11 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (18:20 IST)
సంబంధిత వార్తలు
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
సైకిల్ పైన షూటింగ్కి... కటిక పేదరికంలోకి వెళ్ళిపోయిన అమలాపాల్.. ఏమైంది?
మూడేళ్లు ప్రేమించాడు.. విడిపోదాం అన్నాడు.. అంతే యాసిడ్ పోసేసింది..
ఇలా వచ్చిందో అలా పోయింది...
లంబు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా.
జంబు : ఆ ఎందుకులేద్దూ. ఎలా వచ్చిందో అలా పోయింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు : ప్రధాని నరేంద్ర మోడీ
గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్లో ఉన్న సోమనాథ్ ఆలయం చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గుజరాష్ట్రంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం సోమనాథ్లోని మహాదేవుడు ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.
రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం ఇష్టంలేదు : వెంకయ్య నాయుడు
రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అందుకే రాజకీయాలకు తన కుమారుడు, కుమార్తెను దూరంగా ఉంచినట్టు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. వీటిని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, మన భవిష్యత్ బాగుండాలంటే ప్రకృతితో కలిసి జీవించాలని కోరారు. మన పండుగలన్నీ దానితోనే ముడిపడి ఉన్నాయని గుర్తుచేశారు.
అమరావతి నిర్మాణం ఇక ఆగదని అర్థమైంది.. అందుకే జగన్ అక్కసు : మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు రేయింబవుళ్ళు శరవేగంగా సాగుతున్నాయని, ఈ పనులు ఇక ఆగేలా లేవని భావించే అమరావతిపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు తన అక్కసును వెళ్లగక్కారని ఏపీ పట్టణాభివృద్ది శాఖామంత్రి పి.నారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని జిల్లాల్లో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను చూసిన జగన్తో పాటు ఆయన పార్టీ నేతలంతా ఓర్వలేకపోతున్నారన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
సికింద్రాబాద్ను ముక్కలు చేస్తారా?
సికింద్రాబాద్ను ముక్కలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే సహించేది లేదని.. కార్పొరేషన్తో పాటు జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అత్యాచారం కేసులో కేరళలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్టు
కేరళ రాష్ట్రంలో అత్యాచారం కేసులో ఓ ప్రజాప్రతినిధి అరెస్టు అయ్యారు. ఆయన పేరు రాహుల్ మామ్ కుటతిల్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై అత్యాచార ఆరోపణలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ట్రైలర్ చూసి అలా కామెంట్స్ చేయడం మంచిదికాదు : అనిల్ రావిపూడి
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'జన నాయగన్' ట్రైలర్లో పలు సన్నివేశాలు చూసి 'భగవంత్ కేసరి'ని యథాతథంగా తీసేశారని అనడం సబబు కాదని దర్శకుడు అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'మన శంకర వరప్రసాద్గారు' చిత్ర ప్రమోషన్స్లో అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'భగవంత్ కేసరి' రీమేక్పై ప్రశ్నించగా, అనిల్ చాలా హుందాగా స్పందించారు. సినిమా వచ్చే వరకూ సోషల్మీడియాలో చర్చ అనవసరమని అన్నారు.
అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ (Video)
పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రాఫర్గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు.
Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ సూపర్కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో మర్దానీ 3 లో మళ్లీ నటించింది, ఈ చిత్రం ఈ తేదీన విడుదల తేదీ పోస్టర్ తో యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. దీనిని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మర్దానీ 3 జనవరి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ, యశ్ రాజ్ ఫిల్మ్స్ క్యాప్షన్లో ఇలా రాసింది,
Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త
ఇప్పుడు వరకు వైవిధ్యమైన పాత్రలు చేశాను. నా ప్రతి సినిమాకి వైవిధ్యం ఉంటుంది. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. బయోపిక్స్ చేయాలని కూడా ఉంది. అలాగే కామెడీ క్యారెక్టర్స్ కూడా చేయాలనే ఉంది. 2025 లో పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేశాను. అది ఫెంటాస్టిక్ ఫిలిం. ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్ షూటింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను అంటూ తెలిపారు హీరోయిన్ సంయుక్త.
Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్
ఘట్టమనేని కుటుంబం నుంచి సరికొత్త స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అతని మొదటి చిత్రం 'శ్రీనివాస మంగాపురం'కు RX 100, మంగళవారం లాంటి మరపురాని సినిమాని అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.