బుధవారం, 28 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:55 IST)
సంబంధిత వార్తలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బంగారు గొలుసు కోసం వృద్ధురాలిని హత్య- ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దంపతుల దారుణం
నల్గొండ జిల్లాలోని దేవరకొండ గ్రామంలో ఫాస్ట్-ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఒక దంపతులు, తమ కొడుకుతో కలిసి, రూ.1300 చెల్లింపు విషయంలో అన్నసూర్యమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. వారు ఆ వృద్ధురాలి బంగారు గొలుసును తీసుకుని, ఆమె మృతదేహాన్ని దుకాణం వెనుక పూడ్చిపెట్టారు. అరవై ఏడు సంవత్సరాల అన్నసూర్యమ్మ జిల్లాలోని హాలియాలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె దేవరకొండ ప్రధాన రహదారిపై రాములు, అతని భార్య ధనలక్ష్మి, కొడుకు గౌరి నడుపుతున్న ఫాస్ట్-ఫుడ్ సెంటర్కు బియ్యం అమ్మేది.
జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు అరకు చలి ఉత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సుందరమైన అరకు లోయ, జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు నాలుగు రోజుల పాటు జరిగే అరకు చలి ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జనవరి 29న మధ్యాహ్నం అరకులోని డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశారు.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పు తీర్చమన్నందుకు గిరిజన తెగకు చెందిన వృద్ధుడిని సజీవదహనం చేశారు. ఈ దారుణం జిల్లాలోని మారుమూల శివారు కొండ ప్రాంత గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
అక్రమ మైనింగ్ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కె. గోవర్ధన్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేయడానికి వీలు కల్పిస్తోందని, తద్వారా రాష్ట్ర సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక పథకంగా ప్రచారం చేసినప్పటికీ, ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఉచిత ఇసుక విధానం ఒక పూర్తి మోసం. ఇది అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేయడానికి, సహజ వనరులను వ్యవస్థీకృతంగా దోచుకోవడానికి ఒక ముసుగుగా మారిందని రెడ్డి ఆరోపించారు.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి, కారు లోపలే తనపై లైంగిక దాడి చేసాడనీ, కేకలు వేసేందుకు ప్రయత్నిస్తే భౌతిక దాడి చేసాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది. నేను ఫేస్ బుక్ ద్వారా రైల్వేకోడూరు ఎమ్మెల్యేకి విషెస్ చెప్పాను. నా నెంబర్ చూసి ఆయన నాకు కాల్ చేసారు. మొదటిసారే నాతో 2 గంటలు మాట్లాడాడు. నా వివరాలు తెలుసుకున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా
తాను టీనేజ్లో ఉన్న సమయంలోనే తొలిసారి ప్రేమలోపడ్డానని, తన లక్ష్యాలు, కెరీర్ కోసం ఆ బంధానికి స్వస్తి పలకాల్సి వచ్చిందని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. ఆ తర్వాత ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నానని, కొన్నాళ్లకు ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదని గ్రహించి దూరం పెట్టినట్టు తెలిపారు.
15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు
మన శంకరవరప్రసాద్ గారు బుక్మైషోలో ఆల్టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్ గా MSG రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెపై కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీపికా తన లక్కీ ఛార్మ్ అంటూ వ్యాఖ్యానించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ ఓ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఎంపిక చేశారు. 'ఏఏ22' అనే వర్కింట్ టైటిల్తో చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో అట్లీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న నూతన చిత్రం బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్గా నటించారు.
న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. "దేవగుడి" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు రఘు కుంచె.