శనివారం, 31 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 10 అక్టోబరు 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్లో పెట్టుకున్నాన్లే"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ తన క్యాంపస్ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. క్యాంపస్ నిర్మాణం కోసం మందడం, వెంకటపాలెం పరిధిలో 70 ఎకరాలను కేటాయించారు. తొలిదశలోనే సుమారు రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో పనిచేసే స్మార్ట్ భవనాలు, ల్యాబులను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో అంతా భూగర్భ విద్యుచ్ఛక్తి లైన్లు వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టుతో నిర్మాణాలు చేయనున్నారు.
బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్లో కాలుష్య స్థాయిలు ఎక్కువ
ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పోలిస్తే హైదరాబాద్లో వాయు నాణ్యత మెరుగ్గా ఉంది. అయితే, దక్షిణ భారత నగరాలలో, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. వాయు కాలుష్య సూచిక, వాయు నాణ్యత నిర్వహణ అనే అంశంపై హైదరాబాద్లో జరిగిన ఒక సదస్సులో ఈ డేటాను పంచుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గత సంవత్సరాలతో పోలిస్తే కాలుష్యం తగ్గినట్లు చూపే గణాంకాలను సమర్పించారు. ఈ మెరుగుదల ఉన్నప్పటికీ, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం, హైదరాబాద్లో కాలుష్య స్థాయిలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్నాయి.
Amaravati: ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయని ప్రకటించారు. ఈ నగరానికి మొత్తం 182 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కూడా ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్లో 162 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ఉందని, అయితే అమరావతి ఓఆర్ఆర్ గుంటూరును దాటి విస్తరిస్తుందని చంద్రబాబు అన్నారు. మొత్తం రాజధాని ప్రాంతాన్ని మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ, పర్యాటక కార్యక్రమాలలో పాల్గొనడానికి మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించడానికి ఏడు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా రూ. 675 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. ఇవి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు దాదాపు 12,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఈ ప్రతిపాదనలలో రూ. 200 కోట్ల దుస్తుల తయారీ యూనిట్, రూ. 180 కోట్ల పశుగ్రాస ప్రాజెక్ట్, రూ. 137.1 కోట్ల పెట్టుబడితో ఒక ఇండస్ట్రియల్ పార్క్, మరో నాలుగు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.
అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు
విదేశాల్లోని ప్రజలు భారతదేశం సాంకేతికత పరంగా ఏమి అందిస్తుందని అడిగినప్పుడు, తాను అమరావతిలో క్వాంటం వ్యాలీ ఉందని చెప్తానని సీఎం చంద్రబాబు అన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీకి ప్రసిద్ధి చెందిన దేశంతో దీనిని పోల్చి, అధునాతన సాంకేతికతలో భారతదేశం అభివృద్ధిని ఆయన హైలైట్ చేశారు. గత 30 ఏళ్లలో టెక్నాలజీ గణనీయంగా మారిందని ఆయన అన్నారు. గతంలో, ఐటీ ప్రపంచాన్ని ఆధిపత్యం చేసింది, కానీ ఇప్పుడు ఏఐ ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్
అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మించారు. 'విత్ లవ్' చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ
రఘు కుంచె రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడిగా ఆ ప్రాంతానికి చెందిన బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం దేవగుడి. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రధారులు. రఘుబాబు, రాకెట్ రాఘవ, అన్నపూర్ణమ్మ తదితరులు మిగిలిన పాత్రలను పోషించారు. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. నేడు శుక్రవారం అనగా జనవరి 30న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరో మహేశ్ బాబుల కలయికలో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న 'వారణాసి' చిత్రాన్ని విడుదల చేసే తేదీని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ శుక్రవారం చిత్ర బృందం దీనిపై స్పష్టతనిచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ సినీ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనపై గతంలో ఓ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఈషా రెబ్బా కూడా ఆరోపణలు చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను మోసం చేశారంటూ మండిపడ్డారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 'అరవింద సమేత' ఒకటి. ఇందులో ఈషా రెబ్బా ఓ పాత్రను పోషించారు. ఆ సమయంలో తనకు ఎన్నో సందేహాలు ఉన్నాయని, ఒక కమర్షియల్ సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తే భవిష్యత్లో కూడా తనకు అలాంటి పాత్రలో వస్తాయేమోనని భయపడ్డాడనని చెప్పారు.
అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి
చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, కొందరు వ్యక్తులు అమ్మాయిలను వాడుకునేందుకే సినిమాలు తీస్తున్నారంటూ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో క్యాస్టింక్ కౌచ్ లేదంటూ మన శంకరవరప్రసాద్ గారు చిత్ర సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించగా, వీటిపై దుమారం చెలరేగింది.