బుధవారం, 22 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 10 అక్టోబరు 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్లో పెట్టుకున్నాన్లే"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, శుక్రవారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి తదితర ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 : 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుస్తున్నారు : నాగబాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు కె.నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సహా మిగిలిన 20 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్సభ అభ్యర్థులు గెలిచి శాసనసబ, పార్లమెంట్లలో అడుగుపెడతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు నాయుడు అనుభవం, బీజేపీ మద్దతు ఎన్నికల్లో ఫలించాయని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో నాగబాబు మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు, పోలింగ్ ప్రక్రియ ఏవిధంగా కొనసాగిందనే అంశాలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.
గణిత ఉపాధ్యాయుడికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
మద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కట్టుంగ సీతా రామాంజనేయులుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కర్ణాటకకు చెందిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇటీవల బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. సర్వదర్శనానికి 18 గంటలు
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు నిండి.. వెలుపల క్యూలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రత్యేక దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం ఒక్కరోజే 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 35,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్నావంటూ వేధింపులు.. భార్యను గొంతుపై కాలుతో తొక్కి చంపేసిన భర్త....
పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నానంటూ నిత్యం అనుమానిస్తూ వేధిస్తూ, గొడవలకు దిగుతున్న కట్టుకున్న భార్యను ఓ భర్త చంపేశాడు. గొంతుపై కాలుతో తొక్కి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు కాలనీలో జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు... జనగామ జిల్లాలోని లింగంపల్లికి చెందిన భూక్య రమేష్కు గత 2016లో సిద్ధిపేటకు చెందిన కమల(29) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు రిషిక(7), రోహిత్(4) ఉన్నారు. కొన్నేళ్లుగా వారు ఉప్పల్లోని బ్యాంకు కాలనీలో నివాసం ఉంటూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో పని చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ ప్రస్తుతం బ్లూ రంగు చీరలో మెరిసింది. ఇన్స్టాగ్రామ్లో తన తాజా పోస్ట్లో బులుగు రంగు చీరలో జాన్వీ హీట్ పెంచింది. తన హాట్ ఫిగర్కి తగ్గట్లు డ్రెస్ చేసే ఈమె.. తాజాగా ఆకట్టుకునే నీలం రంగును కలిగి ఉంది. ఈ అద్భుతమైన చీరకు తన మెడ చుట్టూ చుట్టిన బటన్లున్న బ్లౌజ్తో కనిపించింది. జాన్వీ ఈ దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ తెర మీదకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది. రీసెంట్గానే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మీద కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఆపై ప్రభాస్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కేన్స్ ఫెస్టివల్లో కన్నప్ప టీం సందడి చేసింది. మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా వంటి వారు కన్నప్ప కోసం కేన్స్ ఫెస్టివల్కు వెళ్లారు.
భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది
వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన లవ్ గురు సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు.
అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్
అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నానని తెలిపారు నిర్మాత ఎస్ కే బషీద్. 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్ కే బషీద్. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు.
బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు
బెంగళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్. రేవ్ పార్టీ జరిగిన ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్హౌస్పై బెంగళూరు పోలీసులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా, పోలీసులు ఎండీఎంఏ, కొకైన్ వంటి గణనీయమైన మొత్తంలో డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో తెలుగు సినిమా నటీనటులు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు కూడా ఊహాగానాలు వచ్చాయి.