బుధవారం, 22 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!
అమలాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కడుపు నుంచి వైద్యులు ఏకంగా 570 రాళ్లు తొలగించారు. ఈ రాళ్లను చూసిన వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ అపరేషన్ అమలాపురం ఏఎస్ఏ ఆస్పత్రిలో చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను తొలగించారు. ఈ అరుదైన ఆపరేషన్ను అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ఆపరేషన్ చేయగా, ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటుంది.
జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, అధికార వైకాపా చిత్తుగా ఓడిపోతుందని ఆయన మరోమారు చెప్పారు. జూన్ నాలుగో తేదీన ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి దిగ్భ్రాంతి కలిగించేలా ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇపుడు కూడా మరోమారు ఇదే మాట చెబుతున్నట్టు తెలిపారు. జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోతుందన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయిందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిక్సర్ కొట్టబోతున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ఒక వ్యూహకర్తగా పదేళ్ల అనుభవం ఉందని, ఆ అనుభవంతో చెబుతున్నా ఏపీలో వైకాపా చిత్తుగా ఓడిపోబోతుంది అని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు.
జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ
జూన్ 8న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబీకులచే వార్షిక 'చేప ప్రసాదం' ప్రజలకు పంపిణీ చేయబడుతుంది. ప్రతి సంవత్సరం, బత్తిని కుటుంబం ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జూన్ 8న జరిగే మృగశిర కార్తె సందర్భంగా పంపిణీని కొనసాగించాలని నిర్ణయించారు. వార్షిక ఆచారంగా, దూద్బౌలిలోని బథిని కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటిలో కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, అది చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది.
బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి
బోలారం ఆస్పత్రిలో చెట్టు కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తికి భార్యకు గాయాలయ్యాయి. ఆ వ్యక్తి తన భార్యతో కలిసి బోలారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి నిలబడి ఉండగా పెద్ద చెట్టు వారిపై పడింది. బోలారంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆ వ్యక్తి భార్యాభర్తలు చేరుతుండగా పెద్ద చెట్టు కూలింది. చెట్టుకిందకు వచ్చిన ఇద్దరికి గాయాలయ్యాయి.
తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు
తెలంగాణకు ఐఎండీ సమాచారం ప్రకారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. దీంతో వేసవి వేడి నుండి ప్రజలకు ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే మితమైన ఉష్ణోగ్రతలు, తేమతో పాటు దోమల బెడద పెరిగిపోవడంతో కలుషిత ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి అప్రమత్తంగా వుండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ ప్రస్తుతం బ్లూ రంగు చీరలో మెరిసింది. ఇన్స్టాగ్రామ్లో తన తాజా పోస్ట్లో బులుగు రంగు చీరలో జాన్వీ హీట్ పెంచింది. తన హాట్ ఫిగర్కి తగ్గట్లు డ్రెస్ చేసే ఈమె.. తాజాగా ఆకట్టుకునే నీలం రంగును కలిగి ఉంది. ఈ అద్భుతమైన చీరకు తన మెడ చుట్టూ చుట్టిన బటన్లున్న బ్లౌజ్తో కనిపించింది. జాన్వీ ఈ దుస్తుల్లో అద్భుతంగా కనిపించింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ తెర మీదకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది. రీసెంట్గానే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మీద కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఆపై ప్రభాస్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కేన్స్ ఫెస్టివల్లో కన్నప్ప టీం సందడి చేసింది. మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా వంటి వారు కన్నప్ప కోసం కేన్స్ ఫెస్టివల్కు వెళ్లారు.
భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది
వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన లవ్ గురు సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు.
అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్
అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నానని తెలిపారు నిర్మాత ఎస్ కే బషీద్. 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్ కే బషీద్. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు.
బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు
బెంగళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్. రేవ్ పార్టీ జరిగిన ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్హౌస్పై బెంగళూరు పోలీసులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా, పోలీసులు ఎండీఎంఏ, కొకైన్ వంటి గణనీయమైన మొత్తంలో డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో తెలుగు సినిమా నటీనటులు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు కూడా ఊహాగానాలు వచ్చాయి.