ఆదివారం, 13 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:58 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
పక్కింటి భార్యకు చీర...
టీవీకి టీచర్కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్
భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా?
"సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏంటి?" అడిగాడు టీచర్
"భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని..!" టక్కున బదులిచ్చాడు విద్యార్థి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ పరీక్షల్లో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడ్డారు. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడి ముగ్గురు విద్యార్థులు దొరికిపోయిన ఘటన మరువకముందే, శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్-1) పరీక్షల్లో మరో ఇద్దరు విద్యార్థులు పట్టుబడటం గమనార్హం.
ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!
ఇటీవలికాలంలో కొన్ని వన్యప్రాణులు జనసావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో సరైన ఆహారం దొరకకపోవడం, దప్పిక తీర్చుకునేందుకు నీరు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఎలుగుబంటి దారితప్పి గ్రామంలోకి వచ్చింది. దీంతో గ్రామస్థులంతా కలిసి దాన్ని బంధించి, చిత్ర హింసలకు గురిచేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని బంధించిన గ్రామస్థులు దానిపై దాడి చేశారు. దాని నోటిని విరిచేశారు. కాలి గోళ్లను తొలగించారు. అది నొప్పితో విలవిల్లాడజుతున్నప్పటికీ విడిచిపెట్టకుండా దారుణానికి పాల్పడ్డారు. గ్రామస్థులంతా పెట్టిన బాధను భరించలేని ఆ ఎలుగుబంటి చివరకు ప్రాణాలు విడిచింది.
మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన అల్లుడు
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ఇంటి అల్లుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. మామను గొడ్డలితో నరికి, తలతో అల్లుడు పోలీస్ స్టేషన్కు లొంగిపోయాడు. నిందితుడుని అరెస్టు చేశారు. ఈ దారుణ ఒరిస్సా రాష్ట్రంలో కియోంఝర్ జిల్లాలో జరిగింది. వ్యక్తిగత కక్షతో మామను దారుణంగా నరికి చంపిన అల్లుడు, మొండెం నుంచి వేరు చేసిన మామ తలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. నిందితుడుని కబీ దెహురీకి గుర్తించారు. మామపై దీర్ఘకాలంగా పెంచుకున్న ద్వేషంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్లోని సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకున్నాడు. దీంతో అతన్ని తీసుకుని ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు.
ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...
ఆ ఇంటి పెద్ద (భర్త) ఊరెళ్ళి వచ్చేసరికి భార్య, కుమార్తెలు అనుమానాస్పదస్థితిలో శవాలై కనిపించారు. గొంతు కోసిన స్థితిలో కుమార్తె, ఉరితాడుకు వేలాడుతూ భార్య ఉంది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందించిన 'అర్జున్ S/O వైజయంతి' సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేడు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్.టి.ఆర్. హాజరయ్యారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మదర్ అండ్ సన్ డ్రామా తో రూపొందింది.
ఐటెం సాంగ్స్తో ఇరగదీస్తున్న తమన్నా
ఇటీవలే రెండు దశాబ్దాల సినీ కెరీర్ను పూర్తి చేసుకున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్ఫుల్గా తన కెరీర్ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా, స్పెషల్ సాంగ్స్లో మెరుస్తోంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నాకు ఐటెం సాంగ్స్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాలో తమన్నా సాంగ్ ఉంటే హిట్ అయినట్టేనని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు.
Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?
బొమ్మరిలు, ఆరెంజ్ సినిమాల దర్శకుడు భాస్కర్ కొంత గేప్ తీసుకుని జాక్ సినిమా తీశాడు. సిద్దు జొన్నలగడ్డతో రూపొందించిన ఈ సినిమా పూర్తిఎంటర్ టైన్ మెంట్ గా వుంటుందని రిలీజ్ కు ముందు భారీ ప్రమోషన్ చేశారు. అసలు పాయింట్ అనేది దాచేసి వినోదం అంటూ చెప్పారు. అయితే విడుదల తర్వాత ఈ సినిమా సీరియస్ పాయింట్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. కానీ దాన్ని వినోదం చూస్తారనున్న దర్శకుడి అంచనా తారుమారుఅయింది.
Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల
మాస్ జాతర పేరుతో రవితేజ ఈ యాక్షన్ డ్రామా కొత్త చిత్రం రూపొందుతోంది. దీనిని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు, మరియు ఈ నెల 14న కొత్త పాటను విడుదల చేయనున్నారు. అందుకు కర్టెన్ రైజర్ గా రవితేజ నటించిన గత సినిమాలోని మ్యూజిక్ ను విడుదల చేశారు.
థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు
హీరో ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం చేశారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్లో దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ప్రదీప్ పలు విషయాలు తెలిపారు.