గురువారం, 24 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:54 IST)
సంబంధిత వార్తలు
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
టీచర్: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపుడ్ జిల్లాలో ఓ వ్యక్తి పెళ్లయిన 15 రోజులకే... మరోమారు ముగ్గురు తల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బాబుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన మహిళకు గజల్పుర్ వాసి నవీన్తో ఫిబ్రవరి 16వ తేదీన వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్ వివాహేతర సంబంధం ఉన్నట్టు భార్యకు తెలిసింది. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీన నవీన్కు నిర్మలతో రెండో పెళ్లి జరిగింది.
పాకిస్థాన్తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాయాది దేశం పాకిస్థాన్తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందం 1960ని రద్దు చేసింది. ఈ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే, అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు తక్షణమే మూసివేత. సరైన ధృవపత్రాలతో భారత్కు వచ్చినవాళ్లే మే ఒకటో తేదీలోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.
Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్
జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నార్వాల్ తన భార్య హిమాన్షితో కలిసి పాకిస్తానీ పాటకు నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో కొత్తగా పెళ్లయిన ఈ జంట ఒక అందమైన దృశ్యం నెటిజన్లను కట్టిపారేసింది. ఈ జంట ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు. ఇది వినయ్ నర్వాల్ చివరి వీడియోగా మిగిలిపోయింది.
Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన, నీచమైన ఉగ్రవాద చర్యను ఆధ్యాత్మిక గురువు-ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం ఖండించారు. ఉగ్రవాదులను, అటువంటి శక్తులను ఉక్కు హస్తంతో ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కోరారు. పహల్గామ్లోని బైసరన్లో భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న మెరుపుదాడిలో దారుణంగా మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సద్గురు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది. ఇకపై పాకిస్థాన్ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ
తమన్నా భాటియా లేటెస్ట్ మూవీ 'ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్' కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా చేయగా ఏప్రిల్ 17న విడుదలై టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర పోషించిన యాక్టర్ వశిష్ఠ ఎన్. సింహ పలు విషయాలు తెలియజేశారు.
కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్
తెలుగు సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్లకు ప్రముఖులను ఆహ్వానిస్తే వస్తారోరారో తెలీదు. అయితే అందుకు భిన్నంగా దర్శకుడు హరీష్ శంకర్ వున్నారు. తనకు కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా ప్రమోషన్ కు వస్తాను అని మలయాళ సినిమా జింఖానా తెలుగులో విడుదల సందర్భంగా జరిగిన వేడుకకు హాజరయ్యారు.
దైవసన్నిధానంలో కర్మణి మూవీ ప్రారంభోత్సవం
నాగమహేష్, రూపాలక్ష్మి, 'బాహుబలి' ప్రభాకర్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో, రమేష్ అనెగౌని దర్శకత్వంలో, మంజుల చవన్, రమేష్గౌడ్ అనెగౌని నిర్మాతలుగా, రామారాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'కర్మణి'. ఈ మూవీ తాజాగా ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెట్టారు. ఇంద్రా రామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ ట్రైలర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. ఈనెల 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటీనటులకు ఈరోజు మధ్యాహ్నం ట్రీట్ ఇచ్చారు.
విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి
నందమూరి కళ్యాణ్ రామ్ తీసిన తాజా సినిమా అర్జున్ s/o వైజయంతి. ఈ సినిమా ఏప్రిల్ 18నే విడుదలైంది. విడుదల తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. పాతచింతకాయ పచ్చడి కథతో యాక్షన్ అంశాలు జోడించి తీశారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కాకపోతే విజయశాంతి నటించడం ఆమెకు ప్లస్ గా మారింది. చాలా కాలం మర్చిపోయిన ఆమెను తీసుకువచ్చి కళ్యాణ్ రామ్ తల్లి పాత్ర చేయించారు. రిలీజ్ కుముందు కాకుండా రిలీజ్ తర్వాత విజయశాంతితో ప్రచారం చేయించారు. ఆమె కూడా సినిమా క్రిటిక్స్ పై ఘాటుగా స్పందించింది. వీలుంటే మీరు కథలు రాసి తీసుకురండి అంటూ పేర్కొంది.