గురువారం, 23 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఈవీఎంలో పాము దూరిందట.. అందుకే దాన్ని పిన్నెల్లి పగులకొట్టారట!
ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతను ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరెస్ట్ జరిగింది. ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి గొప్పగా మాట్లాడిన వీడియో సోషల్ ప్లాట్ఫామ్లలో ట్రెండ్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో జగన్ పిన్నెల్లి గురించి గొప్పగా మాట్లాడిన క్లిప్పింగ్ ఇది. "పిన్నెల్లి మంచి మనిషి మీరు అతన్ని మంచి మెజారిటీతో ఎన్నుకోవాలి" అని జగన్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు.
అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండుచోట్ల ఓడిపోయారు. ఐనా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ప్రజా సమస్యలపై పోరాటం చేసారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోక ముందే ముద్రగడ పద్మనాభం ఓ సవాల్ విసిరారు. ధైర్యం వుంటే.... పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించాలనీ, అలా విజయం సాధిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానండి అంటూ ఛాలెంజ్ చేసారు. ఇప్పుడిదే ఆయన పరువు తీసేలా వున్నదని అంటున్నారు.
పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లో ఈవీఎం యంత్రాలను విరగ్గొట్టిన వీడియో నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీదారులెవరూ ఎన్నికల యంత్రాలను తారుమారు చేయడానికి లేదా పాడు చేయడానికి అనుమతి లేదు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని గెస్ట్ హౌజ్లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆయనను ఏపీకి తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, పిన్నెల్లి అరెస్ట్ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద సీఎంనని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాను సీఎంగా జీతం తీసుకోవడం లేదని ప్రచారం చేశారు. తాజాగా ఏపీ సీఎం జగన్పై రఘు రామకృష్ణంరాజు మాత్రం జగన్ను హేళన చేశారు. "మా పేద ముఖ్యమంత్రి తాను పేదవాడినని చెప్పుకుంటూ చార్టర్ ఫ్లైట్కి గంటకు 15 లక్షలు ఖర్చు చేస్తున్నాడు. ఇందులో ఏ భాగం పేలవంగా ఉందో నాకు తెలియదు. దీనికి జగన్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతున్నాడో లేక వ్యక్తిగతంగా ఖర్చు చేస్తున్నాడో నాకు తెలియదు." అని ఆర్ఆర్ఆర్ తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు
కల్కి 2898 AD’లో ఫ్యూచరిస్టిక్ వెహికల్ పరిచయం కార్యక్రమం రామోజీ రావుగారి కోడలు, వారి పిల్లలు, క్రిష్ణంరాజు గారి పిల్లలు, అశ్వనీదత్ కుటుంబంతోపాటు జాతీయ మీడియా, అభిమానుల సమక్షంలో నిన్న రాత్రి రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్ గా జరిగింది.
కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్
భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్లలో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD. ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాని ప్రజల్లోకి, మీడియాలోకి తీసుకెళ్లేందుకు భారీ ఈవెంట్ని ప్లాన్ చేశారు మేకర్స్. కల్కి 2898 AD గ్రాండ్ గాలా బుధవారం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వేదికపై ప్లాన్ చేశారు.
డీ-హైడ్రేషన్తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ డీ-హైడ్రేషన్తో బాధపడుతూ బుధవారం అహ్మదాబాద్లోని ఆసుపత్రిలో చేరారు. తన ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్ను వీక్షించడానికి షారూఖ్ మంగళవారం అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలుపును నమోదు చేసుకుంది. ఇంకా ఫైనల్కు చేరింది
Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్
నటి ఆషీరాయ్ బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లింది. పార్టీలో జరిగిన పరిణామాలపై స్పందించింది. ఓ వీడియో కూడా ఇన్ స్టాలో పోస్టు చేసింది. "నేను బర్త్ డే పార్టీకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు నాకు తెలియదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నేను ఒక ఆడ పిల్లను. ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను" అని వివరణ ఇచ్చింది. వాసు అన్నయ్య పిలిస్తే వెళ్లానని.. అది బర్త్ డే పార్టీ అనుకునే వెళ్లానని ఆషీరాయ్ అన్నారు. తాను ఒక ఆడపిల్లనని గుర్తించి అందరూ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి
అదా శర్మ ప్రస్తుతం నేషనల్ వైడ్గా క్రేజీ బ్యూటీగా మారిపోయారు. ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ మారిపోయింది. చాలా కాలం తరువాత అదా శర్మ ప్రస్తుతం తెలుగు వారిని పలకరించేందుకు వస్తున్నారు. అదా శర్మ తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది. అందువల్ల ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ మూవీని SSCM ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.