బుధవారం, 4 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 3 మే 2022 (23:55 IST)
సంబంధిత వార్తలు
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ
విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు
శోభిల్లం బల్కుము నాదువాక్కున్ సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు
తనపై జరుగుతున్న ప్రచారంపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు కోర్టుకు విన్నవించుకున్నట్లు తెలియజేసారు. దీని గురించి ఆయన X లో ఇలా పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్గా నాపై జరుగుతున్న విషప్రచారంపై గౌరవనీయ హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. నాపై ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొంది.
టెహ్రాన్పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ మంగళవారం బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ ప్రాణనష్టంగాతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది. టెహ్రాన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రాయబార కార్యాలయం కీలక చర్యలు తీసుకుంది. అనేక మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ అధ్యక్ష భవన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అత్యంత పటిష్టమైన భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ రక్షణ దాళాలు (ఐడీఎఫ్) విరుచుకుపడ్డాయి. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 787 మంది మృత్యువాతపడినట్టు సమాచారం.
ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్సిసిబి చేయూత
భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్(హెచ్సిసిబి ), దాని ప్రధాన సిఎస్ఆర్ కార్యాచరణ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద ఉమ్మడి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంతో ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయు)పై సంతకం చేసింది. తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్- జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కోయ శ్రీ హర్ష, ఐ.ఏ.ఎస్. మరియు హెచ్సిసిబి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్) హెడ్ శ్వేతా పునీత, సీనియర్ అధికారులు, కమ్యూనిటీ వాటాదారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?
టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. రైతుల వద్ద కిలో టమోటాను వ్యాపారులు కేవలం రూ. 4కే అడుగుతున్నారు. దీనితో పండించిన పంట గిట్టుబాటు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు కిలో టమోటాలు రూ. 4కి కొనుగోలు చేసి వాటిని మార్కెట్లోకి వచ్చేసరికి రూ. 15కి అమ్ముతున్నారు. అటు రైతులను ఇటు ప్రజలను వ్యాపారులు కొల్లగొడుతుండటంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టమోటాలను కోసేందుకు కూలీ, వాటిని రవాణా చేసేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇటు చూస్తే గిట్టుబాటు ధర రాకపోవడంతో చాలామంది రైతులు టమోటాలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు.
లేటెస్ట్
అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అదనపు అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగదిని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్ల వరకు విరాళం ఇవ్వడానికి రిలయన్స్ ముందుకొచ్చిన నేపథ్యంలో, క్రమంగా పెరుగుతున్న యాత్రికుల కోసం ఉచిత భోజన సేవలను బలోపేతం చేయడానికి ట్రస్ట్ బోర్డు ఈ పనులను ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహబలం అనుకూలంగా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోండి. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేపడతారు. దస్త్రం వేడుకకు ముహుర్తం ఖరారవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమిస్తే మంచి ఫలితతాలుంటాయి.
01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్యీయులతో తరుచుగా సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మితసంభాషణం శ్రేయస్కరం. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. గృహమరమ్మతులు చేపడతారు. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలెదురవుతారు. శుభకార్యానికి హాజరవుతారు.
TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించింది. ఇందులో కీలక ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తుంది. శ్రీవారి ఆదాయ వనరులు, వ్యయ కేటాయింపులు, సౌకర్యాలు, భద్రతను పెంపొందించడానికి ఉద్దేశించిన ప్రధాన నిర్ణయాలను బడ్జెట్ వివరిస్తుంది. శ్రీవారి ఆదాయం సుమారు రూ. 5,456 కోట్లు కాగా, ఇందులో హుండీ వసూళ్ల ద్వారా రూ. 1,880 కోట్లు, వడ్డీ ద్వారా రూ. 1,205 కోట్లు, ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 650 కోట్లు, దర్శన టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ. 310 కోట్లు, సేవా టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ. 135 కోట్లు, తలనీల అమ్మకాల ద్వారా రూ. 175 కోట్లు ఉన్నాయి.
28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆశావహదృక్పథంతో శ్రమించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దైవకార్యానికి వ్యయం చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు.