సోమవారం, 23 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 3 మే 2022 (23:55 IST)
సంబంధిత వార్తలు
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ
విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు
శోభిల్లం బల్కుము నాదువాక్కున్ సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
గబ్బర్ సింగ్ డైలాగ్లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా
నగరి మాజీ ఎమ్మెల్యే రోజా వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె బైక్ ర్యాలీని జెండా ఊపి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని రోజా అన్నారు. మంత్రి నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆర్కే రోజా తెలిపారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో గబ్బర్ సింగ్ డైలాగ్లు ఉపయోగించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రబ్బరులా వణుకుతున్నారని తెలిపారు.
సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత
సింగయ్య అనే వ్యక్తి మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. సోమవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తన బాగా దిగజారిపోయిందని ఆమె ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నాయని, రాజకీయ నాయకుల మాటలను పౌరులు నిశితంగా గమనించాలని పునరుద్ఘాటించారు.
జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల
పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చీలి సింగయ్య మృతికి మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్లక్ష్యమే ముమ్మాటికీ కారమణని ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ, జగన్ చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పకుండా ఫేక్ వీడియో ఒకదాన్ని రిలీజ్ చేసి మభ్యపెట్టడం దారుణమన్నారు.
రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ హోం మంత్రి అనిత మాటలదాడి చేశారు. రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ అని ఆరోపించారు. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను చాలా మంది వింటారని, హింసను ప్రోత్సహించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని
దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇంటి యజమాని కీలక ఆధారాలను దాచిపెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీ, ఆమె అనుచరులు ఇండోర్లోని ఒక ఫ్లాట్లో తల దాచుకున్నారు. ఆ ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్పై మేఘాలయ రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టిసారించింది. హత్యకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను లోకేంద్ర తోమర్ మాయం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
లేటెస్ట్
TTD: అలిపిరి వద్ద తనిఖీల్లో జాప్యం.. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్.. ఎలా?
తిరుపతిలోని టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం టిటిడి ఈఓ జె శ్యామలారావు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిఎంఆర్ గ్రూప్కు చెందిన భద్రతా పరిష్కారాలను అందించే ప్రఖ్యాత సంస్థ రాక్సా, అలిపిరి చెక్ పాయింట్ను ఎలా పునరుద్ధరించాలి, ఆధునీకరించాలి అనే దానిపై తమ పరిశీలనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రదర్శించింది. ఆ తరువాత, అలిపిరి వద్ద భద్రతా తనిఖీ ప్రక్రియ సమయం తీసుకునే సమస్యను అధిగమించడానికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక పరిష్కారాలను అందించాలని ఈవో కంపెనీకి సూచించారు.
19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలతో సతమతమవుతారు. శ్రమించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అందోళన కలిగిసాయి. చేబదుళ్లు తప్పవు. ఏ పనీ సాగదు. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆప్తులతో సంభాషిస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?
చాంద్రమాన క్యాలెండర్లోని ఎనిమిదవ రోజు, "అష్టమి" అని పిలువబడుతుంది. అదీ బుధవారం అష్టమి వచ్చిందంటే.. ఆ రోజును బుద్ధాష్టమి అని పిలుస్తారు. భక్తులు ఈ రోజున శివుడిని, పార్వతి దేవిని పూజిస్తారు. బుద్ధ అష్టమి నాడు ఉపవాసం ఉంటే, వారు మరణించిన తర్వాత నరకానికి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. తమ జీవితాల్లో సంపద, శ్రేయస్సు కోసం భక్తులు బుద్ధ అష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు.
18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మనోధైర్యంతో మెలగండి. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
TTD: సెప్టెంబర్ నెలకు ఆన్లైన్లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలకు తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్ల విడుదల తేదీలు, గదుల కేటాయింపులను టీటీడీ వివరించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం సెప్టెంబర్ కోటా జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచబడుతుంది.