సోమవారం, 30 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 24 డిశెంబరు 2018 (12:30 IST)
సంబంధిత వార్తలు
కువైట్కెళ్లిన భర్త... పరాయి వ్యక్తితో లేచిపోయిన భార్య...
పరిపూర్ణత్వానికి మారుపేరు.. నారా బ్రాహ్మణిని అమితంగా ప్రేమిస్తున్నా..
మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...?
హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..
ఓ వివాహిత.. ముగ్గురు ప్రియులు.. టార్చర్ భరించలేక భర్త కరెంట్ వైర్లు పట్టుకుని...
బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..?
భార్య: భావ రాత్రుళ్ళు సెల్ ఛార్జింగ్లో పెట్టి పడుకోకు.. బ్యాటరీ పేలిపోతుంది..
భావ: నేనెమ్మన పిచ్చోడిన, అందుకే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)
'' ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంత చెప్పినా నన్ను బలవంతం పెట్టి మరో అమ్మాయితో పెళ్లి చేసారు. నా భార్యగా వచ్చిన ఆమెతో నేను ఇప్పటివరకూ సుఖపడింది లేనేలేదు. అలాగే నేను ఇష్టపడిన అమ్మాయిని విడిచి బ్రతకలేను. అందుకే అమ్మా-నాన్నా నన్ను క్షమించండి. నేను నా ప్రియురాలితో కలిసి చనిపోతున్నా'' అంటూ తెలంగాణలోని బీబీ నగర్ మండలం కొండమడుగులో 39 ఏళ్ల సుధాకర్ తన ప్రియురాలు పాసాల సుష్మితతో కలిసి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆత్మహత్యకు ముందు సుధాకర్ ఓ వీడియో విడుదల చేసాడు.
మధ్యప్రదేశ్లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ
అదేమన్నా బొమ్మకార్లతో ఆడుకునే వంతెన అనుకున్నారో ఏమోగానీ వాహనాలు వెళ్లాల్సిన వంతెనను 90 డిగ్రీల మలుపుతో వంతెన కట్టేసారు ఆ ఇంజినీర్లు. ఈ బ్రిడ్జి కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు కూడా చేసారు. ఇలాంటి డిజైన్లను గీచిన ఇంజనీర్లు ఎవర్రా బాబూ అంటూ సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ పడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వ్యవహారం కాస్తా దేశం అంతా చర్చనీయాంశంగా మారింది. దీనితో ప్రభుత్వ పెద్దలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ప్రజా ధనాన్ని ఇలా బాధ్యతారాహిత్యంగా దుర్వినియోగం చేయడంపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో 108 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. సోమవారం నాడు పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచీ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు.
రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య
తమిళనాడులోని తిరుప్పూర్లో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం చేసుకున్న కేవలం 78 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం వెనుక వరకట్నమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనితో వివాహిత భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి తండ్రి అన్నాదురై ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. గత ఫిబ్రవరి నెలలో తన కుమార్తె రిత్యన్య వివాహాన్ని 2.5 కోట్ల రూపాయల ఖర్చుతో ఘనంగా వివాహం చేసారు. వరుడికి రూ. 70 లక్షల విలువ చేసే వోల్వో కారు బహూకరించారు. 300 సవర్ల బంగారు నగలు కుమార్తెకి ఇచ్చారు.
శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో చచ్చిన బొద్దింక కనబడింది. దీనితో భక్తులు ఆందోళనకు దిగారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో బొద్దింకలు వుండటమేమిటంటూ నిలదీశారు. దీనితో సిబ్బంది ఆ లడ్డూను తీసుకుని పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు లడ్డూలో బొద్దింక వున్న విషయాన్ని వీడియో తీస్తుండగా వారిని వారించినట్లు సమాచారం. లడ్డూలో బొద్దింక వున్న విషయాన్ని బైటకు రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు లడ్డూ ప్రసాదంలో బొద్దింక వున్నదన్న సమాచారం ఆలయ ఈవో శ్రీనివాస రావు దృష్టికి వెళ్లింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పరగడుపున తినకూడని 8 పండ్లు
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది. జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది. నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు
గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను నివారించడానికి కొలెస్ట్రాల్ను నియంత్రించడం అత్యంత కీలకం. కొలెస్ట్రాల్ను సమర్థవంతంగా నిర్వహించడానికి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. బాదం, ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్లో చేర్చుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వీలవుతుంది. ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. ఈ వ్యాసంలో, మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.
గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?
గ్రీన్ టీ. చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్కు బదులుగా తేనె కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?
మధుమేహం. ఈ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
ఆల్బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతాయి. విటమిన్ ఎ, బీటా కెరోటిన్లూ ఇందులో ఉన్నాయి.