సోమవారం, 12 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మాలధారణలో వుంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి (video)
మాలధారణ అంటే ఎంతో నిష్టగా, నియమాలతో వుండాలని అంటుంటారు. ఐతే ఇప్పుడు పలువురు ఇలాంటి ఆధ్యాత్మిక నిష్టతో చేయాల్సిన క్రియను అపహాస్యం చేస్తున్నారు. మాలలో వుంటూనే వెకిలి చేష్టలు చేసేవారు కొందరైతే, మద్యం సేవించేవారు మరికొందరు. విశాఖ జగదాంబ సెంటరులో ఓ యువతి పట్ల మాలలో వున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో ఆ యువతి దిశా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పైగా అతడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని గ్రహించారు. మానసిక వైద్యాలయానికి పంపిస్తామని పోలీసులు వెల్లడించారు.
Krishna water: తిరుమల, తిరుపతి దాహార్తిని తీర్చనున్న కృష్ణాజలాలు
తిరుపతి జిల్లాలో సాగునీరు, తాగునీటి సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన ఒక భారీ నీటి ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 126 కోట్ల ఈ ప్రాజెక్టు ద్వారా హంద్రీ-నీవా బ్రాంచ్ కాలువ నుండి కృష్ణా నది నీటిని లిఫ్ట్, గ్రావిటీ పైప్లైన్ల కలయికతో కళ్యాణి డ్యామ్కు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు 1,100 ఎకరాలకు పైగా సాగునీటిని అందించి, తిరుపతి, తిరుమలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరాను నిర్ధారించడం ద్వారా ఈ ప్రాంతంలో నీటి భద్రతను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు అక్టోబర్ 2025లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ను కూడా బంధిస్తే పోలా... నోరు తెరిచిన ట్రంప్
నియంతల వెన్నును ఎలా విరగ్గొట్టాలో అమెరికాకు బాగా తెలుసు. నెక్ట్స్ ఏం చేయాలో కూడా వారికి బాగా తెలుసు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరోక్షంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశించి మాట్లాడారు. వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా బందీ చేసారో అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ను కూడా బందీ చేస్తే పోలా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ మాటలకు ట్రంప్ నోరు నొక్కుకున్నారు. వెంటనే స్పందిస్తూ... పుతిన్తో కూర్చుని చక్కగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు. రష్యాకు ఐరోపా దేశాలంటే అస్సలు భయం లేదు కానీ అమెరికా అంటే రష్యాకు గుండెల్లో దడ వస్తుంది. కనుక మేమిద్దరం ఒకరికొకరు సహకరించుకుంటాం.
Telangana : తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణ తీవ్రమైన చలిగాలులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకారం, ఆదిలాబాద్లో ఆదివారం అత్యల్పంగా 7.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో కనిష్ట ఉష్ణోగ్రత 7.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరులో ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్కు పడిపోగా, హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్, హయత్నగర్లో వరుసగా 10.5, 12.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Vijayawada : భార్యను సంసారానికి పంపలేదని.. అత్తను చంపేశాడు..
భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింగ్ నగర్కు చెందిన కోలా దుర్గ కుమార్తెకు నాగసాయితో వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గొడవల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి
పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ, మాఘ బిహు ఇలా వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి పండుగ కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. కుటుంబాలు సాంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి కలిసి వచ్చినప్పుడు, కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పోషకాహారంతో వేడుకను సమతుల్యం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ల ప్రత్యేక కలయికతో, బాదం బలాన్ని పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని వృద్ధి చేసుకోవటానికి సహాయపడుతుంది. పోషకాలు అధికంగా కలిగిన బాదం, వేడుకల సమయంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ ఆనందాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.
ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది. చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.
కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 మధుమేహం ప్రమాదం రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి కాఫీ దోహదపడుతుంది. బరువు నిర్వహణను ప్రోత్సహింస్తుంది. కాఫీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది. కాలేయ అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించవచ్చు. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.