సంబంధిత వార్తలు
- బంధన్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ను విడుదల చేసిన బంధన్ మ్యూచువల్ ఫండ్
- ఎల్ సాల్వడర్లో భారీ భూకంపం... భూకంప లేఖినిపై 7.5గా నమోదు
- అల్లరి నరేశ్ ఉగ్రరూపం ఎలా వుందో ఉగ్రం రివ్యూలో చూద్దాం
- విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. వెనక్కి తిరిగివచ్చిన ఫ్లైట్
- మదుపరులకు గుడ్ న్యూస్.. 1000 పాయింట్ల వద్ద బీఎస్ఈ ర్యాలీ
20వేల మార్క్ను దాటిన నిఫ్టీ.. ఇన్వెస్టర్ల విశ్వాసంతో..
Nifty
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఉత్కంఠ రేపిన ఈ ర్యాలీ నిఫ్టీ చరిత్రలో ఓ మైలురాయి. అంతరిక్షంలో గ్లోబల్ పురోగతి, జి20 సదస్సు విజయం, కూరగాయల ధరలు తగ్గడం, ఏడాదిపాటు ఫ్లాట్ పెట్రోల్ ధర, తగ్గుదల వంటి అంశాల నేపథ్యంలో భారత్లో కొనుగోలు శక్తి పెరగగలదన్న ఇన్వెస్టర్ల విశ్వాసం ఈ పెరుగుదలకు ఆజ్యం పోసిందని స్టాక్ మార్కెట్ సలహాదారులు తెలిపారు.
ద్రవ్యోల్బణం, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి భారతీయ పరిశ్రమ, భారతీయ స్టాక్ మార్కెట్లో లాభపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఉదయం ప్రారంభమైన నిఫ్టీ 188 పాయింట్లు లాభపడి 20,000 పాయింట్లను తాకడంతో 19,996 వద్ద ముగిసింది.
