Author Venkateswara Rao. I 12.html

Notifications

national news
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories and narratives to All India Radio. From 2006, the author serves as an Assistant Editor at Webdunia Telugu Digital Media.

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జన నాయగన్ నిర్మాత

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం నాడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పౌరులకు సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరును సమీక్షించిన సందర్భంగా లోకేష్ ఈ ఆదేశాలు ఇచ్చారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ఈ వేదిక ద్వారా ప్రభుత్వ సేవలను ఎంత వేగంగా, సౌకర్యవంతంగా పొందవచ్చో పౌరులకు తెలియజేసేలా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రిరాధాగాయత్రి అనుమానస్పద మృతి కేసుపై ఆమె తండ్రి సుధాకర్ తమ అల్లుడు శ్రీచరణ్ తన కుమార్తెను హత్య చేసి వుంటాడని అనుమానం వ్యక్తం చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడు. నా కుమార్తెను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ముస్సోరీ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసాడు. నిద్రపోయి తెల్లారి లేచేసరికల్లా చనిపోయిందని చెప్పాడు. ఉదయం ఆరున్నర గంటలకే చనిపోయిందని, ఆ విషయాన్ని నాకు ఉదయం 8 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లు? టిక్కెట్లు పంపుతున్నా వచ్చేయమని మాకు చెప్పి ఉత్తరాఖండ్ లోనే ఒక న్యాయవాదితో సంప్రదింపులు ఎందుకు చేసాడు?

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...వారాల్లో శుక్రవారం అనగానే మహాలక్ష్మిని ఆవాహనం చేస్తుంటారు. ఆ లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే.. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని పూజించి, క్రింది శ్లోకాలను పఠించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు సిద్ధిస్తాయి. శుక్రవారం పఠించాల్సిన కొన్ని ముఖ్యమైన లక్ష్మీ శ్లోకాలు, మంత్రాలు తెలుసుకుందాము. మహాలక్ష్మీ అష్టకం (అత్యంత శక్తివంతమైన శ్లోకం) లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం ఈ శ్లోకాన్ని కనీసం 3 లేదా 9 సార్లు పఠించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ||

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు