శుక్రవారం, 13 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:44 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...
అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ.. వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా
ప్రపంచం మొత్తం ఒకే రూల్.. ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్
కత్తిలాంటి షాట్లు కొట్టిన కత్రినా.. వరల్డ్ కప్కు ఎంపిక చేయాలంటూ విన్నపం...
మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ
మెసేజ్లు పంపుకునే.. చాట్స్..?
సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..?
స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్..
సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా..
స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్లు పంపుకునే.. చాట్స్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...
తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం పెను విషాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ హృదయ విదాకర ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద స్థలాన్ని ఆయన శుక్రవారం సందర్శించి, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది చనిపోయారని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిడియాకు చెందిన బోయింగ్ ఏఐ171 రకం విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే జనావాస ప్రాంతాలపై కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మందిలో 241 మంది చనిపోయారని, ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అదృష్టవశాత్తు ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది.
కులాంతర పెళ్లి చేసుకున్న యువతి.. 40 మందికి శిరోమండనం చేసిన గ్రామపెద్దలు!
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కులాంతర వివాహం చేసుకోవడాన్ని గ్రామపెద్దలు సహించలేకపోయారు. గ్రామ కట్టుబాట్ల మేరకు ఆ యువతి కుటుంబ సభ్యులను గ్రామం నుంచి వెలివేస్తామని హెచ్చరించారు. దీనికి శిక్షగా యువతి కుటుంబానికి చెందిన 40 మందికి శిరోమండనం చేశారు. అలాగే, మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా, పెళ్లి చేసుకున్న యువజంటకు పెద్దకర్మ కూడా కుటుంబ సభ్యులతో నిర్వహించడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే,
విజయ్ రూపానీకి అదృష్ట సంఖ్యే దురదృష్టాన్నిస్తుంది.. జూన్ 12 (12-06)న ప్రాణం పోయింది.. (video)
అహ్మదాబాద్లో గురువారం (జూన్ 12) జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణించిన తేదీ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ఆయన జూన్ 12 (12-06)న మరణించారు. ఈ తేదీకి సంబంధించిన నెంబర్ ఒకప్పుడు ఆయన లక్కీ నెంబర్. ఈ క్రమంలో విజయ్ రూపానీ అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో ఒకే సంఖ్య ఉందని చెప్తున్నారు. అయితే, అదే 1206 తేదీన మరణించడంతో ఆయన అదృష్ట సంఖ్య దురదృష్టకరమని తేలింది.
ఇరాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ - టెహ్రాన్పై బాంబుల వర్షం
ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఇరాన్లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. అయితే. తమ దేశంపై కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడవచ్చన్న భయంతో ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. మరోవైపు, ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది
అక్కినేని నాగార్జున నటుడిగా కెరీర్ ను పదికాలాలపాటు చెప్పుకునేలా చేసిన శివ చిత్రం గురించి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం తెలుగు సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. అయితే ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్ లోకి తేవాలని అభిమానులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కావడం మామూలే. ఆయా సినిమాలకు మంచి ఆదరణ కూడా వుంటోంది. అలాగే శివ ను చేయాలని హీరో నిర్ణయించుకున్నాడు.
Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్
బర్త్ డే పార్టీ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ అని, తల్లిదండ్రులు కూడా ఉన్నారని చెప్పింది. లిక్కర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశానని, పర్మిషన్ తీసుకోవాలని అవగాహన లేదని పేర్కొంది. ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మంగ్లీ వెల్లడించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు. వారి మాట్లలో తెలుసుకుందాం. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న తెలంగాణ డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై థియేటర్స్ టికెట్ రేట్స్, తిను బండారాల ధరలు వంటి విషయాలపై చర్చించడం అభినందనీయం అన్నారు రామకృష్ణ గౌడ్.
Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్
గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ అద్భుతమైన పోస్టర్, గ్లింప్స్ను విడుదల చేశారు. గోపీచంద్ లుక్, ఒక యోధుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. పొడవాటి జుట్టు, యుద్ధగాయాలు, నుదిటిపై వీర తిలకంతో కనిపించిన ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్ను సర్ ప్రైజ్ చేసింది. చేతిలో ఖడ్గంతో యుద్ధరంగంలో కనిపించిన ఈ పోస్టర్ శక్తి, శౌర్యాన్ని ప్రజెంట్ చేస్తోంది.