మంగళవారం, 30 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Telangana: తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు.. వెదర్ అప్డేట్
తెలంగాణ తీవ్రమైన చలిగాలుల బారి నుండి కోలుకోలేకపోతుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోగా, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక అంకెకు లేదా దానికి దగ్గరగా నమోదయ్యాయి. హైదరాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రత హెచ్సియు, శేరిలింగంపల్లిలో నమోదైంది, అక్కడ పాదరసం 8.8 సెల్సియస్కి పడిపోయింది.
ప్రియాంకా గాంధీ ఇంట వివాహ వేడుక... ఎవరిది?
కాంగ్రెస్ మహిళా అగ్రనేత, వయనాడ్ లోక్సభ ఎంపీ ప్రియాంకా గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా ఇంట శుభకార్యం జరుగనుంది. ఆ దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఇప్పటికే ముగిసిపోయినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేహాన్ వాద్రా తన స్నేహితురాలు అవీవా బేగ్ను పెళ్లాడనున్నట్టు సమాచారం.
రీల్స్ పిచ్చి, వీడియో తీసేందుకు రైలు పట్టాలపై పడుకున్నాడు (video)
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది ప్రాణాలను సైతం లెక్కచేయని స్థితికి పోతున్నారు. అలాంటి పనుల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇలాగే చేసాడు. వేగంగా వస్తున్న రైలుని పట్టాలపైన పడుకుని కింద నుంచి వీడియో తీయాలని నిర్ణయించుకున్నాడు. రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ప్రాణాల మీదకు వచ్చే ఆ పని చేసాడు అజయ్ రాజ్బర్ అనే వ్యక్తి. అతడు పట్టాలపై పడుకుని వుండగానే గూడ్స్ రైలు వేగంగా వచ్చింది. అతడు పట్టాలపైన అలాగే పడుకుని వీడియో తీసాడు.
యువకుడిపై దాడి చేసి.. ఇంట్లోకి వెళ్లి బెడ్ మంచంపై తిష్టవేసిన పులి...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాంధ్వ్ఘర్ రిజర్వు రిజర్వు ఫారెస్టులో ఓ పెద్దపులి యువకుడిపై దాడి చేసింది. ఆ తర్వాత అది సమీపంలోని ఓ ఇంట్లోని బెడ్ రూమ్లోకి వెళి బెడ్పై తిష్టవేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వైకుంఠ ఏకాదశి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. ఆపై దర్శనానికి తీసుకెళ్లారు. దర్శనానంతరం, రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు పట్టు వస్త్రాలు బహూకరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
టెలివిజన్ సీరియల్ నటి నందిని ఆత్మహత్య.. చున్నీతో కిటికీకి ఉరేసుకుని..?
బెంగళూరు నగరంలోని కెంగేరిలో ఉన్న తన పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో సోమవారం టెలివిజన్ సీరియల్ నటి సి.ఎం. నందిని (26) మృతదేహమై కనిపించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆ నటి ఒక దుపట్టాతో కిటికీ ఫ్రేమ్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విజయనగర జిల్లాలోని కొట్టూరుకు చెందిన నందిని 2019లో బెంగళూరుకు మారింది. నటనలో తన కెరీర్ను కొనసాగించడానికి ఆమె ఇంజనీరింగ్ కోర్సును మధ్యలోనే ఆపేసింది
Madhavilatha: సాయిబాబా దేవుడు కాదు... సినీనటి మాధవీలతపై కేసు నమోదు
నటి మాధవీలతపై కేసు నమోదైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సరూర్నగర్ పోలీసులు ఆమెను ఆదేశించారు. సోషల్ మీడియాలో సాయిబాబాపై పుకార్లు వ్యాప్తి చేశారనే ఆరోపణలపై ఆమెతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాయిబాబా దేవుడు కాదని మాధవీలత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. ఆన్లైన్లో ఈ వాదనకు మద్దతు పలికిన పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కూడా కేసులు నమోదు చేశారు.
షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు
కోట్లాది మంది ఆరాధ్యదైవంగా ఉన్న షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను సినీ నటి మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతతో పాటు మరికొందరు యూట్యూబర్లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Allu Arjun: అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. కోలీవుడ్లో స్టార్ హీరో అవుతాడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న AA22xA6 అనే భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తయింది. పుష్ప ఫ్రాంచైజీ పాన్ ఇండియా స్థాయిలో సాధించిన భారీ విజయం తర్వాత ఈ సినిమా వస్తోంది. ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ఒక సూపర్హీరో సినిమా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ ప్రచారం జోరందుకుంటోంది. తమిళ దర్శకులతో వరుసగా చేస్తున్న ఈ ప్రాజెక్టులు చర్చకు దారితీశాయి.
D.Sureshbabu: ప్రేక్షకుల కోసమే రూ.99 టికెట్ ధరతో సైక్ సిద్ధార్థ తెస్తున్నామంటున్న డి.సురేష్ బాబు
హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్నెస్తో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది.