బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Nara Lokesh: మంగళగిరిలో 85వ ప్రజా దర్బార్... ఏపీ ఫైబర్నెట్ సేవ కింద..?
తన ప్రజా సంప్రదింపుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారంనాడు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తన 85వ ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి అందిన అనేక రకాల విజ్ఞప్తులకు ఆయన స్పందించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు, టీడీపీ శ్రేణులు తమ సమస్యలను స్వయంగా మంత్రి దృష్టికి తీసుకురావడానికి పార్టీ ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారి సమస్యల పరిష్కారంపై లోకేష్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భీకరమైన బీభత్సం సృష్టించే క్షిపణులు సృష్టించా, ఇవి నా జీవిత కాలంలో ఉపయోగించలేనా? ఎవరు?
కృత్రమి మేధస్సు (AI) వచ్చాక పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది భలేగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటివి కొన్ని వినోదాత్మకంగానూ, మరికొన్ని ఆలోచింపజేసేవిగానూ, ఇంకొన్ని సెటైరికల్ గానూ... ఇలా రకరకాలుగా వుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో దీనితో సంబంధం లేకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కి సంబంధించిన ఒరిజనల్ మరియూ ఏఐకి చెందిన వీడియోలు వేలల్లో వీడియోలు షేర్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం - నిగ్గు తేల్చాలన్న సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సోమవారం రాత్రి రాయపూడిలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పైపులను దగ్ధం చేశారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించడంతో పాటు కారణాలు నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు. నవ్యాంధ్ర రాజధాని పనులు వేగంగా జరుగుతున్న వేళ.. వరుస అగ్ని ప్రమాదాలు చూస్తుంటే.. కుట్ర కోణం ఉందనే అనుమానం వస్తోందన్నారు. ఆ దిశగా మరింత లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరపాలని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే ఎన్నికల హామీలు : ఉచిత బంగారం - ఇంటికో ఫ్రిజ్ - పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల 23వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికార డీఎంకే ఇప్పటికే పలు హామీలను గుప్పించింది. ఇపుడు ప్రతిపక్ష అన్నాడీఎంకే ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించింది. వీటిలో భాగంగా, ఇంటికో ఫ్రిజ్, ఇంటికి ఒక సవర బంగారం, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను ఇచ్చింది. మంగళవారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
పట్టెడన్నం కోసం జోరువానలో బారులు తీరిన చిన్నారు, ఈ ఆకలి కేకలు ఆగేదెన్నడు? video
ఒక శత్రు స్థావరం ధ్వంసం కోసం రూ. 1000 కోట్లు విమానం పంపిస్తారు. కేవలం 10 రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు యుద్ధానికి తగలేస్తారు. కానీ చివరికి జరిగేదేమిటి? ఆర్తనాదాలు, ఆకలి కేకలు, ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు. యుద్ధం చేసేవారు దేనికోసమో చేసేస్తారు. బలయ్యేది మాత్రం సామాన్య ప్రజలే. ఐతే అసలు గుప్పెడు మెతుకుల కోసం ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది పొట్ట చేతపట్టుకుని తిరుగుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాలలో కటిక దరిద్రం అనుభవిస్తున్నవారి వైపు ధనిక దేశాలు చూస్తున్నాయా? అవి ఎంతమందిని ఆదుకుంటున్నాయంటే భూతద్దం నుంచి వెతకాల్సిందే. భారీవర్షం కురుస్తున్నా ఆకలి కేకలు పెడుతుంటే ఆఫ్రికాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో చిన్నారులు పాత్రలు పట్టుకుని బారులుతీరి నిలబడ్డారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతారలోని పంజుర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్వీర్ సింగ్ ప్రవర్తించారని న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, రణ్వీర్కు స్వల్ప ఊరటనిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే, తదుపరి విచారణకు రణ్వీర్ పూర్తి సహకారం అందించాలని సూచించింది.
Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ
వీరి చర్చ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం "ప్రాజెక్ట్ హెయిల్ మేరీ" చుట్టూ సాగింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి... మిల్ గయా'కి ఈ కొత్త చిత్రానికి ఉన్న భావోద్వేగపరమైన పోలికలను వారు గుర్తుచేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా వారు సూచనలు ఇచ్చారు.
Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.
Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్
కోర్ట్ చిత్రం ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ
సన్ పిక్చర్స్ లో రజనీకాంత్ సినిమా రోబో సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు అట్లీ. ఇప్పుడు అదే సంస్థలో మరో అతిపెద్ద సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ #AA22xA6 కు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే పెద్ద క్రేజ్ వచ్చింది. విదేశాల్లో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక సిబ్బందితో ఈ సినిమాకు టెక్నికల్ గా హై వాల్యూతో వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.