మంగళవారం, 27 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
లోకేశ్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ : బీద రవిచంద్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మూడేళ్ల క్రితం చేపట్టిన పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అని టీడీపీ నేత బీద రవిచంద్ర అన్నారు. లోకేశ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం నెల్లూరులో యువగళం - ప్రజాగళం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో నగరంలోని ప్రధాన మార్గాలు కిక్కిరిసిపోయాయి.
బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?
హైదరాబాదులోని మియాపూర్ నుంచి విజయవాడకు ఏపీఎస్ ఆర్టీసి బస్సు బయలుదేరింది. ఐతే నడుపుతున్న 39 ఏళ్ల ఆర్టీసి డ్రైవర్ నాగరాజుకి చౌటుప్పల్ దగ్గరకు రాగానే ఛాతీలో ఏదో అసౌకర్యంగా అనిపించింది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. నడుపుతున్న బస్సును మెల్లగా రోడ్డు సైడ్ ఆపేశాడు. తనకు వచ్చింది గుండెపోటు అని గుర్తించాడు. గుండెపోటుతో కుప్పకూలిన నాగరాజును సమీపంలో వున్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడ సంబంధిత వైద్యులు లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నాగరాజును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. తను చనిపోతూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ నాగరాజును కొనియాడుతున్నారు.
ఇంట్లో వాళ్లే నమ్మక ద్రోహం చేశారు.. నా భార్య చాలా మంచిది.. నవ వరుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య
కొత్తగా పెళ్లైంది. కొత్త వధువుతో నూరేళ్లు జీవించాలనుకున్న ఆ వరుడికి మనస్తాపమే కారణమైంది. ఇంట్లో వాళ్లే నమ్మక ద్రోహం చేశారంటూ సెల్ఫీ వీడియో తీసుకుని నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. నాగేల్లి వెంకటేష్ రెడ్డి(29) అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అమ్మాయిల విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్
అమ్మాయిల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ఇలాంటి నిర్ణయం ప్రపంచంలో ఏ దేశమూ తీసుకోలేదు. అదేమిటంటే... బాలికలు, యువతులు, మహిళలు విద్యను అభ్యసించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తాలిబన్ విద్యాశాఖ ప్రకటించింది. దీనితో అక్కడ మహిళల హక్కులపై అణచివేత సాగుతోందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 2021లో అధికారాన్ని కైవసం చేసుకున్నప్పట్నుంచి బాలికల విద్యపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్ సర్కార్... ఇపుడు పూర్తిగా బాలికలు సెకండరీ, ఉన్నత విద్యను అభ్యసించడాన్ని నిషేధించింది. దీనితో దేశంలో మహిళల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఇప్పటికే 22 లక్షల మందికిపైగా అమ్మాయిలు చదువుకు దూరమయ్యారు.
స్నేహితుల మధ్య గొడవ.. బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. వ్యక్తి మృతి
క్షణికావేశానికి లోనైన టెక్కీ హంతకుడిగా మారాడు. సిగరెట్ లైటర్ కోసం మొదలైన గొడవ ప్రాణాన్ని బలిగొంది. కర్ణాటకలోని బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో ఉన్న కమ్మసంద్రలో ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరసంద్రకు చెందిన ప్రశాంత్ (33), విజ్ఞాన్ నగర్కు చెందిన రోషన్ హెగ్డే (36) మంచి స్నేహితులు. ప్రశాంత్ బాడీబిల్డర్గా పనిచేస్తుండగా, రోషన్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
డా. ఎం. మోహన్ బాబు కు బెంగాల్ ప్రభుత్వ గవర్నర్ ఎక్స్లెన్స్ అవార్డు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్కత్తాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ను లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు అందుకున్నారు. గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల మధ్య ప్రదానం చేశారు. తరువాత సాంప్రదాయ ఎట్ హోమ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు మంచు, మా కోశాధికారి శివ బాలాజీ సందడి చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ పనులు ప్రారంభం, త్వరలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా 'కల్ట్ కెప్టెన్' అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని నటి భూమిక అన్నారు. తన కొత్త చిత్రం "యుపోరియా" ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ, 'ఖుషి' సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసి పని చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయని చెప్పారు.
మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు... రూ.40 కోట్ల వదులుకున్న పవర్ స్టార్
మా హీరో రూ.కోట్లు ఇచ్చినా తప్పు చేయడు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన ఆలోచనలకు, నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగానే ఆయన రూ.40 కోట్ల టొబాకో బ్రాండ్ యాడ్ ఆఫర్ను సింపుల్గా తిరస్కరించారు.
అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్
బుల్లితెర, బిగ్ స్క్రీన్లపై గ్లామరస్గా కనిపించి యాంకర్, నటి అనసూయ. యాంకర్గా తన కెరీర్ను మొదలుపెట్టి... సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అభిమానులను ఆమె సొంతం చేసుకున్నారు. ఇపుడు ఆమెకు కొందరు గుడికట్టడానికి కూడా సిద్దమవుతున్నారు. అనుసూయ అనుమతి ఇస్తే ఏకంగా గుడి కట్టేస్తామంటూ ఓ పూజారి మురళీశర్మ బహిరంగంగా ప్రకటించడం ఇపుడు సంచలనంగామారింది. తమిళనాడు రాష్ట్రంలో నటి ఖుష్బూకు గుడి కట్టిన తరహాలోనే అనసూయకు కూడా ఆలయం నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.