శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:12 IST)
సంబంధిత వార్తలు
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
"లంబు : ఎలాంటి డాక్టర్లు తమ పేషంట్లని పెళ్లి చేసుకోరో చెప్పుకో చూద్దాం.
జంబు : వెటర్నరీ డాక్టర్లు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమను ఆనుకుని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, అదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపింది.
కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video
కరెంట్ షాక్ కొట్టి స్పృహ కోల్పోయిన ఆరేళ్ల బాలుడిని ఓ వైద్యురాలు బ్రతికించారు. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని అయ్యప్ప నగర్లో విద్యుదాఘాతానికి గురైన ఆరేళ్ల బాలుడి ప్రాణాలను డాక్టర్ రవళి కాపాడారు. ఆమె కాపాడినప్పుడు తీసిన దృశ్యాల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాయి అనే బాలుడు రోడ్డుపై విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న వైద్యురాలు రవళి, బాలుడి తల్లిదండ్రుల ఆందోళనను గమనించి, వెంటనే చర్యలు చేపట్టారు. డాక్టర్ రవళి వెనువెంటనే రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్ చేయించింది.
కుట్రాళం వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video
వేసవిలో వర్షపు జల్లులు. దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాదులో వర్షం ముంచెత్తింది. తమిళనాడులో కూడా వర్షం బాగానే పడింది. దీనితో కొండప్రాంతంలోని వాటర్ ఫాల్స్ జలకళతో కనిపించాయి. దాంతో పర్యాటకులు తమిళనాడులో కుట్రాళం వాటర్ ఫాల్స్కి క్యూ కట్టారు. ఇక్కడ పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారి కొండ పైనుంచి వరద ఉధృతమైంది. దీనితో స్నానం చేస్తున్నవారంతా అక్కడి నుంచి పరుగులు తీసారు. ఓ పెద్దాయన... అడె గొయ్యాల ఇంద పక్క వాడా( అరేయ్ ఇడియట్, ఇటువైపు రారా) అంటూ పెద్దగా కేకలు వేసినా 16 ఏళ్ల బాలుడు రాలేదు.
ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తర్వాత మూడు, నాలుగు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఈ హింసపై ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ మహేష్ కుమార్లకు సమన్లు జారీచేసింది. దీంతో వారు గురువారం ఢిల్లీకి వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు. పైగా, ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది.
బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?
రాములమ్మగా పిలుపించుకునే విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ... భవిష్యత్తులో కేసీఆర్ స్థాపించిన భారాస కనుమరుగవుతుందని అన్నారు. దీనిపై విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇలా పేర్కొన్నారు. ''తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్
ప్రభాస్ చిత్రం కల్కి2898 ఏ. డి (Kalki 2898AD) నుంచి డిఫరెంట్ శైలిలో ప్రచారాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్నారు. ఇాదివరకు ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వంటి వారి లుక్ లను విడుదలచేసిన టీమ్ ఈసారి భైరవ వెహికల్ బుజ్జి రోల్ ను రేపు సాయంత్రం 5:00 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేసింది. స్క్రాచ్ ఎపిసోడ్ 4 పేరిట వీడియో రిలీజ్ కానుందని కూడా తెలిపారు.
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల
విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో ఆరుముగ కుమార్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్కుమార్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు, ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్. 'ఏసీఈ' అనే డిఫరెంట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ 7Cs ఎంటర్టైన్మెంట్ గ్రాండ్ గా నిర్మిస్తుంది.
డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ
శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం "డర్టీ ఫెలో". ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సంస్థ కార్యాలయంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య
తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.
మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు
లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మనం'. మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్ మూవీ గా నిలిచింది.