సోమవారం, 3 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్ల విరాళం
ప్రముఖ నటుడు సోనుసూద్ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్ల మేరకు నిధులు కేటాయించినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపాు. గత యూపీఏ హయాంలో కంటే ఇపుడు 11 రెట్లు అధికంగా ఈ నిధులు ఉన్నాయని తెలిపారు. ఇదే అంశంపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకుంటా, అనుమతివ్వండి: సింగరాయకొండ రోడ్డుపై మహిళ, ఎందుకు? (video)
ప్రకాశం జిల్లా సింగరాయకొండ నడిరోడ్డుపై ఓ మహిళ ఆందోళనకు దిగింది. తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను అభ్యర్థిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే... ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ ఓ స్థలం కొనుగోలు చేసారట. ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే కొందరు రౌడీలు వచ్చి దాన్ని గడ్డపారలతో ధ్వంసం చేసారని ఆరోపిస్తోంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదనీ, అందువల్ల తనకు చావే శరణ్యమంటూ నడిరోడ్డుపై ఆమె నిరసనకు దిగింది.
ఆన్లైన్లో చికెన్ వ్రాప్ ఆర్డర్ చేస్తే కత్తి కూడా వచ్చింది.. ఎలా?
ఆన్లైన్ ద్వారా ఆహారం ఆర్డర్ చేస్తున్న వారికి ఇది షాకింగ్ ఇచ్చే వార్తే. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చికెన్ వ్రాప్లో కత్తి వుండటం చూసి కస్టమర్ షాకైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి అనే యువతి ఆన్ లైన్ ద్వారా చికెన్ వ్రాప్ను ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్ డెలివరీ అయ్యాక.. ఆ ఫుడ్ను తినేందుకు ఆత్రుత బయటికి తీసింది. ఇంకా తినడం ప్రారంభించింది. అయితే పంటికి కొరికేందుకు ఏదో బాగా కష్టమనిపించింది. ఒకవేళ చికెన్ ముక్కేనేమోనని అనుకుని బయటికి తీసి చూస్తే.. షాక్ అవక తప్పలేదు. అది ఆరెంజ్ కలర్ హ్యాండిల్తో కూడిన కత్తి అని తేలింది. దీంతో షాకైన ఆ యువతి ఈచికెన్ వ్రాప్లో కత్తిని చూశానని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!
గుజరాత్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. యేడాది క్రితం వివాహమైన ఓ జంటకు మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భార్య విడాకులు కోరింది. దీంతో ఆగ్రహించిన భర్త... ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్లైన్లో షేర్ చేశాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బాలీవుడ్ డైరెక్టర్తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత కొత్త వ్యక్తితో ప్రేమలో వుందా అనే అనుమానాలు వస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్తో కలిసి మీడియా కంటపడటంతో లేనిపోని రూమర్స్ వస్తున్నాయి. అక్కినేని నట వారసుడు, హీరో నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత సమంత సింగిల్గా తన లైఫ్ను కొనసాగిస్తోంది.
'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్టైమ్ రికార్డు
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రం విడుదలై 20 రోజులు కావొస్తున్నా సినిమా కలెక్షన్లు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. వారాంతంలో థియేటర్ల ముందు హౌస్ఫుల్ కలెక్షన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వసూళ్లపరంగా ఈ సినిమా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
హాస్య మూవీస్ బ్యానర్పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది "క" సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఆయన కెరీర్లోనే ‘క’ సినిమా హయ్యస్ట్ గ్రాసర్గా నిలిచింది. అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తరువాత కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా చేస్తారు? ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటారు? అన్న కుతుహలం ఆడియెన్స్లో పెరిగిపోయింది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం 11వ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది.
గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!
తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని పాల్వంచలో ఉన్న ఆయన తల్లికి పోలీసులు సమాచారం అందించారు. గత 2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసులో కేపీ చౌదరి ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలీ' తెలుగు వెర్షన్ నిర్మాతల్లో ఈయన ఒకరు.
విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా "కన్నప్ప" సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ పెంచేశారు. ప్రతీ సోమవారం కన్నప్ప చిత్రంలోని పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ వస్తున్నారు.