బుధవారం, 21 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:12 IST)
సంబంధిత వార్తలు
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
ఉభయచరానికి ఉదాహరణ..?
"లంబు : ఉభయచరానికి ఓ ఉదాహరణ చెప్పరా.
జంబు : ఆర్టీసీ బస్సు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
18 Months: 18 నెలల్లో మరో పాదయాత్ర ప్రారంభిస్తాను.. జగన్ ప్రకటన
ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని సంస్థలు తీవ్రంగా బలహీనపడ్డాయని ఆరోపిస్తూ, సుమారు ఒకటిన్నర సంవత్సరంలో మరో పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందని రెడ్డి అన్నారు.
అసెంబ్లీకి రాకుండా నెలవారీ జీతాలు తీసుకుంటే ఎలా.. అయ్యన్న పాత్రుడు ప్రశ్న
కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా నెలవారీ జీతం తీసుకుంటున్నారని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అలాంటి చర్యలు ఎలా సమర్థించబడతాయని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజుతో ఉత్తరప్రదేశ్లో జరిగిన స్పీకర్ల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అయ్యన్నపాత్రుడు తమ ఓటర్లకు ఎమ్మెల్యేల జవాబుదారీతనం గురించి మాట్లాడారు. కొంతమంది సభ్యులు అసెంబ్లీకి ఎప్పుడూ హాజరు కారని. వారు ఎటువంటి చర్చల్లో పాల్గొనరని ఆయన అన్నారు.
రాజ్యసభకు ఆర్ఆర్ఆర్.. జూన్ నాటికి ఆ నాలుగు స్థానాలు ఖాళీ
ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ నాటికి ఖాళీ కానున్నాయి. ఇది కొత్త రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీలు ఇప్పటికే తమ ఎత్తుగడలను ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు తీవ్ర దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. పదవీ విరమణ చేయనున్న నలుగురు సభ్యులలో ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందినవారు కాగా, ఒకరు టీడీపీకి చెందినవారు. వారి నిష్క్రమణ సంఖ్యాబలాన్ని మారుస్తుంది. ఇది అధికార కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇస్తుంది. ఆ నాలుగు స్థానాలను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అల్లా అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీల పదవీకాలం జూన్ 21, 2026న ముగుస్తుంది.
స్పేస్కు వీడ్కోలు చెప్పిన సునీత విలియమ్స్.. నాసాకు బైబై.. 62 గంటల 6 నిమిషాలు
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అంతరిక్ష సంస్థ నుండి తన పదవీ విరమణ ప్రకటించారు. డిసెంబర్ 27, 2025 నుండి ఆమె 27 సంవత్సరాల కెరీర్కు ముగింపు పలికారు. నాసాలో తన కెరీర్లో, విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మూడు మిషన్లను పూర్తి చేసి, వివిధ మానవ అంతరిక్ష విమాన రికార్డులను నెలకొల్పారు.
బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...
బరువు తగ్గాలనుకున్న ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియా వీడియోలో సూచించినట్లుగా, స్థానిక దుకాణంలో కొనుగోలు చేసిన బోరాక్స్ అనే పదార్థాన్ని వాడిన తర్వాత ఒక మొదటి సంవత్సరం కళాశాల విద్యార్థిని మరణించిందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..సెల్లూరులోని మీనాంబాల్పురం, కామరాజ్ క్రాస్ స్ట్రీట్కు చెందిన రోజువారీ కూలీ వేల్ మురుగన్ (51) మరియు విజయలక్ష్మి దంపతుల కుమార్తె అయిన కలైయరసి (19), నరిమేడులోని ఒక ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోందని వారు తెలిపారు. కాస్త అధిక బరువు ఉన్న ఆమె, తరచుగా బరువు తగ్గించుకోవడానికి చిట్కాల కోసం వెతుకుతూ ఉండేది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి పండుగకు విడుదలైన మంచి రన్ లో ప్రదర్శించబడుతోంది. ఓవరాల్ గా చూస్తే ఓవర్ సీస్ లో బాగా కలెక్లన్లు రాబట్టింది. రిలీజ్ కు ముందు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెరిగాయి. కాగా, పండుగ తర్వాత అటు ఆంధ్ర, తెలంగాణాలోనూ సాధారణ టిక్కెట్ ధరలకే ప్రదర్శించబడుతోంది.
Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం
ఒక్కప్పటిలా లేవు రోజులు.. ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగా ఆడియన్స్ ఆలోచనలు, టేస్ట్ కూడా మారిపోయాయి. కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం.
Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో రేవంత్ రెడ్డితో చిరంజీవి
ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి గారు సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది.
పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పళ్లి చట్టంబి. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.