బుధవారం, 9 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 16 అక్టోబరు 2019 (17:32 IST)
సంబంధిత వార్తలు
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
జీవిత ఖైదీ అంటే..?
లంబు : జీవిత ఖైదీ అంటే ఎవడ్రా.
జంబు : ఇంకెవరు.. సాఫీగా జరిగే జీవితాన్ని పెళ్లి పేరుతో సంసారం అనే ఖైదులో గడిపేవాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఆందోళన పాల్గొన్న వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వైరల్ అయ్యేందుకు ఏముంది అనుకునేరు. ఈ వీడియోలో ఆందోళనకారులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు. ఇందులో మహిళా పోలీసులు కూడా వున్నారు. ఓ మహిళా పోలీసు ఆందోళనకారుడి చొక్కా పట్టుకుని లాక్కెళ్తుండగా.. ఆందోళనకారుల్లో మరొకడు మహిళా పోలీస్ నడుము పట్టుకున్నాడు. ఆమెను ఆందోళనకారులను అరెస్ట్ చేయకుండా నియంత్రించేందుకు ప్రయత్నించాడు.
జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్, లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మాజీ సీఎం జగన్, ప్రధాని మోదీ తదితరులు స్పందించారు. వీరి అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. స్పందించిన ప్రతీ ఒక్కరికి కూడా థ్యాంక్స్ తెలిపారు. ఏపీ మాజీ సీఎంకు కూడా థ్యాంక్స్ చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?
మంచు ఫ్యామీలీలో మళ్లీ రచ్చ వెలుగులోకి వచ్చింది. మరోసారి మంచు మనోజ్ మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో సోదరుడు మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె బర్త్ డే నేపథ్యంలో తన కుటుంబం రాజస్థాన్ వెళ్లిందని.. ఆ సమయంలో తన ఇల్లు ధ్వంసం చేశారని తన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు కార్యాలయంలో లభ్యమైనాయని పేర్కొన్నారు. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని చెప్పారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కారుతోపాటు వస్తువులను సైతం దొంగిలించాడని తెలిపారు.
ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11, 12 తేదీల్లో ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటన ప్రయాణ ప్రణాళికను ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. పర్యటనలో భాగంగా ఈ నెల 11వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుండి ఉదయం 10:00 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు.
రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?
మాజీ పార్లమెంటు సభ్యుడు- ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజు ప్రమేయం ఉన్న కస్టోడియల్ టార్చర్ కేసులో, డాక్టర్ నీలం ప్రభావతి అందించిన సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గుంటూరు జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎ.ఆర్. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరయ్యారు. ఆమెను మొత్తం 20 ప్రశ్నలు అడిగారని, వాటికి ఆమె తప్పించుకునే సమాధానాలు ఇచ్చిందని తెలుస్తోంది. విచారణ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. విచారణ సమయంలో, డాక్టర్ నీలం ప్రభావతి తాను గైనకాలజిస్ట్ అని, ఆసుపత్రి సూపరింటెండెంట్ పదవిలో పనిచేసినప్పటికీ, అంతర్గత గాయాల గురించి తనకు పరిమిత అవగాహన ఉందని చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు మంగళవారం షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మోహన్ బాబు తాను నిర్మించిన రాబోయే చిత్రం కన్నప్ప విజయం కోసం సాయిబాబాను ప్రార్థించానని అన్నారు. ఈ చిత్రంలో తన కుమారుడు విష్ణు మంచు కన్నప్ప అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాడని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలో నటులు ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కూడా పాత్రలు పోషిస్తున్నారని మోహన్ బాబు పేర్కొన్నారు. కన్నప్ప చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల వాయిదా పడడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దర్శకుడుపై పలు రకరాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాళహస్తి, తిరుమల వంటి దేవాలయాలను దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఈ సినిమా గురించి ఈ విధంగా తెలియజేశారు.
Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా
తమన్నా భాటియా మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు.అలాగే డైరెక్షన్ సూపర్ విజన్ ని అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్
మెగా స్టార్ చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్ నేటి తెల్లవారుజామున ఒంటిగంటకు సింగపూర్ బయలుదేరారు. ఈవిషయాన్ని ధ్రువీకరిస్తూ మెగా ఫ్యామిలీ పి.ఆర్. ఎయిర్ పోర్ట్ కు వస్తున్న వీడియోను విడుదల చేసింది. నిన్న రాత్రే మీడియాముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వేసవి కేంప్ లో భాగంగా జరిగే చిన్న పిల్లల ఈవెంట్ లో నా భార్యకూడా వుందని చెప్పారు.
Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేశారు.