శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 16 అక్టోబరు 2019 (17:32 IST)
సంబంధిత వార్తలు
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
జీవిత ఖైదీ అంటే..?
లంబు : జీవిత ఖైదీ అంటే ఎవడ్రా.
జంబు : ఇంకెవరు.. సాఫీగా జరిగే జీవితాన్ని పెళ్లి పేరుతో సంసారం అనే ఖైదులో గడిపేవాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక చర్యలు మరింతగా పెరిగిపోయాయి. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారు. వైకాపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైకాపా నేత ఒకరు కోసేశాడు.
భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?
భార్య మార్పిడికి భార్యను బలవంతం చేశాడనే ఆరోపణలపై వ్యక్తిపై కేసు నమోదైంది. 2008 నుండి నిందితుడితో ఆమెకు వివాహం జరిగింది. ఈ ఇద్దరికి ఒక కుమార్తె వుంది. అయితే భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన జీవిత భాగస్వామిని కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, అసభ్యకరమైన ఫోటోలను క్లిక్ చేయడంతో పాటు భార్య మార్పిడికి బలవంతం చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.
ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ తొలిసారి పెదవి విప్పారు. ఆ రోజు జరిగిన ఘటనను దురదృష్టకరంగా భావించిన ఆమె... ఈ ఘటనను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం నివాసంలో స్వాతి మలివాల్పై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ+ కూటమి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ప్రజానీకం కోరుకుంటున్న నేపథ్యంలో ఏపీలో స్పష్టమైన ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
యాంకర్పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?
టీవీ ఛానల్ యాంకర్పై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రధాన అమ్మవారి ఆలయానికి చెందిన పూజారి తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూజరి పేరు కార్తీక్ మునిస్వామి. తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!
టాలీవుడ్లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించినట్టు ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. "డార్లింగ్స్.. ఫైనల్గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో వెల్లడించారు. దీంతో ప్రభాస్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఆయన అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రభాస్ గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి ఇలా ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ, తన పెళ్ళి వార్తను మాత్రం ఇన్స్టావేదికగా షేర్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన
చాలా కాలం విరామం తర్వాత శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్ పై డా. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న చిత్రం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లోనిదే. ఈ సినిమా గురించి లొకేషన్ల గురించి రకరకాలుగా విదేశాలకు వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వస్తూనే వుంది. తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన న్యూస్ కు నిర్మాత కె.ఎల్. నారాయణ లిఖితపూర్వకంగా నేడు వివరణ ఇచ్చారు.
వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం.. ఎన్టీఆర్ దాన గుణాన్ని బయటపెట్టింది.
అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుండి ట్రోలింగ్, దుర్భాషల మధ్య నాగబాబు ఎట్టకేలకు తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. అల్లు అర్జున్ ఆర్మీ మెగా బ్రదర్పై ట్రోల్స్తో దాడి చేసింది. కీలక సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా నిరాశకు గురయ్యారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిత్రునికి మద్దతు ప్రకటించడం ఇష్యూగా మారింది. "మన ప్రత్యర్థులతో పొత్తుపెట్టుకునే వ్యక్తిని మన స్వంత వ్యక్తిగా పరిగణించలేము, అయితే మనకు అండగా నిలిచే వ్యక్తి, వారు మన సర్కిల్కు వెలుపల ఉన్నప్పటికీ, నిజంగా మనవారే." అంటూ పేర్కొన్నారు.
రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే
గత కొన్ని వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. చివరిగా పెద్ద సినిమా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. ఏప్రిల్ 5న తెరపైకి వచ్చింది. అయితే, అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. చివరిసారిగా మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ పెద్ద హిట్. అలా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీని చూసి దాదాపు నెలన్నర కావస్తోంది.