గురువారం, 23 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...
హిందూ మైనర్ బాలికలపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నట్లు కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో అదృశ్యమైన ఒక మైనర్ హిందూ బాలిక, బురఖా ధరించి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు అత్యాచారం, బలవంతపు మత మార్పిడి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి పిప్రాయ్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసుల తెలియజేసిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు భోపాల్తో సంబంధం ఉంది.
తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ
ప్రజా రవాణా వ్యవస్థ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడటంతో, మంచిర్యాలలో మహిళా ప్రయాణికులే కాకుండా పురుష ప్రయాణికులను కూడా టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మె కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించేందుకు, బస్సులను కండక్టర్లు లేకుండా ప్రైవేట్ డ్రైవర్లతో నడుపుతున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.
Jagan-KTR: జగన్- కేటీఆర్కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ బహిరంగంగా ఒకరినొకరు సోదరులుగా సంబోధించుకుంటారు. వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత అనుబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అత్యంత గౌరవం, పరస్పర అభిమానం ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జగన్, కేటీఆర్ తమ రాజకీయ జీవితాలకు సంబంధించి కూడా దాదాపు ఒకే రకమైన సవాలును ఎదుర్కొంటున్నారు.
ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్
భారతదేశంలో పాము కాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏటా సుమారు 50,000 నుండి 60,000 మంది వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నివారణ చర్యలకు ఉపక్రమించింది. రైతుల కోసం ప్రత్యేకంగా కిసాన్ మిత్ర చడి అనే పరికరాన్ని తయారుచేస్తోంది. ఈ పరికరాన్ని పొలాలకు వెళ్లినప్పుడు లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు నేలపై వుంచితే అది 10 మీటర్ల పరిధిలో పాములు వుంటే వాటి కదలికను గమనించి వైబ్రేట్ అవుతుంది. దాంతో రైతు సమీపంలో పాములు వున్నాయన్న సంగతిని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్
నిశ్చితార్థం జరిగిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎవరైనా చెప్తారా? చెబితే అవతలి వాళ్లు తట్టుకోగలరా? తట్టుకుని నిలబడగలిగే వాళ్లు వుంటారు. అలాకాకుండా కుంగిపోయేవారూ కూడా వుంటారు. అలా బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కడప పటేల్ రోడ్డుకు చెందిన 26 ఏళ్ల రెహానాతో బెంగుళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న షాజహాన్తో నిశ్చితార్థం జరిగింది. షాజహాన్ ప్రొద్దుటూరికి చెందినవాడు. నిశ్చితార్థం అయ్యింది కనుక ఒకరికొకరు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 15న వీరి నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని రోజుల్లో వివాహం జరగాల్సి వుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా
సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘వాలా 2’ తెలుగులో నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ హీరో తేజసజ్జా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:
మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే గా బాలీవుడ్ సినిమాలో పోటీపడి నటిస్తున్నారు. వరుణ్ ధావన్ రొమాంటిక్ కామెడీలో హాటెస్ట్ లుక్స్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మే 22, 2026న విడుదల కానున్న డేవిడ్ ధావన్ కామెడీ చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'లో, వరుణ్ ధావన్తో పాటు మృణాల్ ఠాకూర్ మరియు పూజా హెగ్డే గ్లామరస్ డ్యాన్స్ నంబర్లలో నటిస్తున్నారు.
Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న పేరు పెట్టని యాక్షన్ ఎంటర్టైనర్ #SVC63 చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ చిత్రంతో సల్మాన్ ఖాన్, నయనతార తొలిసారిగా తెరపై జతకడుతున్నారు. ఈద్ 2027 విడుదలకు లక్ష్యంగా పెట్టుకున్న ఈ హై-ఆక్టేన్ మాస్ ఎంటర్టైనర్గా దీనిని ప్రచారం చేస్తున్నారు.
గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె
రఘుకుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్లైన్. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించారు.
Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది పారడైజ్ నుంచి ఆయారే.. జడలలులో హడలురో ..అంటూ తన గ్యాంగ్ తో రూపొందిన సాంగ్ ను విడుదల చేశారు. వందాలాది మంది చిత్రమైన గెటప్ లో పక్కా మాస్ సాంగ్ గా వుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 21, 2026 విడుదలకు సిద్ధమవుతోంది. అభిమానుల నుండి క్రికెటర్ల వరకు, ప్రతి ఒక్కరూ ఆయా షేర్ ను గ్రౌండ్ లో బ్యాక్ గ్రౌండ్ లో పాడుతున్న వీడియో క్లింప్ ను కూడా ఇందులో చూపించారు.