శనివారం, 14 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (18:18 IST)
సంబంధిత వార్తలు
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన టీచర్.. స్టూడెంట్ను ఇంటికి పిలిపించుకుని..?
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి
ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
Kids Jokes
టీచర్: "చింటు.. అమ్మ గొప్పదా..? టీచర్ గొప్పదా?"
చింటు : "టీచరే.. ఎందుకంటే.. అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్రవస్తుంది. అదే టీచర్ పాఠం చెబితే.. క్లాస్ మొత్తానికి నిద్రొచ్చేస్తుంది.. !"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం
అహ్మదాబాద్లో ఒక భవనంపై కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం AI 171లోని 242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. 15 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకోవడం, తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. 15 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చిన తన సోదరుడితో ఈద్ జరుపుకోవడం ఒక పరిపూర్ణ వేడుకగా గుర్తుచేసుకున్నాడు. నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో కలిసి ఈద్ అల్-అధాను తమ తల్లితో జరుపుకోవడానికి అహ్మదాబాద్లో చేరాము.
భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?
తన భార్య చివరి కోరికను తీర్చడానికి, ఆమె అస్థికలను ఆమె పూర్వీకుల గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేయడానికి అతను భారతదేశానికి వచ్చాడు. అహ్మదాబాద్ నుండి లండన్కు తిరిగి విమానం ఎక్కినప్పుడు, తన కుమార్తెలను తిరిగి కలవలేనని అతనికి తెలియదు. వివరాల్లోకి వెళితే.. అర్జున్ పటోలియా తన భార్య భారతి, ఎనిమిది, నాలుగు సంవత్సరాల వయస్సు గల వారి ఇద్దరు కుమార్తెలతో లండన్లో నివసించాడు. భారతి కొన్ని రోజుల క్రితం మరణించింది. ఆమె అస్థికలను గుజరాత్లోని అమ్రేలి జిల్లాలోని వాడియా అనే తన పూర్వీకుల గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేయాలనే ఆమె కోరికను తీర్చడానికి అర్జున్ భారతదేశానికి విమానంలో వెళ్ళాడు.
Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!
తిరుమల లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో తన నాలుకకు గాయమైందని తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత వ్యక్తికి వైద్య సహాయం అందిస్తూ తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించింది.
South Africa: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను దక్షిణాఫ్రికా ఖండించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చింది. "జూన్ 13, 2025న ఇరాన్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడులకు సంబంధించి దక్షిణాఫ్రికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక సిబ్బందితో పాటు పౌర మరణాలపై దక్షిణాఫ్రికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయబడతాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Anirudh Ravichander: కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?
ప్రముఖ దక్షిణ భారత స్వరకర్త, నేపథ్య గాయకుడు అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ డైనమిక్ యజమాని కావ్య మారన్ను వివాహం చేసుకోబోతున్నారని టాక్. మీడియా దిగ్గజం కళానిధి మారన్ (సన్ గ్రూప్ చైర్మన్) కుమార్తె 33 ఏళ్ల కావ్య ఐపీఎల్ మ్యాచ్లలో సుపరిచితురాలు, ఆమె జట్టును ఉత్సాహపరుస్తూ తరచుగా కనిపిస్తారు. మరోవైపు, అనిరుధ్ దక్షిణ భారత సినిమా, బాలీవుడ్ రెండింటిలోనూ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుడు. 13 సంవత్సరాల వ్యవధిలో, ఆయన తమిళ, తెలుగు చిత్రాలలోని చాలా మంది అగ్ర నటులకు సంగీతం అందించారు.
Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్గా మెసేజ్ చేశాను. అలాగే స్టోరీ కూడా పంపించా. నేను నా కూతురు సేఫ్గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ, తాను లండన్ వెళ్లలేదని ముంబై వెళ్ళాను అని తెలిపారు.
Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది
ప్రభాస్, మారుతీ, థమన్, రామజోగయ్య శాస్త్రి కలిసి థమన్ మ్యూజిక్ రూమ్ లో వున్న ఫొటోను నేడు షేర్ చేసింది చిత్రటీమ్. ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు. కానీ రాబోయేది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంటూ కాప్షన్తో అలరించారు. రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా రాజా సాబ్ టీజర్ ను జూన్ 16న ఉదయం 10:52 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్ రాజు
2024 అవార్డ్స్తో పాటు 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచే టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’. కాకినాడ తాలూకా ‘. “చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు” అనే ఒక నిజాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్రయూనిట్. శుక్రవారం రఘు జన్మదినం సందర్భంగా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఫస్ట్లుక్లో ఎంతో ఫెరోసియష్ గా కనిపిస్తున్నారాయన. మోటూరి టాకీస్ పతాకంపై రఘుకుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.