గురువారం, 12 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 3 అక్టోబరు 2019 (17:33 IST)
సంబంధిత వార్తలు
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్కు ముందే కనకవర్షం
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
బస్సులో నిద్రరానిదెప్పుడు?
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిరిండియా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో ఎయిరిండియాకు చెందిన విమానం రన్ వే పైనుంచి టేకాఫ్ చేస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం చెట్టుని ఢీకొట్టి భారీ శబ్దం చేస్తూ కూలిపోయినట్లు సమాచారం. కాగా ఈ విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు వున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్
తనకు తొలి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీ అని హైదరాబాద్, గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టంచేశారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన గురువారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడారు.
దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు
దేశంలో కరోనా కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. ఇది సార్స్ కోవ్ 2 అనే వైరస్ సహజ పరిణామమేనని అంటున్నారు. ఈ కొత్త వైరస్కు ఎక్స్ ఎఫ్.జి. వేరియంట్ పేరు పెట్టినట్టు ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. ఈ కొత్త రకం వైరస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరుతున్నారు.
'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...
'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే తన భర్తతో కలిసి ఓ కానిస్టేబుల్ భార్య దాడికి తెగబడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నోలోని లాల్పూర్ ప్రాంతానికి చెందిన 16 యేళ్ళ యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. వారి ఎదురింట్లో మరో జంట ఉంటోంది. వీరిద్దరూ కానిస్టేబుళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే, ఈ రెండు కుటుంబాలకు ఒకే బాత్రూమ్ ఉంది. ఈ క్రమంలో తాను ఒంటరిగా ఉన్న సమయంలో సదరు కానిస్టేబుల్ లైంగికగాను, అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు చెబుతోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్లో వరదలు వచ్చాయ్! (video)
దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్ గురువారం తెల్లవారుజామున షూటింగ్ కోసం ఉపయోగించిన వాటర్ ట్యాంక్ ఒకటి పగిలిపోవడంతో ఆ సెట్ నీట మునిగిపోవడంతో యూనిట్ ఆందోళన చెందింది. వాటర్ ట్యాంక్ దారి మళ్లడం వల్ల సెట్ నీట మునిగిందని చూపించే వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. సిబ్బంది పరికరాలు దెబ్బతిన్నాయని, ఒక నీటి ప్రదేశంలో జరిగే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వర్గాలు చెబుతున్నాయి.
కాంతారా-2 షూటింగ్లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత
కన్నడ సినిమాల్లో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి గొప్ప రికార్డు సృష్టించిన సినిమా కాంతారా. ప్రస్తుతం సీక్వెల్ 'కాంతారా 2' సిద్ధం అవుతోంది. కేరళలోని త్రిసూర్కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె బుధవారం (జూన్ 11) అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం శాండల్ వుడ్లో హాట్ టాపిక్గా మారింది. త్రిసూర్లో నివాసముండే విజు వికే కాంతార: చాప్టర్-1 సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఆయన బస చేశారు.
ప్రిజం పబ్లో గొడవ : నటి కల్పిక గణేశ్పై కేసు
సినీ నటి కల్పిక గణశ్పై హైదరాబాద్, గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిజం క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు. గత నెల 29వ తేదీన క్లబ్కు వెళ్లిన కల్పిక గణేశ్... రూ.2,200 బిల్ చేసి కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వాలని కోరగా, కుదరదని మేనేజర్ చెప్పడంతో గొడవకు దిగిందని, క్లబ్ యజమాని తన ఫిర్యాదులో పేర్కొంది.
Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట పెళ్లికిముందే వివాహార యాత్రలు వెళ్ళిన సందర్భాలున్నాయి. ఇక ఓ ఇంటివారు అవుతున్నారనే విషయం కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మాల్దీవులలో పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా వీరి ఇలా టూర్ కు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. ఈ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ల్లో ‘వార్ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ దృశ్యాన్ని చూసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.