గురువారం, 12 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 3 అక్టోబరు 2019 (17:33 IST)
సంబంధిత వార్తలు
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
దుమ్మురేపుతున్న "సైరా" ... రిలీజ్కు ముందే కనకవర్షం
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
బస్సులో నిద్రరానిదెప్పుడు?
"లంబు : బస్సులో ప్రయాణీకులకు నిద్రరానిదెప్పుడు.
జంబు : డ్రైవర్ కునికిపాట్లు పడుతున్నప్పుడు."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ
రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్లో కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ ధృవీకరణ ఉన్న వ్యక్తులే జూలై ఒకటో తేదీ నుంచి తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే రైల్వే టిక్కెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని రైల్వే శాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. అలాగే, జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టిక్కెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీని తప్పనిసరి చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాత్కాలిక తాజాగా సర్క్యులర్ జారీచేసింది.
వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!
ముంబై మహానగరంలో ఓ ఆటో డ్రైవర్ వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తూ లక్షలు అర్జిస్తున్నారు. ముంబైలోని అమెరికన్ కాన్సులేట్కు వీసాల కోసం వచ్చే వారే అతని ఆదాయంగా మార్చుకున్నాడు. తద్వారా నెలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అర్జిస్తున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు అశోక్. ఈ డ్రైవర్ కథన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ వివరాలను పరిశీలిస్తే,
ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది పూర్తయింది. ఈ శుభ సందర్భంగా మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు అంతమంది ఉన్నా వారిలో ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయనున్నట్టు ఆయన బుధవారం వెల్లడించారు.
మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)
పెళ్లై నెల కూడా తిరగక ముందే ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య సోనమ్ రఘువంశీ సోదరుడు గోపీచంద్ బుధవారం రాజా రఘువంశీ తల్లిని ఓదార్చారు. అతడిని చూడగానే రాజా తల్లి బోరుమంటూ విలపించింది. గోపీచంద్ కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తన సోదరి సోనమ్ తప్పు చేసిందనీ, ఆమెకి మరణశిక్ష విధించాలంటూ చెప్పాడు. నా ప్రియుడితో పెళ్లి చేయరా, ఏం చేస్తానో చూడండి: తల్లికి వార్నింగ్ ఇచ్చిన సోనమ్, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళి చేస్తున్నారు, ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూడు అంటూ తన తల్లిని సోనమ్ రఘువంశీ హెచ్చరించారు.
జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి
రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలు కుట్ర పన్నారని, వీరిద్దరి వల్లే దరిద్రం పట్టిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అమరావతి మహిళలపై సాక్షి టీవీ యాంకర్ల వ్యాఖ్యల దుర్మార్గమన్నారు. పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట పెళ్లికిముందే వివాహార యాత్రలు వెళ్ళిన సందర్భాలున్నాయి. ఇక ఓ ఇంటివారు అవుతున్నారనే విషయం కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మాల్దీవులలో పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా వీరి ఇలా టూర్ కు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. ఈ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ల్లో ‘వార్ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ దృశ్యాన్ని చూసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో #Mega157తో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది.
సింగర్ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్లో అర్థరాత్రి దాకా డీజే హోరు!
ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీపై డ్రగ్స్ కేసు నమోదైనట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆమె పుట్టిన రోజు వేడుకలే. హైదరాబాబాద్ నగర శివారు ప్రాంతం చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లిలోని త్రిపుర సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్
ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' సినిమా ప్రమోషన్స్ పాన్-ఇండియా స్థాయిలో జరుగుతున్నాయి. మూవీ టీం వివిధ నగరాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా, ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ పీ పీ డుమ్ డుమ్ నిన్న ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ట్రాక్ను ఈరోజు అఫీషియల్ గా పబ్లిక్ కి రిలీజ్ చేశారు.