ఆదివారం, 2 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)
బైకుపై ప్రేమ జంటలు రొమాన్స్ చేయడం వాటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కోల్కతాలో ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై రెచ్చిపోయింది. యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్పై కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. ఈ తతంగాన్ని కొందరు రికార్డు చేసి పోస్ట్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన తర్వాత కూడా ఎవరినీ పట్టించుకోకుండా వీరు కబుర్లలో మునిగిపోయారు.
మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
విజయవాడ: మొంథా తుఫాను సమయంలో బలహీన వర్గాల ప్రజలను రక్షించడంలో, ఆర్థిక నష్టాన్ని తగ్గించడంలో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గుర్తించారు. తుఫానులు, వరదలు, ఇతర ప్రమాదాల గురించి బలహీన వర్గాలను అప్రమత్తం చేసి, వారి ప్రాణాలను, జీవనోపాధిని రిలయన్స్ ఫౌండేషన్ కాపాడుతుంది. మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపిస్తున్న సమయంలో, తుఫాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు రిలయన్స్ ఫౌండేషన్ సకాలంలో హెచ్చరిక సందేశాలను, జాగ్రత్త సలహాలను అందించింది.
శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా : నారా లోకేష్ (video)
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి రోజున ఇలాంటి ఘోరం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో ఫోన్లో మాట్లాడినట్లు లోకేశ్ తెలిపారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ముందుగా ఆలయం లోపలకి ప్రవేశించే ముందు గేట్ల వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గేట్ ఓపెన్ చేయగా.. మెట్లపై గందరగోళం ఏర్పడింది. దీంతో మెట్లపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోయారు. అదే సమయంలో కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీశారు.
మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?
మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రభావం, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి
సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T చిత్రం రూపొందుతోంది. నేటితో షూటింగ్ పూర్తి అయిందని చిత్ర యూనిట్ తెలియజేసింది. మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణం లో క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయి.
ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం వసుదేవసుతం. రెయిన్బో సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ను హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు.
Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్
రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్బస్టర్లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్.
Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. నేటితో షూట్ పూర్తవుతుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో రామ్ చరణ్, జాన్వీ పై ఓ సాంగ్ చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోంది. నేడు ఈ చిత్రంలోని జాన్వీ పాత్రను రిలీవ్ చేసే పోస్ట్ చేశారు. ఇందులో రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా నటిస్తోంది. లోగడ రంగస్థలం లో సమంత పాత్ర తరహాలో వుంటుందని తెలుస్తోంది.
The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.