శనివారం, 3 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!
సమాజంలో వరకట్నం వేధింపులు ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ యువకుడు తన గొప్ప మనసు చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి కానుకగా అత్తమామలు ఇచ్చిన లక్షల రూపాయల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించారు. వధువే తమకు అసలైన కానుక అని చాటి చెప్పారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన హర్యానాలోని కురుక్షేత్రలో జరిగింది.
బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనివుంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయంతో పాటు నిధులు సమకూర్చి పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై భారత్ కన్నెర్రజేసింది. పైగా, పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు సైతం ముక్తకంఠంతో ఖండించాయి. అనేక దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి.
శ్రీ లైరాయిదేవి ఆలయ జాతరలో తొక్కిసలాట : ఏడుగురి దుర్మరణం
గోవాలోని శ్రిగావ్లో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీ లైరాయి దేవి జాతరలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను గోవా ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మపుసాలోని నార్త్ గోవా జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. తొక్కిసలాటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అలాగే, మృతులను కూడా గుర్తించాల్సివుంది.
నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో కనబడదు: నారా లోకేష్
అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ మాట్లాడారు. '' 26 మంది అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతోంది. కానీ ఆ దేశం నమో మిసైల్ ను చూస్తే భయపడుతోంది. నమో అంటే ఇంకెవరో కాదు... మన నరేంద్ర మోడి. ఆయన కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దేశం ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుంది. వంద పాకిస్తాన్ దేశాలు కలిసి వచ్చినా భారతదేశాన్ని ఏమీ చేయలేరు అంటూ చెప్పారు నారా లోకేష్.
పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనే యుద్ధ ఘంటికలు మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కొందరు యువకులు పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఇలాంటివారిని ఉద్దేశించి అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?
హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు విజయ్ దేవరకొండ, గిరిజనుల గురించి మాట్లాడుతూ,"500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు" అని వ్యాఖ్యానించారు. మా జాతి బిడ్డలను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చి, గిరిజనుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం. నవోదయం పార్టీ (తెలంగాణ) తీవ్రంగా ఖండిస్తుంది. సినీ నటుడు విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ
దేశంలో వక్ఫ్ బిల్లుపై తీవ్రంగా చర్చ జరుగుతుండగా, ఒక్కసారిగా కశ్మీర్ లోని పహెల్గామ్ టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. దీనికి ధానికి ఏమైనా సంబంధం వుందా అంటూ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సమంత, సాయిపల్లవి, ప్రకాష్ రాజ్, షారూఖ్ ఖాన్ వంటివారు పోస్ట్ చేసిన వివరాలకు కొందరు మహిళలు విశ్లేషించగా, దానిని బిజెపి తెలంగాణ యూట్యూబ్ లో ప్రచారం చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి
పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్”. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కల్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా నుండి "నా గతమే'' సాంగ్ ను డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.
Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్
ప్రముఖ కమెడియన్, నటుడు ప్రవీణ్ త్వరలోనే భకాసుర అనే రెస్టారెంట్ను ప్రారంభించ బోతున్నారు. అనే న్యూస్ అందరిలోనూ కాస్త ఆసక్తి కలిగించి వైరల్గా మారింది. అయితే ప్రవీణ్ నటుడిగా బిజీగానే ఉన్నాడు కదా. మరీ వ్యాపారంలోకి ఎందుకు వెళ్లుతున్నాడు అనే సందేహం కూడా అందరిలో కలిగింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ న్యూస్పై ఓ క్లారిటీ వచ్చింది. ప్రవీణ్ ఎటువంటి రెస్టారెంట్ను పెట్టడం లేదు.
దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ "క" మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రతిష్టాత్మక 15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా అవార్డ్ గెల్చుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ తమ హ్యాపీనెస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రేక్షకులు "క" సినిమా టీమ్ కు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్స్ సుజీత్, సందీప్ రాసిన స్ట్రాంగ్ స్టోరీ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే, సరికొత్త బ్యాక్ డ్రాప్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.