మంగళవారం, 4 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
డ్రైవర్ వేధింపులు... నడి రోడ్డుపై చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె (Video Viral)
నిత్యం మద్యం సేవించి తనను దుర్భాషలాడుతూ, వేధిస్తుండటంతో తన తండ్రి వద్ద డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చోబెట్టి ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఈ మహిళ ఎవరో కాదు.. అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంత కుమార్తె. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని మోకాళ్లపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తుంది. దీస్పూర్లోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
Ambati: జగన్ సీఎంగా వున్నప్పుడు పవన్ చెప్పు చూపించలేదా.. జమిలి ఎన్నికల తర్వాత?: అంబటి
వైకాపా నేత అంబటి రాంబాబు అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జమిలి ఎన్నికల తర్వాత వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తన చెప్పు చూపించాడు కానీ అతనికి ఎటువంటి చట్టపరమైన పరిణామాలు ఎదురుకాలేదు. అయ్యన్నపాత్రుడు జగన్పై అసభ్యకరమైన పదజాలం ఉపయోగించాడు కానీ అతన్ని క్షమించి స్పీకర్ పదవి ఇచ్చారు.
భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..
చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి ఆగ్రహావేశాలకు గురై ప్రాణాలు తీసేసుకోవడం.. దాడులు చేసుకోవడం, హత్యలు చేయడం ప్రస్తుతం భార్యాభర్తల మధ్య కామన్ అయిపోయింది. తాజాగా భర్తను చంపి మృతదేహాన్ని ఇంటి వెనుక భాగంలో పూడ్చిపెట్టిందనే ఆరోపణలతో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జైపూర్, జాజ్పూర్ జిల్లాలోని దుబిఖల్ గ్రామంలో దుమారి ముండా (30)ను పోలీసులు నిందితురాలిగా గుర్తించారు. భర్తను చంపిన తర్వాత సుకిందా పోలీస్ స్టేషన్లో దుమారి లొంగిపోయింది. ఇంకా తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. దుమారి బాలాసోర్ జిల్లాకు చెందిన బాబులి ముండా (36)ను దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. ఆ జంట దుబిఖల్లోని దుమారి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు. అయితే, చిన్న చిన్న విషయాలకే నిరంతరం గొడవలు జరుగుతుండడంతో వారి సంబంధం దెబ్బతింది. గురువారం సాయంత్రం, దుమారి తల్లిదండ్రులు మార్కెట్కు వెళ్లగా, ఆ జంట ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.
Bhubaneswar: పసికందుకు 40సార్లు వేడి ఇనుప రాడ్తో వాతలు పెట్టారు
భువనేశ్వర్, నబరంగ్పూర్ జిల్లాలో ఒక నెల వయసున్న ఒక పసికందును ఒక వ్యాధిని నయం చేయడానికి దాదాపు 40 సార్లు వేడి ఇనుప రాడ్తో వాత పెట్టారు. వివరాల్లోకి వెళితే.. చందహండి బ్లాక్లోని గంభరిగుడ పంచాయతీ పరిధిలోని ఫుండెల్పాడ గ్రామానికి చెందిన పసికందును వేడి ఇనుప రాడ్తో వాత పెట్టడంతో చికిత్స కోసం ఉమర్కోట్ సబ్-డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. నబరంగ్పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) సంతోష్ కుమార్ పాండా ఆసుపత్రిని సందర్శించి, శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్కు మార్చండి.. వంశీ పిటిషన్
విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో భయంపట్టుకుంది. దీంతో తనను మరో బ్యారక్లోకి మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రాణి భారతి ఈజ్ బ్యాక్! చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. (video)
మన ఓటీటీ మాధ్యమాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ల్లో ఒకటి ‘మహారాణి’. అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ నటి హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘మహారాణి’ సీజన్ 4కు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని తెలియజేసే సిరీస్ ఇది. ఈ వ్యవస్థలో ఆమెకు ఎదురైన సవాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్రలు, రాజకీయ వైరుద్ధ్యాలు ఇందులో మనం చూడొచ్చు. ప్రేక్షకాదరణ పొందిన గత మూడు సీజన్స్ తరహాలోనే నాలుగో సీజన్ కూడా మరింత గ్రిప్పింగ్ ప్రేక్షకులను మెప్పించనుంది.
స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా
దర్శకుడిగా అపజయం అఒనే సందీప్ రెడ్డి వంగా తాజాగా స్పిరిట్ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కు బహుబలికి మించి హిట్ ఇవ్వాలని పలు జాగ్రతలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కథతో పాటు లిరిక్స్, సంగీతం గురించి కేర్ తెస్తుకున్తున్నారు. తాజాగా స్పిరిట్’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ క్రేజీ కామెంట్స్ చేశారు. డార్లింగ్ అంటే తనకు అభిమానమని, అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నట్లు హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పుకొచ్చారు.
ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది
ఛావా తెలుగు ట్రైలర్ నాలుగు గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది. 42 వేల లైక్స్ వచ్చాయి. సినిమా జనాల్లోకి వెళ్ళింది. సినిమాకి చాలా మంచి బజ్ వుంది. చాలా అద్భుతమైన కథ కథనం వున్న మంచి సినిమా ఇది. అందరూ కూడా ఈ సినిమాకు వచ్చి సినిమాకి పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నాను' అని బన్నీ వాస్ అన్నారు
అనంతిక సనీల్కుమార్ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'అందమా అందమా'ను విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు.
దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్
సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'కింగ్స్టన్'. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకం మీద ఆయన ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా జీవి ప్రకాష్ కుమార్ తొలి చిత్రమిది. గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం మార్చి 7వ తేదీన విడుదల కానుంది.