సోమవారం, 16 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..
ఓ సినిమాలో భర్తను ఓ భార్య కోటి రూపాయలకు అమ్మేస్తుంది. ఇదే తరహాలో ప్రస్తుతం రియల్ లైఫ్లో జరిగింది. తన భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల క్రితం ఓ భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ముగ్గురినీ కౌన్సెలింగ్కు పిలిచింది
బిల్ గేట్స్కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు
బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి రైతులు తాము పండిస్తున్న పంట ఉత్పత్తులను చూపించారు. ఇంతలో కొబ్బరి చట్నీ, కరకరలాడే పునుగులు తీసుకుని ఓ మహిళ బిల్ గేట్స్కి అందించింది. వాటిని బిల్ గేట్స్ రుచి చూసి సూపర్ టేస్ట్ వుందని ప్రశంసించారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు X లో చిత్రాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. మన సంప్రదాయాలను గౌరవిస్తూనే సాంకేతికతను అవలంబించడంలో ముందంజలో ఉన్న మన రైతులను చూసి నేను గర్వపడుతున్నాను. ఈరోజు ఉండవల్లిలో మిస్టర్ గేట్స్తో దీని గురించి ఒక చిన్న క్లుప్త దృశ్యాన్ని పంచుకున్నాను.
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని మోదీ జియో పెవిలియన్ సందర్శన
ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జియో యొక్క AI పెవిలియన్ను సందర్శించారు. జియో అభివృద్ధి చేసిన వివిధ AI-ఆధారిత నమూనాలు, పరిష్కారాల గురించి ఆయన తెలుసుకున్నారు. జియో ఇంటెలిజెన్స్, జియో సంస్కృతి AI, జియో ఆరోగ్య AI, జియో శిక్ష, జియో AI హోమ్ వంటి నమూనాలను ప్రధానమంత్రి వీక్షించారు. ఈ నమూనాలు వరుసగా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్, భారతీయ భాష మరియు సాంస్కృతిక కంటెంట్, ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్య పరిష్కారాలు మరియు స్మార్ట్ హోమ్ ఆధారిత AI లక్షణాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో బిల్ గేట్స్ను కలిశారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన సందర్భంగా ఉండవల్లి ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి అరటి తోటలను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, సాగు విధానాలపై ఆయన ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అలాగే పేదరికం తగ్గింపు, ఉపాధి, ఏఐ ఆధారిత పాలన, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ సంస్కరణలపై దృష్టి సారించే స్వర్ణ ఆంధ్ర 2047 దార్శనికతను ముఖ్యమంత్రి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ రాష్ట్ర సంజీవని ఆరోగ్య చొరవను ప్రశంసించారు.
చరిత్ర సృష్టించిన కరీంనగర్లో కాషాయ పార్టీ.. మేయర్గా కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకోవడం ద్వారా కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినా, మేయర్ పదవి తమ పార్టీకి వస్తుందని ఎంఓఎస్ బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో, బీజేపీ చివరకు ఉత్కంఠకు తెరదించింది. కొలగాని శ్రీనివాస్ మేయర్గా, సునీల్ రావు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. బీజేపీ 30 సీట్లు గెలుచుకున్నప్పటికీ, మేయర్ పదవిని పొందేందుకు స్పష్టమైన మెజారిటీ రాలేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్
శివకార్తికేయన్ కొత్త చిత్రం సెయాన్. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో, కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న చిత్రంతో ఏర్పడిన క్రియేటివ్ జర్నీ ఇప్పుడు మరింత బలపడింది. గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “సెయాన్” అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ స్పెక్టకిల్గా నిలిచేలా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది.
ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్ను మేకర్స్ ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ వర్మ డ్యాన్స్ నెంబర్తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ వారంలోనే ఈ సాంగ్ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.
Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్లో నాగబంధం టీజర్
కల్పిత పురాణాన్ని వెండి తెరపై నాగబంధం గా రూపొందిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకుడు. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పాన్-ఇండియన్ లో అదరగొట్టింది.
Sunil: కాటాలన్ ఐటెం నంబర్లో అదరగొట్టిన సునీల్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. పుష్ప, జైలర్ వంటి చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు స్టార్ సునీల్ ఈ ట్రాక్ లో అదరగొట్టారు. ఐటెం నంబర్గా వహ్చిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. బి. అజనీష్ లోక్నాథ్ స్వరపరిచిన *“మజాకో మల్లికా అనే ట్రాక్ను వినాయక్ శశికుమార్ రాశారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర పాడారు. ఇది మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది.
త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్
తమిళనాడు బిజెపి చీఫ్ నైనార్ నాగేంద్రన్ నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష కృష్ణన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాది నిత్యేష్ నటరాజ్ జారీ చేసిన ఒక ప్రకటనలో త్రిష ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వ్యాఖ్యలను అసహ్యకరమైనవి అని అభివర్ణించారు. ఎవరినీ పేరు ద్వారా ప్రస్తావించకుండా, త్రిష న్యాయవాది ఒక ప్రకటనలో ఇలా అన్నారు.