బుధవారం, 15 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కుమార్తెకు జ్ఞానబోధ చేయడంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విఫలమయ్యారు : టీఎంసీ ఎంపీ
భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జ్ఞానబోధ చేస్తుంటారు. కానీ, పిల్లలకు మాత్రం ఆ అంశంపై కనీస విషయాలు బోధించలేదు పాపం. నోయిడా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్గా ఉన్న ఆయన కుమార్తెకు న్యాయపరమైన నిరసనలు ఎలా ఎదుర్కోవాలో తెలియదు. సిగ్గుచేటు అంటూ మొయిత్రా దుయ్యబట్టారు.
Hyderabad: హైదరాబాద్లో 40 డిగ్రీల మార్కును దాటిన ఉష్ణోగ్రతలు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవ్వగా, హైదరాబాద్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మార్కును దాటి కొనసాగుతోంది. దీనికి తోడు రాత్రులు కూడా వేడిగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్డీపీఎస్) గణాంకాల ప్రకారం, నల్గొండ జిల్లాలోని అడవి దేవులపల్లిలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
APSDMA: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 73 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ ఒక అధికారిక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
టీడీపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా నారా లోకేష్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ కొత్త కమిటీలను ఖరారు చేశారు.
లిఫ్ట్ వచ్చిందని లోపల అడుగుపెట్టాడు, 3 అంతస్తుల నుంచి కింద పడి స్పాట్ డెడ్, వీడియో
ఇటీవలి కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఇవి జరుగుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని వాపిలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ తెరిచి అందులో అడుగు వేసిన వృద్ధుడు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో షేర్ అవుతోంది. వీడియోలో కనబడుతున్న దృశ్యాలను చూస్తే... ఓ వృద్ధుడు బ్యాగులు తీసుకుని లిఫ్ట్ వద్దకు వచ్చాడు. అక్కడ కొంచెం చీకటిగా అనిపిస్తోంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి బ్యాగులు తీసుకుని వచ్చాడు. ఐతే సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్ పైకి రాలేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nabha Natesh: బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నభా నటేష్
బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ల క్రితం ఆమె భుజానికి గాయమైంది. ఆ గాయాల మచ్చలను దాచుకోకుండా కొత్త స్టిల్స్ లో నభా నటేష్ కనిపించడం విశేషం. 2022లో నభాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఎడమ భుజానికి గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత తన కాన్పిడెంట్ కోల్పోకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న నభా నటేష్ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
Dr. Rajasekhar: చిరంజీవి తో నటిస్తా - రాజకీయాలంటే నో - యాక్సిడెంట్ అయ్యాకే సక్సెస్ : డా. రాజశేఖర్
సీనియర్ నటుడు డా.రాజశేఖర్ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కరించింది. డా.రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ "బైకర్" సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్రావు, సెక్రటరీ సురేష్కొండేటి తదితరులు బొకేను అందజేశారు. అనంతరం క్రిటిక్స్ ట్రెజరర్ భరద్వాజ సన్మాన పత్రాన్ని ఆయనకు చదివి వినిపించి, ఆయనకు అందజేయడం జరిగింది.
Peddi Update: రామ్ చరణ్ చిత్రం పెద్ది పై రెండు తాజా అప్ డేట్స్ ?
ఏప్రిల్ ఎస్క్వైర్ ఇండియా కవర్ ఫీచర్లో చరణ్, రద్దీగా ఉండే మార్కెట్లు మరియు ఓడరేవు పడవల నేపథ్యంలో, పదునైన సూట్లు, పొడవాటి జుట్టు మరియు సీరియస్ చూపులతో కనిపించారు. ఈ క్లిప్లకు వేలాది లైక్లు రాగా, అభిమానులు వాటిని 'ఆరాలో ఒక మాస్టర్క్లాస్' అని ప్రశంసిస్తున్నారు. ఇది అతని రాబోయే తెలుగు స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై ఉత్సాహాన్ని పెంచుతోంది.
Samantha: రుద్ర కాల ప్రేక్షకుల మనసు దోచుకోవాలి : సమంత
కన్నడ స్టార్ హీరో దిగంత్ తన కొత్త మూవీ టైటిల్ రుద్ర కాల ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రం లో నటిస్తున్న దిగంత్ కు, రుద్ర కాల మూవీ టీమ్ కు అభినందలు తెలిపారు. ఈ మూవీ ఘనవిజయం సాధించాలని. ప్రేక్షకుల మనసు దోచుకోవాలని ఆశీర్వదించారు
Kiran: తిమ్మరాజుపల్లి టీవీ ఎక్కడా బోర్ కొట్టదు. బెంచ్ మార్క్ అవుతుంది - కిరణ్ అబ్బవరం
హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.