బుధవారం, 18 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
దాహం వేస్తుందని నిద్రలేపి.. తండ్రిని తాళ్ళతో కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్
డామిట్... కూతుర్ని దానం చేయడమేంటి? కన్యాదానానికి అంగీకరించని తండ్రి
స్కూల్ క్లీన్గా ఉండాలంటే..?
ప్రకాశంలో కులోన్మాదం : ఎస్సీ కులస్తుడిని ప్రేమించిందనీ పీక పిసికి చంపేశాడు...
ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...
పేరు పెట్టలేదు డాడీ..?
రాము: డాడీ ఈ రోజు మాకు కొత్త లెక్చరర్ వచ్చారు..
తండ్రి: అలాగా.. ఆయన పేరేంటి..?
రాము: ఇంకా ఆయనకు మేము పేరు పెట్టలేదు డాడీ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
గన్నేరు పప్పు దంచుకుని తిని ఎస్సై భార్య ఆత్మహత్య, కారణం ఏంటి?
కరీంనగర్ జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి ఆవరణలో వున్న గన్నేరు చెట్టు కాయల నుంచి పప్పులు తీసి వాటిని దంచుకుని తినేశారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కరీంనగర్ హనుమాన్ నగరులో ఎస్సై చంద్రశేఖర్, ఆయన భార్య దివ్యతో పాటు వారి ఇద్దరు పిల్లలు నివాసం వుంటున్నారు. ఐతే మంగళవారం నాడు ఏమైందో తెలియదు కానీ దివ్య గన్నేరు చెట్టు కాయలు కోసుకుని అందులో పప్పును దంచి తినేసింది. అవి విషపూరితమైనవి కావడంతో అపస్మారకంలోకి వెళ్లిపోయింది. దీనితో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.
Divyang Shakti Scheme: ఏపీలో దివ్యాంగ్ శక్తి పథకం ప్రారంభం - బస్సులో ఆ ముగ్గురు..? (Video)
ఏపీలో దివ్యాంగ్ శక్తి పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మేలు చేకూరనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లతో కలిసి దివ్యాంగ్ శక్తి పథకంను ప్రారంభించారు. ఈ పథకం కింద, దివ్యాంగులైన పౌరులకు ఏపీఎస్సార్టీసీకి సంబంధించిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులతో సహా అన్ని సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది. తద్వారా దివ్యాంగులకు సులభతరమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
తమిళనాడులో ఎన్నికల కోడ్.. రూ.23.28కోట్లు పట్టుబడింది.. అర్చన
తమిళనాడులో ఎన్నికల కోడ్ అమలులో వున్న నేపథ్యంలో రూ.23.28 కోట్లు పట్టుబడింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 2,160 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2,160 స్థిర నిఘా బృందాలు ముమ్మర నిఘా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుండగా, మంగళవారం నాటికి రూ. 23.28 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు.
ప్రి-వెడ్డింగ్ ఫోటోషూట్ పిచ్చి పీక్స్, చచ్చినట్లు నీళ్లలో పడివున్న వరుడు, వధువు
ఈమధ్య కాలంలో వివాహానికి ముందు ప్రి-వెడ్డింగ్ షూట్ అంటూ పలు జంటలు భారీగా చేసుకుంటున్నారు. ఈ ఫోటోషూట్ చేస్తూ కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా జరిగాయి. ప్రమాదకర వాటర్ ఫాల్స్ వద్ద నిలబడి ఫోటోషూట్, వీడియో షూట్ చేస్తున్న క్రమంలో ఓ జంట నీటిలో కొట్టుకునిపోయి మృతి చెందారు. ఐనప్పటికీ కొత్తకొత్త ఐడియాలతో కాబోయే భార్యాభర్తలు మాత్రం ప్రి-వెడ్డింగ్ షూట్ చేస్తూనే వున్నారు. తాజాగా ఓ ప్రి-వెడ్డింగ్ వీడియో షూట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ జంట నీటిలో తేలియాడుతూ వీడియో షూట్ చేసుకున్నారు.
అందమైన ఆంటీలతో సరదాగా గడపాలని వుందా.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండంటూ...
అందమైన ఆంటీలు, అమ్మాయిలతో సరదాగా గడపాలని వుందా, మీ రంగు, రూపంతో మాకు పనిలేదు... పైగా, మీరు ఒంటరిగా ఉన్నారా... అయితే, సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి అంటూ ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతున్న ఓ వీడియో ఒకటి యువతను ఆకర్షించే రీతిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ అందమైన అమ్మాయి తియ్యని మాటలు నమ్మారో ఇక మీరు సెక్స్ టార్చర్కు గురికావాల్సిందే. హానీ ట్రాప్ పేరుతో నిలువు దోపిడీకి గురవుతారు. దీనిపై హైదరాబాద్ నగర పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Peddi Latest: తాజా న్యూస్ - పెద్దిని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?
రామ్ చరణ్ ఉరఫ్ పెద్ది రెడ్డి ని పవన్ కళ్యాణ్ ఉరప్ ఉస్తాద్ గబ్బర్ సింగ్ మంగళవారంనాడు హైదరాబాద్ శివార్లో జరుగుతున్న షూటింగ్ లో కలిసినట్లు సమాచారం. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. క్రికెట్ నేపథ్యంగా సాగుతున్న కథతో అని ప్రచారం జరిగింది. దానితోపాటు కుస్తీపోటీలు, కబడ్డీ ఆటలు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నాయి. నిన్న కుస్తీ పోటీల సందర్భంగా రామ్ చరణ్ కు తగు సలహాలు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ షూటింగ్ కు హాజరయినట్లు సన్నిహితవర్గాలు తెలియజేస్తున్నాయి.
Chandrabose: న్యాయం చేయరా దేవుడా.. పాటను పాడుతూ ఆవిష్కరించిన చంద్రబోస్
సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు.
Madhuri Dixit : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో పాల్గొంటున్న మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేదికగా తెలుగు సినిమా కళలను సత్కరించేందుకు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డితో చేరనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రకటన వెలువడింది.
పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అనగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' కథ కూడా వినలేదని ఆ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా అన్నారు. పవన్ - రాశీఖన్నా - శ్రీలీలలు జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాశీఖన్నా మీడియాతో మాట్లాడారు.
సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ
ఇటీవలి కాలంలో సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే వ్యక్తులు, అలాంటి సంస్కృతి పెరిగిపోతోందని సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కోలీవుడ్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. దీనిపై ఖుష్బూ స్పందించారు.