శుక్రవారం, 6 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో
మేఘాలయలో హనీమూన్కి వెళ్లిన కొత్త జంట తప్పిపోయిన ఘటనలో భర్త రఘువంశీ హత్య చేయబడ్డాడు. అతడి భార్య ఆచూకి మాత్రం ఇప్పటివరకూ లభించలేదు. దీనిపై ఆమె సోదరుడు పోలీసులకు ఆమెను తెలిసినవారే కిడ్నాప్ చేసి వుంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇండోర్కు చెందిన సోనమ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటివరకూ ఆమె ఆచూకి లభించలేదు. ఆమె భర్త రాజా రఘువంశీ మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని ఒక లోయలో హత్యకు గురైనట్లు గుర్తించారు.
Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)
సాధారణంగా సింహాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటాం. కానీ ఓ బైకర్ మాత్రం సింహం తన ముందు అలా నడుస్తూ వెళ్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. సింహమే కదా అంటూ తన బండిని తాను నడుపుకుంటూ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో రోడ్డుకు ఇరువైపుల చెట్లతో కూడినదిగా కనిపిస్తోంది. ఈ రోడ్డుపై వెళ్తున్న బైకర్కు సింహం కనిపించింది.
బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు
సింధూ నదీ జలాల కోసం భారత్ను పాకిస్థాన్ ప్రాధేయపడుతోంది. తక్షణం నీటిని విడుదల చేయాలని పదేపదే కోరుతోంది. ఇందుకోసం భారత ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ జలాల నిలిపివేత ఒకటి. అప్పటి నుంచి పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. దీంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది.
జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు
చంచల్గూడ జైల్లో ఉన్న అఘోరీ అలియాస్ శ్రీనివాస్ దినచర్య ప్రస్తుతం సెన్సేషనల్ అయ్యింది. ఉదయం కాళీమాతకు పూజలు చేయడమే కాకుండా శివయ్యకు రోజుకు రెండు సార్లు రక్తంతో అభిషేకం చేస్తుంది. జైలులో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులో స్మరించుకుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పని చేస్తానంటూ అఘోరీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చుట్టూ ఉండే ఖైదీలు అఘోరీని అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా
తనను ఆర్థిక నేరగాడు, పారిపోయిన దొంగ అంటూ కామెంట్స్ చేస్తే మొహం పగలగొడతానని స్వదేశీ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా హెచ్చరించాడు. ఈ మేరకు ఆయన ఆయన ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ను వీడానని పేర్కొన్నారు. తానేమీ దొంగతనం చేయలేదన, అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. తాను భారత్ నుంచి పారిపోయానని, కానీ దొంగను మాత్రం కాదని చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ
క్రేజీ యువ కధానాయకుడు సంతోష్ శోభన్, అందాల భామ ,ఫల్గుణి ఖన్నా జంటగా జి .సుభాష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం "జోరుగా హుషారుగా షికారు పోదమ ". తొలికాపీతో సహా అన్ని కార్యక్రమాలనుపూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైందని త్రిపుర క్రియేషన్స్ అధినేత చిత్రం ,వరల్డ్ నెగటివ్ హక్కుదారుడు మురళీకృష్ణ వంకాయలపాటి తెలిపారు.
Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక
ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖల నటులు సాయికుమార్, యువ హీరో సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంగేజ్ మెంట్, మెహందీ, సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్
ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్ డకాయిట్ కోసం డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబధించిన ఫోటోని షోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే టీం జూన్ 8 నుంచి క్రూషియల్ షూటింగ్ షెడ్యూల్ ని ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.
మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి
తన తొలి చిత్రం బబుల్ గమ్లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది.