శుక్రవారం, 17 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 24 అక్టోబరు 2019 (17:24 IST)
సంబంధిత వార్తలు
మోడల్తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు
జీవిత ఖైదీ అంటే..?
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
తెల్ల చొక్కాలు వేసుకున్నారా?
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ రోజున కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగింది. అయితే, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. గురువారం రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ... పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ చిన్నారి వేలికి చేయాల్సిన ఆపరేషనను ఆ వైద్యుడు నాలుకకు చేశాడు. దీన్ని చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ వైద్య కాలేజీ, ఆస్పత్రిలో తన ఆరో వేలు తొలగించుకునేందుకు హాస్పిటల్లో బాలిక అడ్మిట్ అయింది. అయితే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన బాలిక నాలుకకు ఆపరేషన్ జరిగిందని గుర్తించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదేం నిర్వాకమని వైద్యుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా నోటిలో తిత్తి (ద్రవకోశం) ఉందని, అందుకే నాలుకకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ చెప్పాడని తల్లిదండ్రులు మండిపడ్డారు. బాలిక నోటిలో ఎలాంటి సమస్యా లేదని ఖండించారు. వైద్యుడి నిర్లక్ష్యాన్ని అవమానకరంగా భావిస్తున్నామని ధ్వజమెత్తారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?
అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే తెలుగు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అల్ఫారెట్టా, జార్జియాలో, మంగళవారం రాత్రి ఒకే వాహనం ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు.
రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్
నైరుతి రుతుపవనాలు మే 19, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి దక్షిణాన బలహీనపడింది. అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు, ఆగ్నేయ గాలులు ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా వీస్తాయి. ఉత్తర కోస్తా ఆంధ్రా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. 40-50 ఎంపీహెచ్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం వుంది.
ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో పల్నాడులో కలెక్టర్ను బదిలీ చేయడం, శాఖాపరమైన విచారణ ప్రారంభించడం, పల్నాడు, అనంతపురంలో ఎస్పీని సస్పెండ్ చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం.. ఎన్టీఆర్ దాన గుణాన్ని బయటపెట్టింది.
అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుండి ట్రోలింగ్, దుర్భాషల మధ్య నాగబాబు ఎట్టకేలకు తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. అల్లు అర్జున్ ఆర్మీ మెగా బ్రదర్పై ట్రోల్స్తో దాడి చేసింది. కీలక సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా నిరాశకు గురయ్యారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిత్రునికి మద్దతు ప్రకటించడం ఇష్యూగా మారింది. "మన ప్రత్యర్థులతో పొత్తుపెట్టుకునే వ్యక్తిని మన స్వంత వ్యక్తిగా పరిగణించలేము, అయితే మనకు అండగా నిలిచే వ్యక్తి, వారు మన సర్కిల్కు వెలుపల ఉన్నప్పటికీ, నిజంగా మనవారే." అంటూ పేర్కొన్నారు.
రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే
గత కొన్ని వారాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. చివరిగా పెద్ద సినిమా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. ఏప్రిల్ 5న తెరపైకి వచ్చింది. అయితే, అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. చివరిసారిగా మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ పెద్ద హిట్. అలా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీని చూసి దాదాపు నెలన్నర కావస్తోంది.
రాజు యాదవ్ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు.
ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్లు థియేటర్లను మూసివేయాలనితీసుకున్న నిర్ణయం తమకు సంంధంలేదని తెలుగు పిలింఛాంబర్ ప్రకటనలో పేర్కొంది. ఇది వారి వ్యక్తి గతం. అయితే ఆంధ్రతోపాటు తెలంగాణాలోనూ డిజిటల్ అవ్వడం వల్ల థియేటర్ల యజమానులు అందుకు టాక్స్ కూడా కట్టలేకపోవడం ఆదాయం లేకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారని లేఖ లో పేర్కొన్నారు. ఇదిలా వుండగా, తెలంగాణ ఛాంబర్ మాత్రం తమను సంప్రదించకుండానే చాంబర్ ఎలా స్టేట్ మెంట్ ఇస్తుందని మండిపడింది.