మేషం :- ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరం. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. టి.వి., మీడియా రంగాలలో...Read More
మిథునం :- ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నూతన దంపతులకు...Read More
సింహం :- కళా, క్రీడాకారులకు శుభదాయకం. మీ విషయాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేతి వృత్తుల...Read More
కన్య :- రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. గృహంలో శుభకార్యానికైచేయు యత్నాలు...Read More
వృశ్చికం :- ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం వంటివి తప్పదు....Read More
ధనస్సు :- ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది....Read More
మకరం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. అదనపు సంపాదన కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ రంగాల...Read More
కుంభం :- ఆర్ధిక లావాదేవీలు అంతంతమాత్రంగా ఉంటాయి. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వైద్య రంగాల...Read More
మీనం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని...Read More
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో "ఖుషి టాకీస్" బ్యానర్ లో సీత ప్రయాణం కృష్ణతో..అనే చిత్రం, "మహీ మీడియా వర్క్స్" బ్యానర్ పై "త్రిగుణి" చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్ తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్ కి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రసిద్ధ దర్శకులు దాసరి మారుతి తొలి క్లాప్ కొట్టారు.
తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు బాగుండాలంటే రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ సైకో జగన్ పాలన పోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి నెల్లూరు నగరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, పవన్ కల్యాణ్ ఇక్కడే తిరిగిన వ్యక్తి అని, పవన్కు నెల్లూరులో గల్లీగల్లీ తెలుసన్నారు. తనకు తిరుపతిలో ఎలా ప్రతి గల్లీ తెలుసో, పవన్కు కూడా నెల్లూరులో ప్రతి చోటు తెలుసని, ఇదేవిషయాన్ని పవన్కు కూడా చెప్పానని వివరించారు. సభకు విచ్చేసిన యువతను చూడగానే పవన్కు బాల్యం గుర్తుకువచ్చిందని అన్నారు.